వెబ్ దునియా
జూన్ 6న అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన.. దసరా నుంచి పనులు ప్రారంభం
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం కుదురింది. శంఖుస్థాపనపై రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాజధాని నుంచి ఎంతో కాలం పాలన సాగించలేమనే ఆలోచనకు వచ్చేశారు. మంగళవారం సమావేశమైన ...
బాబు సహా అందరూ హైద్రాబాద్ టు బెజవాడ: విభజన రోజు నాటికి ఆఫీస్లుOneindia Telugu
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం కుదురింది. శంఖుస్థాపనపై రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాజధాని నుంచి ఎంతో కాలం పాలన సాగించలేమనే ఆలోచనకు వచ్చేశారు. మంగళవారం సమావేశమైన ...
బాబు సహా అందరూ హైద్రాబాద్ టు బెజవాడ: విభజన రోజు నాటికి ఆఫీస్లు
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులు
వెబ్ దునియా
కానిస్టేబుళ్ళ మధ్య బిగ్ ఫైట్.. ఫైరింగ్.. ఇద్దరి మృతి
వెబ్ దునియా
ఆ గదిలో ఇద్దరే ఉంటారు. వారు ఇద్దరు ఒకప్పుడు స్నేహితులే.. ఇద్దిరిది ఒకే వయస్సు. ఇద్దరూ కానిస్టేబుళ్ళే. ఒకరేమో ఓ ఎమ్మెల్యేకి గన్ మెన్ మరొకరు సివిల్ కానిస్టేబుల్. ఎందుకో తెలియదు. ఇద్దరు తిట్టుకున్నారు..కొట్టుకున్నారు. విడిపించే మధ్యవర్తి లేడు. మరింత రెచ్చిపోయారు. తుపాకులకు పని చెప్పారు. పరస్పర కాల్పులలో ఇద్దరూ మృతి చెందారు.
ప్రాణాలు తీసిన ఎడబాటుసాక్షి
'గే'లి చేస్తారని కానిస్టేబుళ్ల ఆత్మహత్య!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ గదిలో ఇద్దరే ఉంటారు. వారు ఇద్దరు ఒకప్పుడు స్నేహితులే.. ఇద్దిరిది ఒకే వయస్సు. ఇద్దరూ కానిస్టేబుళ్ళే. ఒకరేమో ఓ ఎమ్మెల్యేకి గన్ మెన్ మరొకరు సివిల్ కానిస్టేబుల్. ఎందుకో తెలియదు. ఇద్దరు తిట్టుకున్నారు..కొట్టుకున్నారు. విడిపించే మధ్యవర్తి లేడు. మరింత రెచ్చిపోయారు. తుపాకులకు పని చెప్పారు. పరస్పర కాల్పులలో ఇద్దరూ మృతి చెందారు.
ప్రాణాలు తీసిన ఎడబాటు
'గే'లి చేస్తారని కానిస్టేబుళ్ల ఆత్మహత్య!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్లో గూగుల్ భారీ క్యాంపస్.. అమెరికాను మినహాయిస్తే ప్రపంచంలోనే పెద్దది
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐటీ, ఇంటర్నెట్ దిగ్గజం 'గూగుల్' హైదరాబాద్కు జై కొట్టింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా తన సొంత క్యాంపస్ ఏర్పాటుకు భాగ్యనగరాన్ని ఎంచుకుంది. అంతేకాదు... అమెరికాను మినహాయిస్తే, ప్రపంచంలోనే అతి భారీ 'క్యాంపస్'ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమెరికాలో ...
తెలంగాణకు గూగుల్Andhrabhoomi
హైదరాబాద్కే గూగుల్ భాగ్యంప్రజాశక్తి
గూగుల్ తొలి ప్రాంగణం హైదరాబాద్లో ఏర్పాటుNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐటీ, ఇంటర్నెట్ దిగ్గజం 'గూగుల్' హైదరాబాద్కు జై కొట్టింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా తన సొంత క్యాంపస్ ఏర్పాటుకు భాగ్యనగరాన్ని ఎంచుకుంది. అంతేకాదు... అమెరికాను మినహాయిస్తే, ప్రపంచంలోనే అతి భారీ 'క్యాంపస్'ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమెరికాలో ...
తెలంగాణకు గూగుల్
హైదరాబాద్కే గూగుల్ భాగ్యం
గూగుల్ తొలి ప్రాంగణం హైదరాబాద్లో ఏర్పాటు
Oneindia Telugu
జహీర్ సూపర్ దెబ్బ, శ్రేయాస్ దంచుడు: చతికిలబడ్డ ధోనీ సేన
Oneindia Telugu
రాయ్పూర్: ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్లో జహీర్ ఖాన్ (2/9), మోర్కెల్ (2/21), బ్యాటింగ్లో శ్రేయాస్ (49 బంతుల్లో 10 ...
అదరగొట్టిన అయ్యర్Andhrabhoomi
చెన్నైకి షాక్సాక్షి
చెన్నైపై ఢిల్లీ ఏక పక్ష విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్పూర్: ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్లో జహీర్ ఖాన్ (2/9), మోర్కెల్ (2/21), బ్యాటింగ్లో శ్రేయాస్ (49 బంతుల్లో 10 ...
అదరగొట్టిన అయ్యర్
చెన్నైకి షాక్
చెన్నైపై ఢిల్లీ ఏక పక్ష విజయం
తెలుగువన్
కొత్త బిల్లు రైతులకు చేటు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 12: ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలోని కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్న భూసేకరణ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని మంగళవారం లోక్సభలో ప్రకటించారు. భూసేకరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ కేంద్రం వద్ద, రాష్ట్రాల వద్ద భూమి ...
మా చట్టాన్ని చంపేస్తున్నారుసాక్షి
భూసేకరణ చట్టాన్ని ఎన్డీఏ చంపేస్తున్నదిNamasthe Telangana
భూసేకరణ బిల్లును ఎలా పాస్ చేస్తారో చూస్తాం : రాహుల్ గాంధీవెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 12: ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలోని కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్న భూసేకరణ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని మంగళవారం లోక్సభలో ప్రకటించారు. భూసేకరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ కేంద్రం వద్ద, రాష్ట్రాల వద్ద భూమి ...
మా చట్టాన్ని చంపేస్తున్నారు
భూసేకరణ చట్టాన్ని ఎన్డీఏ చంపేస్తున్నది
భూసేకరణ బిల్లును ఎలా పాస్ చేస్తారో చూస్తాం : రాహుల్ గాంధీ
వెబ్ దునియా
భారత్ లోనూ భూకంప విలయం
సాక్షి
నేపాల్ భూవిలయాన్ని మరవకముందే... ఉత్తర, ఈశాన్య భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్, పాట్నా, కోల్ కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్ , ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంగళవారం 12.35 గంటలకు భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. భారత్ లోనూ ...
ఉత్తర భారతంలో మళ్లీ భూప్రకంపనలు ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎవరెస్టు నుంచి చెన్నై వరకు భూప్రకంపనలు.. నేపాలే భూకంప కేంద్రం!వెబ్ దునియా
ఢిల్లీలో రెండోసారి భూప్రకంపనలుNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
నేపాల్ భూవిలయాన్ని మరవకముందే... ఉత్తర, ఈశాన్య భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్, పాట్నా, కోల్ కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్ , ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంగళవారం 12.35 గంటలకు భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. భారత్ లోనూ ...
ఉత్తర భారతంలో మళ్లీ భూప్రకంపనలు ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ...
ఎవరెస్టు నుంచి చెన్నై వరకు భూప్రకంపనలు.. నేపాలే భూకంప కేంద్రం!
ఢిల్లీలో రెండోసారి భూప్రకంపనలు
సాక్షి
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన ...
ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలుNews Articles by KSR
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ధర్నాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన ...
ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ధర్నా
సాక్షి
నాలుగు రోజులు గడువిస్తున్నా
సాక్షి
అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం ...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైకాపా మద్దతు-జగన్Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం ...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైకాపా మద్దతు-జగన్
సాక్షి
ఫేస్ బుక్ లోఅశ్లీల పేజీలు.. యువకుడి అరెస్ట్
సాక్షి
చెన్నై : జుగుప్స కలిగించేలా చిన్నపిల్లల ఫొటోలు.. వాటిని గురించి అత్యంత నీచమైన రాతలు.. ఇలా ఫేస్ బుక్ లో అశ్లీల వెబ్ పేజీలను సృష్టించి ఆనందిస్తోన్న మానసిక ఉన్మాదిని.. ఫేస్ బుక్ సంస్థ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన 27 ఏళ్ల యాదవ మణికంఠ గత కొద్దికాలంగా ఫేస్ బుక్ లో అశ్లీల పేజీలను సృష్టించడమే పనిగా ...
ఫేస్బుక్లో నీచమైన రాతలు.. అశ్లీల వెబ్ పేజీలు పెట్టిన ఉన్మాది అరెస్ట్!వెబ్ దునియా
అశ్లీల పేజీలు నిర్వహిస్తున్న యువకుడు అరెస్టుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : జుగుప్స కలిగించేలా చిన్నపిల్లల ఫొటోలు.. వాటిని గురించి అత్యంత నీచమైన రాతలు.. ఇలా ఫేస్ బుక్ లో అశ్లీల వెబ్ పేజీలను సృష్టించి ఆనందిస్తోన్న మానసిక ఉన్మాదిని.. ఫేస్ బుక్ సంస్థ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన 27 ఏళ్ల యాదవ మణికంఠ గత కొద్దికాలంగా ఫేస్ బుక్ లో అశ్లీల పేజీలను సృష్టించడమే పనిగా ...
ఫేస్బుక్లో నీచమైన రాతలు.. అశ్లీల వెబ్ పేజీలు పెట్టిన ఉన్మాది అరెస్ట్!
అశ్లీల పేజీలు నిర్వహిస్తున్న యువకుడు అరెస్టు
సాక్షి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం
Namasthe Telangana
జపాన్: జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో నేడు ఉదయం 6.12 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో నిన్న తాజాగా మరోమారు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 48 మంది చనిపోగా దాదాపు వేయి మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. అదేవిధంగా నేపాల్ సరిహద్దుగా కలిగిన బీహార్, ...
భూ..కోపం!సాక్షి
నేపాల్లో మరో భారీ భూకంపం.. 68 మంది మృతి, వెయ్యికిపైగా క్షతగాత్రులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్ లో భూకంపం, 6.8 తీవ్రతతెలుగువన్
Andhrabhoomi
అన్ని 50 వార్తల కథనాలు »
Namasthe Telangana
జపాన్: జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో నేడు ఉదయం 6.12 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో నిన్న తాజాగా మరోమారు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 48 మంది చనిపోగా దాదాపు వేయి మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. అదేవిధంగా నేపాల్ సరిహద్దుగా కలిగిన బీహార్, ...
భూ..కోపం!
నేపాల్లో మరో భారీ భూకంపం.. 68 మంది మృతి, వెయ్యికిపైగా క్షతగాత్రులు
జపాన్ లో భూకంపం, 6.8 తీవ్రత
沒有留言:
張貼留言