2015年5月12日 星期二

2015-05-13 తెలుగు (India) ఇండియా


తెలుగువన్
   
కొత్త బిల్లు రైతులకు చేటు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 12: ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలోని కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్న భూసేకరణ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. భూసేకరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ కేంద్రం వద్ద, రాష్ట్రాల వద్ద భూమి ...

మా చట్టాన్ని చంపేస్తున్నారు   సాక్షి
భూసేకరణ చట్టాన్ని ఎన్డీఏ చంపేస్తున్నది   Namasthe Telangana
భూసేకరణ బిల్లును ఎలా పాస్ చేస్తారో చూస్తాం : రాహుల్ గాంధీ   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెచ్చిపోయిన కామాంధుడు... అడ్డుకున్న నవ వధువు.. ఇద్దరు పిల్లలు అగ్నికి ఆహుతి..!   
వెబ్ దునియా
ఛత్తీస్‌గడ్‌లోని ఘోర సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన కామాంధుడు నవ వధువుపై అత్యాచారం చేయడానికి యత్నించాడు. అందుకు ఆమె అడ్డుకోవడంతో ఆవేశం చెందిన మృగాడు అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలను అగ్నికి ఆహుతి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం దుర్గ్ జిల్లాలోని ఖాప్రీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళకు నెల రోజుల క్రితం పెళ్లయింది. దీంతో ఆమె గుసిద్ ...

రేప్‌ను ప్రతిఘటించిన ఆంటీ‌: ఇద్దరు పిల్లలను కాల్చేసిన కామాంధుడు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జహీర్ సూపర్ దెబ్బ, శ్రేయాస్ దంచుడు: చతికిలబడ్డ ధోనీ సేన   
Oneindia Telugu
రాయ్‌పూర్‌: ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌ (2/9), మోర్కెల్‌ (2/21), బ్యాటింగ్‌లో శ్రేయాస్‌ (49 బంతుల్లో 10 ...

అదరగొట్టిన అయ్యర్   Andhrabhoomi
చెన్నైకి షాక్   సాక్షి
చెన్నైపై ఢిల్లీ ఏక పక్ష విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ లోనూ భూకంప విలయం   
సాక్షి
నేపాల్ భూవిలయాన్ని మరవకముందే... ఉత్తర, ఈశాన్య భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్, పాట్నా, కోల్ కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్ , ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంగళవారం 12.35 గంటలకు భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. భారత్ లోనూ ...

ఉత్తర భారతంలో మళ్లీ భూప్రకంపనలు ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉత్తర భారతంలో భూప్రకంపనలు... ఇళ్ళ నుంచి ప్రజలు పరుగో పరుగు....   వెబ్ దునియా
ఢిల్లీలో రెండోసారి భూప్రకంపనలు   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫేస్ బుక్ లోఅశ్లీల పేజీలు.. యువకుడి అరెస్ట్   
సాక్షి
చెన్నై : జుగుప్స కలిగించేలా చిన్నపిల్లల ఫొటోలు.. వాటిని గురించి అత్యంత నీచమైన రాతలు.. ఇలా ఫేస్ బుక్ లో అశ్లీల వెబ్ పేజీలను సృష్టించి ఆనందిస్తోన్న మానసిక ఉన్మాదిని.. ఫేస్ బుక్ సంస్థ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన 27 ఏళ్ల యాదవ మణికంఠ గత కొద్దికాలంగా ఫేస్ బుక్ లో అశ్లీల పేజీలను సృష్టించడమే పనిగా ...

ఫేస్‌బుక్‌లో నీచమైన రాతలు.. అశ్లీల వెబ్ పేజీలు పెట్టిన ఉన్మాది అరెస్ట్!   వెబ్ దునియా
అశ్లీల పేజీలు నిర్వహిస్తున్న యువకుడు అరెస్టు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఫుడ్ పార్క్'పై సర్కారు ఎదురుదాడి   
సాక్షి
అమేథీ: అమేథీలో మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టును రద్దు అంశంలో కేంద్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఎదురుదాడికి దిగింది. ఆయన అమేథీలో రైతులను గాలికొదిలేసి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముగాస్తున్నారని విమర్శించింది. సొంత నియోజకవర్గంలో ఫుడ్ పార్క్‌ను రద్దుచేయడం రాజకీయ కక్షతో కూడుకున్నదంటూ రాహుల్.. ప్రధాని మోదీపై ...

రాహుల్‌కు రైతులపై శ్రద్ధలేదు   Namasthe Telangana
పార్లమెంటు లోపల, వెలుపలా ప్రతిఘటిస్తాం   ప్రజాశక్తి
సూట్ వేసుకొస్తున్న దొంగలు: మోడీని ఏకేసిన రాహుల్‌గాంధీ   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు   
సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు. టాగ్లు: bomb ...

కోల్‌కతా లోకల్ ట్రైన్‌లో పేలుడు   Namasthe Telangana
లోకల్ రైలులో నాటుబాంబులతో ఇరు వర్గాల మధ్య దాడి   Oneindia Telugu
కోల్‌కతా : రైలులో నాటు బాంబులతో ఇరువర్గాల దాడులు.. ఒకరి మృతి!   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం   
Namasthe Telangana
ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్రాంతంలో ఉన్న ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంనకు చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 ఫైరింజన్లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
రేపిస్ట్ ఐపీఎస్... సాయం కోరి వస్తే చెరపట్టాడు. అత్యాచారం చేశాడు.   
వెబ్ దునియా
ఓ కేసు విషయంలో కింద స్థాయి పోలీసులు పట్టించుకోవడం లేదని సాయం కోరి వస్తే పొందు కోరాడా ప్రబుద్ధుడు. కాదన్నందుకు కామాంధుడై అత్యాచారం చేశాడు. అలా చేసింది సాధాసీదా మనిషి కాదు. ఐపిఎస్ అధికారి. మహారాష్ట కేడర్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారి. చివరకు సస్పెండై ప్రస్తుతం కేసును ఎదుర్కొంటున్నాడు. వివరాలిలా ఉన్నాయి. తన తల్లిని ...

రేప్ కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
పెళ్లి కోసం గుర్రం ఎక్కితే.. రాళ్ల దాడి చేస్తారా..?   
Teluguwishesh
మధ్యప్రదేశ్ లో అనాగరికమైన ఉదంతం చోటు చేసుకుంది. కులాధిపత్యం కోసం పాకులాడే శక్తులు ఇంకా మన దేశంలో తిష్టవేశాయని చెప్పడానికి మరో నిదర్శనం ఈ ఉదంతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా కాలం చెల్లిన కులం గోడలు ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దళిత కులానికి చెందిన వరుడు గుర్రంపై ఊరేగిందుకు రాళ్ల దెబ్బలు ...

అగ్రవర్ణాల రాళ్ల దాడి: హెల్మెట్‌తో దళిత వరుడి గుర్రపు స్వారీ   Oneindia Telugu
గుర్రంపై ఊరేగాడని వరుడిపై రాళ్ల దాడి..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言