సాక్షి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం
Namasthe Telangana
జపాన్: జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో నేడు ఉదయం 6.12 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో నిన్న తాజాగా మరోమారు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 48 మంది చనిపోగా దాదాపు వేయి మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. అదేవిధంగా నేపాల్ సరిహద్దుగా కలిగిన బీహార్, ...
భూ..కోపం!సాక్షి
నేపాల్లో మరో భారీ భూకంపం.. 68 మంది మృతి, వెయ్యికిపైగా క్షతగాత్రులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్ లో భూకంపం, 6.8 తీవ్రతతెలుగువన్
Andhrabhoomi
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 50 వార్తల కథనాలు »
Namasthe Telangana
జపాన్: జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో నేడు ఉదయం 6.12 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో నిన్న తాజాగా మరోమారు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 48 మంది చనిపోగా దాదాపు వేయి మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. అదేవిధంగా నేపాల్ సరిహద్దుగా కలిగిన బీహార్, ...
భూ..కోపం!
నేపాల్లో మరో భారీ భూకంపం.. 68 మంది మృతి, వెయ్యికిపైగా క్షతగాత్రులు
జపాన్ లో భూకంపం, 6.8 తీవ్రత
Oneindia Telugu
భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా ఎంపీ డానియల్
Oneindia Telugu
సిడ్నీ: భారత సంతతికి చెందిన ఎంపీ ఒకరు ఆస్ట్రేలియాలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన డానియల్ మూకీ (32) ఎంపీగా గెలుపొందారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత పైన ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఇతనే. డానియల్ న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం నుండి ఆస్ట్రేలియాన్ లేబర్ పార్టీ తరఫున ...
భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్న : లేబర్ పార్టీ ఎంపీ!వెబ్ దునియా
భగవద్గీత సాక్షిగా ఆస్ట్రేలియా ఎంపీ ప్రమాణంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ: భారత సంతతికి చెందిన ఎంపీ ఒకరు ఆస్ట్రేలియాలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన డానియల్ మూకీ (32) ఎంపీగా గెలుపొందారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత పైన ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఇతనే. డానియల్ న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం నుండి ఆస్ట్రేలియాన్ లేబర్ పార్టీ తరఫున ...
భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్న : లేబర్ పార్టీ ఎంపీ!
భగవద్గీత సాక్షిగా ఆస్ట్రేలియా ఎంపీ ప్రమాణం
TV5
కోతులను దొంగిలించిన దొంగలు
TV5
కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీ శ్రీ... ఇప్పుడు కావేవీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు...బంగారం, డబ్బులు, పులులు, ఏనుగులు, గంధం చెక్కలు దొంగతనం చేస్తున్న దొంగలు ఇప్పుడు కోతుల్ని కూడా దొంగలించడం మొదలుపెట్టారు. సీసీ టీవీ కెమెరాలు, సాయుధ గార్డుల కళ్లుగప్పి చాకచక్యంగా జూలోకి ప్రవేశించిన దొంగలు... 17 కోతులను అహరించుకు ...
కోతులను కూడా వదల్లేదుతెలుగువన్
గోల్డెన్ లయన్ టమరిన్.. సిల్వర్ మెర్కోసెట్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీ శ్రీ... ఇప్పుడు కావేవీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు...బంగారం, డబ్బులు, పులులు, ఏనుగులు, గంధం చెక్కలు దొంగతనం చేస్తున్న దొంగలు ఇప్పుడు కోతుల్ని కూడా దొంగలించడం మొదలుపెట్టారు. సీసీ టీవీ కెమెరాలు, సాయుధ గార్డుల కళ్లుగప్పి చాకచక్యంగా జూలోకి ప్రవేశించిన దొంగలు... 17 కోతులను అహరించుకు ...
కోతులను కూడా వదల్లేదు
గోల్డెన్ లయన్ టమరిన్.. సిల్వర్ మెర్కోసెట్
వెబ్ దునియా
ఒసామా ఆపరేషన్: లాడెన్ను అమెరికా సైన్యం కనిపెట్టలేదా?
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. సీల్స్ ఆపరేషన్లో అమెరికా హతమార్చిన ఉగ్రవాదిని చివరికి అమెరికా సైన్యం కనిపెట్టలేదట. పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు అమెరికాకు 160 కోట్ల రూపాయలకు అమ్మేశారని ఓ పాత్రికేయుడు షాక్ న్యూస్ను బయటపెట్టేశాడు. ఇలాంటి సంచలన విషయాలను హెర్ష్ అనే ...
బిన్ లాడెన్ ను అమెరికాకు 'అమ్మేశారా'?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. సీల్స్ ఆపరేషన్లో అమెరికా హతమార్చిన ఉగ్రవాదిని చివరికి అమెరికా సైన్యం కనిపెట్టలేదట. పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు అమెరికాకు 160 కోట్ల రూపాయలకు అమ్మేశారని ఓ పాత్రికేయుడు షాక్ న్యూస్ను బయటపెట్టేశాడు. ఇలాంటి సంచలన విషయాలను హెర్ష్ అనే ...
బిన్ లాడెన్ ను అమెరికాకు 'అమ్మేశారా'?
తెలుగువన్
అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం
తెలుగువన్
తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో చరిత్ర సృష్టించి, నటసార్వభౌముడిగా కీర్తి గడించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలిఫోర్నియాలోని పార్క్ లో నెలకొల్పేందుకు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. తానా సభలు జులైలో జరగనున్నాయని, ...
అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో చరిత్ర సృష్టించి, నటసార్వభౌముడిగా కీర్తి గడించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలిఫోర్నియాలోని పార్క్ లో నెలకొల్పేందుకు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. తానా సభలు జులైలో జరగనున్నాయని, ...
అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహం
గోదావరి జిల్లాల్లో భూప్రకంపనలు
Andhrabhoomi
గోదావరి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. గతంలో నేపాల్లో భూకంపం సంభవించినపుడు ఒకసారి ఇలాగే గోదావరి జిల్లాల్లో భూమి కంపించిన సంగతి విదితమే. అప్పటికన్నా ఈసారి భూమి కాస్తంత ఎక్కువగానే కంపించింది. మధ్యాహ్నం సుమారు 12.35గంటలకు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో ...
ఆంద్రతో సహా పలు రాష్ట్రాలలో భూ ప్రకంపనలుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
గోదావరి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. గతంలో నేపాల్లో భూకంపం సంభవించినపుడు ఒకసారి ఇలాగే గోదావరి జిల్లాల్లో భూమి కంపించిన సంగతి విదితమే. అప్పటికన్నా ఈసారి భూమి కాస్తంత ఎక్కువగానే కంపించింది. మధ్యాహ్నం సుమారు 12.35గంటలకు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో ...
ఆంద్రతో సహా పలు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు
Namasthe Telangana
అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Andhrabhoomi
వాషింగ్టన్: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడి చరిత్రాత్మక నేషనల్ మాల్లో జూన్ 21న ఘనంగా నిర్వహిస్తామని అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా యోగా, భారత సంగీతం, నాట్య ప్రదర్శనలు ఉంటాయని ఆయన చెప్పారు. Related Article. లాడెన్ ఆచూకీ తెలిపింది పాక్ అధికారే! కామెరాన్ మంత్రివర్గంలో ప్రీతి ...
నేషనల్ మాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడి చరిత్రాత్మక నేషనల్ మాల్లో జూన్ 21న ఘనంగా నిర్వహిస్తామని అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా యోగా, భారత సంగీతం, నాట్య ప్రదర్శనలు ఉంటాయని ఆయన చెప్పారు. Related Article. లాడెన్ ఆచూకీ తెలిపింది పాక్ అధికారే! కామెరాన్ మంత్రివర్గంలో ప్రీతి ...
నేషనల్ మాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
వెబ్ దునియా
బ్రిటన్ కేబినెట్లో భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ చోటు!
వెబ్ దునియా
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నూతన కేబినెట్లో భారతీయ సంతతి మహిళ చోటు సంపాదించారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పటేల్ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ వెల్లడించారు. కాగా, బ్రిటన్ పార్లమెంట్లోని మొత్తం 650 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో 316 స్థానాలను ...
బ్రిటన్ కార్మిక మంత్రిగా ఎన్నారైTelugu Times (పత్రికా ప్రకటన)
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలుసాక్షి
కామెరాన్ మంత్రివర్గంలో ప్రీతి పటేల్కు క్యాబినెట్ ర్యాంకుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నూతన కేబినెట్లో భారతీయ సంతతి మహిళ చోటు సంపాదించారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పటేల్ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ వెల్లడించారు. కాగా, బ్రిటన్ పార్లమెంట్లోని మొత్తం 650 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో 316 స్థానాలను ...
బ్రిటన్ కార్మిక మంత్రిగా ఎన్నారై
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
కామెరాన్ మంత్రివర్గంలో ప్రీతి పటేల్కు క్యాబినెట్ ర్యాంకు
తెలుగువన్
మళ్ళీ నేపాల్లో భూకంపం, ఈసారి ఆంద్రప్రదేశ్ లో కూడా!
తెలుగువన్
మళ్ళీ ఈ రోజు నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం యొక్క కేంద్రం నేపాల్ దేశంలోనే ఢోలాక-సింధుపల్చోక్ ప్రాంతాల మధ్యన ఉన్నట్లు గుర్తించారు. భూమికి 19 కిలోమీటర్ల లోపల నుండి ఈ ప్రకంపనలు మొదలయినట్లు భూగర్భశాఖ నిపుణులు తెలిపారు. వరుస భూకంపాలతో ఇప్పటికే బెంబేలెత్తిపోయున్న నేపాల్ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించిందిTelangana99
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
మళ్ళీ ఈ రోజు నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం యొక్క కేంద్రం నేపాల్ దేశంలోనే ఢోలాక-సింధుపల్చోక్ ప్రాంతాల మధ్యన ఉన్నట్లు గుర్తించారు. భూమికి 19 కిలోమీటర్ల లోపల నుండి ఈ ప్రకంపనలు మొదలయినట్లు భూగర్భశాఖ నిపుణులు తెలిపారు. వరుస భూకంపాలతో ఇప్పటికే బెంబేలెత్తిపోయున్న నేపాల్ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది
వెబ్ దునియా
ప్రేమించుకుంటే కాల్చేస్తారా.. ? ఇద్దరు ఆడబిడ్డలకు అదేగతి.
వెబ్ దునియా
ఇల్లే కదా స్వర్గ సీమ.. తల్లిదండ్రులే మొదటి ప్రేమమూర్తులు అంటారు. కానీ ఆ ఇంటికి ప్రేమంటే గిట్టదు. ప్రేమికుల వాసన రుచించదు. వాటి మాట విన్నా వాసన వచ్చినా అక్కడ తుపాకులు నిప్పులు కక్కుతాయి. ప్రేమికుల గుండెల్లో గుళ్ళ వర్షం కురిపిస్తాయి. ప్రేమ.. అంటే చాలు కాల్చి పడేస్తారు. ఇలాగే ఇద్దరిని చంపేశారు. ఇంతకీ అంత కిరాతక కుటుంబం ఎక్కడ.
'పరువు' పేరుతో.. ప్రేమికుల హత్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇల్లే కదా స్వర్గ సీమ.. తల్లిదండ్రులే మొదటి ప్రేమమూర్తులు అంటారు. కానీ ఆ ఇంటికి ప్రేమంటే గిట్టదు. ప్రేమికుల వాసన రుచించదు. వాటి మాట విన్నా వాసన వచ్చినా అక్కడ తుపాకులు నిప్పులు కక్కుతాయి. ప్రేమికుల గుండెల్లో గుళ్ళ వర్షం కురిపిస్తాయి. ప్రేమ.. అంటే చాలు కాల్చి పడేస్తారు. ఇలాగే ఇద్దరిని చంపేశారు. ఇంతకీ అంత కిరాతక కుటుంబం ఎక్కడ.
'పరువు' పేరుతో.. ప్రేమికుల హత్య
沒有留言:
張貼留言