Oneindia Telugu
జహీర్ సూపర్ దెబ్బ, శ్రేయాస్ దంచుడు: చతికిలబడ్డ ధోనీ సేన
Oneindia Telugu
రాయ్పూర్: ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్లో జహీర్ ఖాన్ (2/9), మోర్కెల్ (2/21), బ్యాటింగ్లో శ్రేయాస్ (49 బంతుల్లో 10 ...
అదరగొట్టిన అయ్యర్Andhrabhoomi
చెన్నైకి షాక్సాక్షి
చెన్నైపై ఢిల్లీ ఏక పక్ష విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్పూర్: ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్లో జహీర్ ఖాన్ (2/9), మోర్కెల్ (2/21), బ్యాటింగ్లో శ్రేయాస్ (49 బంతుల్లో 10 ...
అదరగొట్టిన అయ్యర్
చెన్నైకి షాక్
చెన్నైపై ఢిల్లీ ఏక పక్ష విజయం
Oneindia Telugu
విమానాశ్రయానికి మెట్రో లింక్ కలపండి-కేసీఆర్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ : విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారికీ మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. అందుకోసం శంషాబాద్ విమానాశ్రయం వర కు మెట్రో మార్గాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రాజెక్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జేబీఎస్ ...
మరింత విస్తరించనున్న మెట్రోరైల్ సేవలు10tv
మెట్రో రైలుఅందరికీ ఉపయోగపడాలిNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ : విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారికీ మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. అందుకోసం శంషాబాద్ విమానాశ్రయం వర కు మెట్రో మార్గాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రాజెక్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జేబీఎస్ ...
మరింత విస్తరించనున్న మెట్రోరైల్ సేవలు
మెట్రో రైలుఅందరికీ ఉపయోగపడాలి
Vaartha
ఎసిబి వలలో 'గుట్ట' తహశీల్దార్
Andhrabhoomi
భువనగిరి, మే 12: ప్రభుత్వభూములకు పట్టాలు జారిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై వారం రోజుల క్రితమే సస్పెండ్ అయిన యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లనాయక్ రైతునుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులకు చిక్కారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం మధిరె దర్మారెడ్డిగూడెంకు చెందిన వడ్డెబోయిన కొమురయ్య తన ...
ఏసీబీ వలలో ముగ్గురు అధికారులుNamasthe Telangana
సస్పెండ్ అయినా మారలేదుసాక్షి
ఎసిబి వలలో సస్పెండైన తహశీల్దార్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
భువనగిరి, మే 12: ప్రభుత్వభూములకు పట్టాలు జారిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై వారం రోజుల క్రితమే సస్పెండ్ అయిన యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లనాయక్ రైతునుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులకు చిక్కారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం మధిరె దర్మారెడ్డిగూడెంకు చెందిన వడ్డెబోయిన కొమురయ్య తన ...
ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు
సస్పెండ్ అయినా మారలేదు
ఎసిబి వలలో సస్పెండైన తహశీల్దార్
ఏసీబీ వలలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్
సాక్షి
అనంతపురం : లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా తనకల్లు పోలీస్స్టేషన్ ఎస్సై, హెడ్కానిస్టేబుల్ ఏసీబీ కి దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలివీ...కదిరికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి చెందిన ఇసుక ట్రాక్టర్ను ఈనెల 4వ తేదీన రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. దానిని విడిపించుకునేందుకు తహశీల్దారు నుంచి అనుమతి పొందారు. అయితే ...
ఏసీబీ వలలో ఎస్ఐ, హెడ్కానిస్టేబుల్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం : లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా తనకల్లు పోలీస్స్టేషన్ ఎస్సై, హెడ్కానిస్టేబుల్ ఏసీబీ కి దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలివీ...కదిరికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి చెందిన ఇసుక ట్రాక్టర్ను ఈనెల 4వ తేదీన రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. దానిని విడిపించుకునేందుకు తహశీల్దారు నుంచి అనుమతి పొందారు. అయితే ...
ఏసీబీ వలలో ఎస్ఐ, హెడ్కానిస్టేబుల్
వెబ్ దునియా
షారూఖ్పై వాంఖడె స్టేడియం నిషేధం: 14న కేకేఆర్ మ్యాచ్ చూడనట్లే!
వెబ్ దునియా
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్పై వరుసగా మూడో ఏడాది వాంఖడె స్డేడియం మ్యాచ్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లో భాగంగా 2012లో వాంఖడె స్టేడియంలో చేసిన రచ్చకు గాను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ షారుఖ్ ఖాన్ని ఐదేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న మ్యాచ్ని ...
బాద్షాకు అక్కడ నో ఎంట్రీ..TV5
ఈసారీ నో ఎంట్రీసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్పై వరుసగా మూడో ఏడాది వాంఖడె స్డేడియం మ్యాచ్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లో భాగంగా 2012లో వాంఖడె స్టేడియంలో చేసిన రచ్చకు గాను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ షారుఖ్ ఖాన్ని ఐదేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న మ్యాచ్ని ...
బాద్షాకు అక్కడ నో ఎంట్రీ..
ఈసారీ నో ఎంట్రీ
సాక్షి
రెండో రౌండ్లో యూకీ
సాక్షి
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ యూకీ 6-4, 6-3తో క్వాలిఫయర్ ఇవాన్ గకోవ్ (రష్యా)పై నెగ్గాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశాడు.
సమర్కంద్ ఎటిపి చాలెంజర్లో బాంబ్రీ, సాకేత్ శుభారంభంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ యూకీ 6-4, 6-3తో క్వాలిఫయర్ ఇవాన్ గకోవ్ (రష్యా)పై నెగ్గాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశాడు.
సమర్కంద్ ఎటిపి చాలెంజర్లో బాంబ్రీ, సాకేత్ శుభారంభం
Vaartha
కరీంనగర్లో పాస్పోర్ట్ మేళా
సాక్షి
హైదరాబాద్ : ఈనెల 16వ తేదీన కరీంనగర్లో ఉన్న పాస్పోర్ట్ సేవా లఘు కేంద్రంలో పాస్పోర్ట్ సేవా క్యాంపు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్పోర్ట్ అధికారి ఎల్.మదన్కుమార్రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు క్యాంపు ఉంటుందని, రోజుకు 200 స్లాట్స్ చొప్పున రెండు రోజులకు 400 మంది దరఖాస్తు ...
కరీంనగర్లో పాస్పోర్ట్ మేళాVaartha
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఈనెల 16వ తేదీన కరీంనగర్లో ఉన్న పాస్పోర్ట్ సేవా లఘు కేంద్రంలో పాస్పోర్ట్ సేవా క్యాంపు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్పోర్ట్ అధికారి ఎల్.మదన్కుమార్రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు క్యాంపు ఉంటుందని, రోజుకు 200 స్లాట్స్ చొప్పున రెండు రోజులకు 400 మంది దరఖాస్తు ...
కరీంనగర్లో పాస్పోర్ట్ మేళా
రైతులకు రూ.500కోట్ల రుణాలు ఇస్తాం
సాక్షి
మెదక్టౌన్: రైతులకు ఈయేడాది రూ.500 కోట్ల రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో డివిజన్స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మెదక్ డివిజన్లోని పీఏసీఎస్ చైర్మన్లు, డీసీసీబీ డెరైక్టర్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మెదక్టౌన్: రైతులకు ఈయేడాది రూ.500 కోట్ల రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో డివిజన్స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మెదక్ డివిజన్లోని పీఏసీఎస్ చైర్మన్లు, డీసీసీబీ డెరైక్టర్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ...
వెబ్ దునియా
మదర్స్ డే.. చిన్ని తల్లి పుట్టింది: శ్రీశాంత్ ట్వీట్!
వెబ్ దునియా
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి కేరళలోని తిరువనంతపురంలో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మాతృదినోత్సవం నాడు మాకు చిన్ని తల్లి జన్మించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. శ్రీశాంత్, భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ ఇండియా తరపున 53 వన్డేలు, ...
తండ్రి అయిన శ్రీశాంత్సాక్షి
శ్రీశాంత్కు కుమార్తెAndhrabhoomi
మాతృదినోత్సవం రోజున తండ్రైన శ్రీశాంత్TV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి కేరళలోని తిరువనంతపురంలో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మాతృదినోత్సవం నాడు మాకు చిన్ని తల్లి జన్మించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. శ్రీశాంత్, భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ ఇండియా తరపున 53 వన్డేలు, ...
తండ్రి అయిన శ్రీశాంత్
శ్రీశాంత్కు కుమార్తె
మాతృదినోత్సవం రోజున తండ్రైన శ్రీశాంత్
వెబ్ దునియా
భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు అనుమతి ఇవ్వొద్దు: ఎంపీ ఆర్కే
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా లోక్సభలో సోమవారం జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోన్న పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఇంకా రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ అస్సలొద్దన్నారు. 'హఫీజ్ సయీద్ పాక్లో ...
పాక్తో క్రికెట్ సిరీస్ తగదుసాక్షి
దాడులు చేసే వారితోనా: పాక్-భారత్ క్రికెట్ సిరీస్పై లోకసభలో బీజేపీ ఎంపీOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా లోక్సభలో సోమవారం జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోన్న పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఇంకా రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ అస్సలొద్దన్నారు. 'హఫీజ్ సయీద్ పాక్లో ...
పాక్తో క్రికెట్ సిరీస్ తగదు
దాడులు చేసే వారితోనా: పాక్-భారత్ క్రికెట్ సిరీస్పై లోకసభలో బీజేపీ ఎంపీ
沒有留言:
張貼留言