సాక్షి
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
సాక్షి
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ...
తెలంగాణ ఎంసెట్ కు పరీక్ష పత్రం.. సెట్ 'క్యూ'వెబ్ దునియా
నేడే టీ ఎంసెట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమ్మె సక్సెస్..మిన్నంటిన సంబరాలుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 38 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ...
తెలంగాణ ఎంసెట్ కు పరీక్ష పత్రం.. సెట్ 'క్యూ'
నేడే టీ ఎంసెట్
సమ్మె సక్సెస్..మిన్నంటిన సంబరాలు
వెబ్ దునియా
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సుప్రీం ఓకే
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్లో కొనసాగించుకోవచ్చునని, తమ రాష్ట్రంలో తామే స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో ఏపి ఉన్నత విద్యా మండలిపై విచారణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ ...
ఉన్నత విద్యామండలికి ఊరటసాక్షి
ఉన్నత విద్యామండలి ఖాతాలు తెలంగాణకేNamasthe Telangana
హైదరాబాద్లో ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం పచ్చజెండాOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్లో కొనసాగించుకోవచ్చునని, తమ రాష్ట్రంలో తామే స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో ఏపి ఉన్నత విద్యా మండలిపై విచారణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ ...
ఉన్నత విద్యామండలికి ఊరట
ఉన్నత విద్యామండలి ఖాతాలు తెలంగాణకే
హైదరాబాద్లో ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం పచ్చజెండా
సాక్షి
ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు బలవన్మరణం
సాక్షి
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్తో గతనెల 22 న వివాహం ...
ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు నవ వధువు ఆత్మహత్యవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్తో గతనెల 22 న వివాహం ...
ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు నవ వధువు ఆత్మహత్య
వెబ్ దునియా
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు.. మనోజ్ వివాహానికి ఆహ్వానం..!
వెబ్ దునియా
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం వెళ్లారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి కుటుంబ సమేతంగా ...
చంద్రబాబు ఇంటికెళ్లిన మోహన్ బాబు, ఫ్యామిలీOneindia Telugu
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీసాక్షి
మనోజ్ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబుకి ఆహ్వానంTV5
TELUGU24NEWS (వెటకారం) (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం వెళ్లారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి కుటుంబ సమేతంగా ...
చంద్రబాబు ఇంటికెళ్లిన మోహన్ బాబు, ఫ్యామిలీ
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ
మనోజ్ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబుకి ఆహ్వానం
వెబ్ దునియా
43 శాతం ఫిట్ మెంట్కు ఏపీ సర్కార్ ఓకే... ముగిసిన ఆర్టీసీ సమ్మె
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఎనిమిది రోజులుగా దిగ్బంధించిన ఆర్టీసీ సమ్మె సమస్య బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. అయితే బకాయిల విషయంలో మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రధాన సమస్య తీరడంతో కార్మికులను విధులకు ...
అదేదో ముందే ఇచ్చివుంటే...సాక్షి
ఆర్టీసీ కార్మికుల పంట పండింది.. 44 శాతం ఫిట్ మెంట్ !Palli Batani
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఎనిమిది రోజులుగా దిగ్బంధించిన ఆర్టీసీ సమ్మె సమస్య బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. అయితే బకాయిల విషయంలో మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రధాన సమస్య తీరడంతో కార్మికులను విధులకు ...
అదేదో ముందే ఇచ్చివుంటే...
ఆర్టీసీ కార్మికుల పంట పండింది.. 44 శాతం ఫిట్ మెంట్ !
10tv
కార్మిక వర్గానిదే అంతిమ విజయం..
10tv
హైదరాబాద్ : విజయమా, వీర స్వర్గమా..? అంటూ సాగిన పోరులో విజయమే వరించింది. కాలే కడుపులతో సాగించిన ఆకలి పోరులో ఆర్టీసీ కార్మికులు గెలుపు బావుటా ఎగరేశారు. ఎస్మాకు ఎదురొడ్డి నిలిచారు. న్యాయస్థానానికి సైతం ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆడిన మాట తప్పాలని చూసిన ప్రభుత్వాలను ఎదిరించారు. ఎనిమిది రోజుల సమ్మె సమరాంగణంలో ఎన్నో ఎత్తులను, ...
ఆద్యంతం హైడ్రామా..!సాక్షి
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె విరమణNamasthe Telangana
ముగిసిన సమ్మె తక్షణం విధుల్లోకిTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 53 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : విజయమా, వీర స్వర్గమా..? అంటూ సాగిన పోరులో విజయమే వరించింది. కాలే కడుపులతో సాగించిన ఆకలి పోరులో ఆర్టీసీ కార్మికులు గెలుపు బావుటా ఎగరేశారు. ఎస్మాకు ఎదురొడ్డి నిలిచారు. న్యాయస్థానానికి సైతం ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆడిన మాట తప్పాలని చూసిన ప్రభుత్వాలను ఎదిరించారు. ఎనిమిది రోజుల సమ్మె సమరాంగణంలో ఎన్నో ఎత్తులను, ...
ఆద్యంతం హైడ్రామా..!
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె విరమణ
ముగిసిన సమ్మె తక్షణం విధుల్లోకి
Namasthe Telangana
హైదరాబాద్లో అడోబ్ విస్తరణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ ...
హైదరాబాద్లో 'అడోబ్ ' విస్తరణAndhrabhoomi
విస్తరణలో హైదరాబాద్కు ప్రాధాన్యం: 'అడోబ్' సిఇఒఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పలు దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ ...
హైదరాబాద్లో 'అడోబ్ ' విస్తరణ
విస్తరణలో హైదరాబాద్కు ప్రాధాన్యం: 'అడోబ్' సిఇఒ
పలు దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఎమ్మెల్యే కోటాలో 14 ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ శాసనమండలికి కేటాయించారు. అయితే, విభజన సమయంలో ఒక ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఎమ్మెల్యే కోటాలో 14 ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ శాసనమండలికి కేటాయించారు. అయితే, విభజన సమయంలో ఒక ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
వెబ్ దునియా
'స్వచ్ఛ హైదరాబాద్'పై బీజేపీ ఎమ్మెల్యేల చిల్లర రాజకీయాలు: తలసాని
వెబ్ దునియా
స్వచ్ఛ హైదరాబాద్పై బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తారని మీడియా సమావేశంలో తలసాని వెల్లడించారు. 'స్వచ్ఛ హైదరాబాద్'పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ...
సచివాలయానికి సీఎం రాకముందే ధర్నానా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతా మీరేనా: కేసీఆర్పై బీజేపీ ఆగ్రహం (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వచ్ఛ హైదరాబాద్పై బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తారని మీడియా సమావేశంలో తలసాని వెల్లడించారు. 'స్వచ్ఛ హైదరాబాద్'పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ...
సచివాలయానికి సీఎం రాకముందే ధర్నానా?
అంతా మీరేనా: కేసీఆర్పై బీజేపీ ఆగ్రహం (పిక్చర్స్)
సాక్షి
'108' సమ్మె షురూ!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: '108'లో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా ఫలితం లేకుండా పోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. '108' యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని ...
తెలంగాణలో 108 ఉద్యోగులు సమ్మె బాట10tv
108లో సమ్మె గందరగోళంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: '108'లో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా ఫలితం లేకుండా పోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. '108' యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని ...
తెలంగాణలో 108 ఉద్యోగులు సమ్మె బాట
108లో సమ్మె గందరగోళం
沒有留言:
張貼留言