వెబ్ దునియా
జూన్ 6న అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన.. దసరా నుంచి పనులు ప్రారంభం
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం కుదురింది. శంఖుస్థాపనపై రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాజధాని నుంచి ఎంతో కాలం పాలన సాగించలేమనే ఆలోచనకు వచ్చేశారు. మంగళవారం సమావేశమైన ...
బాబు సహా అందరూ హైద్రాబాద్ టు బెజవాడ: విభజన రోజు నాటికి ఆఫీస్లుOneindia Telugu
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముహూర్తం కుదురింది. శంఖుస్థాపనపై రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాజధాని నుంచి ఎంతో కాలం పాలన సాగించలేమనే ఆలోచనకు వచ్చేశారు. మంగళవారం సమావేశమైన ...
బాబు సహా అందరూ హైద్రాబాద్ టు బెజవాడ: విభజన రోజు నాటికి ఆఫీస్లు
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులు
వెబ్ దునియా
కానిస్టేబుళ్ళ మధ్య బిగ్ ఫైట్.. ఫైరింగ్.. ఇద్దరి మృతి
వెబ్ దునియా
ఆ గదిలో ఇద్దరే ఉంటారు. వారు ఇద్దరు ఒకప్పుడు స్నేహితులే.. ఇద్దిరిది ఒకే వయస్సు. ఇద్దరూ కానిస్టేబుళ్ళే. ఒకరేమో ఓ ఎమ్మెల్యేకి గన్ మెన్ మరొకరు సివిల్ కానిస్టేబుల్. ఎందుకో తెలియదు. ఇద్దరు తిట్టుకున్నారు..కొట్టుకున్నారు. విడిపించే మధ్యవర్తి లేడు. మరింత రెచ్చిపోయారు. తుపాకులకు పని చెప్పారు. పరస్పర కాల్పులలో ఇద్దరూ మృతి చెందారు.
ప్రాణాలు తీసిన ఎడబాటుసాక్షి
'గే'లి చేస్తారని కానిస్టేబుళ్ల ఆత్మహత్య!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ గదిలో ఇద్దరే ఉంటారు. వారు ఇద్దరు ఒకప్పుడు స్నేహితులే.. ఇద్దిరిది ఒకే వయస్సు. ఇద్దరూ కానిస్టేబుళ్ళే. ఒకరేమో ఓ ఎమ్మెల్యేకి గన్ మెన్ మరొకరు సివిల్ కానిస్టేబుల్. ఎందుకో తెలియదు. ఇద్దరు తిట్టుకున్నారు..కొట్టుకున్నారు. విడిపించే మధ్యవర్తి లేడు. మరింత రెచ్చిపోయారు. తుపాకులకు పని చెప్పారు. పరస్పర కాల్పులలో ఇద్దరూ మృతి చెందారు.
ప్రాణాలు తీసిన ఎడబాటు
'గే'లి చేస్తారని కానిస్టేబుళ్ల ఆత్మహత్య!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్లో గూగుల్ భారీ క్యాంపస్.. అమెరికాను మినహాయిస్తే ప్రపంచంలోనే పెద్దది
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐటీ, ఇంటర్నెట్ దిగ్గజం 'గూగుల్' హైదరాబాద్కు జై కొట్టింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా తన సొంత క్యాంపస్ ఏర్పాటుకు భాగ్యనగరాన్ని ఎంచుకుంది. అంతేకాదు... అమెరికాను మినహాయిస్తే, ప్రపంచంలోనే అతి భారీ 'క్యాంపస్'ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమెరికాలో ...
తెలంగాణకు గూగుల్Andhrabhoomi
హైదరాబాద్కే గూగుల్ భాగ్యంప్రజాశక్తి
గూగుల్ తొలి ప్రాంగణం హైదరాబాద్లో ఏర్పాటుNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐటీ, ఇంటర్నెట్ దిగ్గజం 'గూగుల్' హైదరాబాద్కు జై కొట్టింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా తన సొంత క్యాంపస్ ఏర్పాటుకు భాగ్యనగరాన్ని ఎంచుకుంది. అంతేకాదు... అమెరికాను మినహాయిస్తే, ప్రపంచంలోనే అతి భారీ 'క్యాంపస్'ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమెరికాలో ...
తెలంగాణకు గూగుల్
హైదరాబాద్కే గూగుల్ భాగ్యం
గూగుల్ తొలి ప్రాంగణం హైదరాబాద్లో ఏర్పాటు
సాక్షి
నాలుగు రోజులు గడువిస్తున్నా
సాక్షి
అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం ...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైకాపా మద్దతు-జగన్Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం ...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైకాపా మద్దతు-జగన్
సాక్షి
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన ...
ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలుNews Articles by KSR
'హోదా'పై త్వరగా తేల్చండిAndhrabhoomi
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ధర్నాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన ...
ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలు
'హోదా'పై త్వరగా తేల్చండి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ధర్నా
Oneindia Telugu
కలకలం: ఇంట్లోకి చొరబడి తుపాకితో కాల్పులు
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏడో వార్డు చిన ఆంజనేయస్వామి గుడికి సమీపంలో ఉన్న వీధిలో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ సంఘట తీవ్ర కలకలం సృష్టించాయి. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డు లెక్చరర్ కానూరి స్వామి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్వామి కుమారుడు శ్రీనివాసు ...
తాడేపల్లిగూడెంలో కాల్పుల కలకలంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏడో వార్డు చిన ఆంజనేయస్వామి గుడికి సమీపంలో ఉన్న వీధిలో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ సంఘట తీవ్ర కలకలం సృష్టించాయి. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డు లెక్చరర్ కానూరి స్వామి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్వామి కుమారుడు శ్రీనివాసు ...
తాడేపల్లిగూడెంలో కాల్పుల కలకలం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు హైకోర్టులో వాదనలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 13: తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 8వరోజుకు చేరుకుంది. సమ్మె వల్ల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు తమ వాదన వినిపించనున్నాయి.
నిరసన హోరుసాక్షి
అన్ని 132 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 13: తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 8వరోజుకు చేరుకుంది. సమ్మె వల్ల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు తమ వాదన వినిపించనున్నాయి.
నిరసన హోరు
అయ్యన్న పేషీలో ఒఎస్డి, పిఎస్ల తొలగింపు
Andhrabhoomi
హైదరాబాద్, మే 12: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులను విధుల నుండి తప్పించి సొంత శాఖలకు పంపించారు. 45 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కాంట్రాక్టుల కేటాయింపు అవకతవకల్లో మంత్రి వద్ద పనిచేస్తున్న ఒఎస్డి, పిఎస్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపుసాక్షి
లంచం వెనక్కి ఇప్పించిన మంత్రిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 12: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులను విధుల నుండి తప్పించి సొంత శాఖలకు పంపించారు. 45 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కాంట్రాక్టుల కేటాయింపు అవకతవకల్లో మంత్రి వద్ద పనిచేస్తున్న ఒఎస్డి, పిఎస్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు
లంచం వెనక్కి ఇప్పించిన మంత్రి
Oneindia Telugu
గులాబీ గూటికి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు?
Oneindia Telugu
ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ రాష్ట్ర మంత్రి జలగం ప్రసాదరావు అధికార టిఆర్ఎస్లోకి రానున్నారు. ఖమ్మం కాంగ్రెస్లో చక్రం తిప్పిన ప్రసాదరావు గత కొన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నిత్యం తన స్వగ్రామమైన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి వచ్చిపోతూ తన అనుచర వర్గంతో సంప్రదింపులు, ...
టిఆర్ఎస్లోకి జలగం ప్రసాద్?Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ రాష్ట్ర మంత్రి జలగం ప్రసాదరావు అధికార టిఆర్ఎస్లోకి రానున్నారు. ఖమ్మం కాంగ్రెస్లో చక్రం తిప్పిన ప్రసాదరావు గత కొన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నిత్యం తన స్వగ్రామమైన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి వచ్చిపోతూ తన అనుచర వర్గంతో సంప్రదింపులు, ...
టిఆర్ఎస్లోకి జలగం ప్రసాద్?
రైలు కిందపడి ప్రేమికుల ఆత్మహత్య
Namasthe Telangana
జహీరాబాద్, నమస్తే తెలంగాణ: పెద్దలు ప్రేమను నిరాకరించడంతో మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది. మెదక్ జిల్లా రాయికోడ్ మండలం కుసున్నూర్కు చెందిన వీరమణి(16),ప్రభాకర్రెడ్డి ప్రేమించుకున్నారు. సమీప బంధువులైనప్పటికీ పెద్దలు వీరి పెండ్లికి ఒప్పకోలేదు. సోమవారం ఇంటి వచ్చి జహీరాబాద్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య ...
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యAndhrabhoomi
ప్రేమజంట ఆత్మహత్యసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
జహీరాబాద్, నమస్తే తెలంగాణ: పెద్దలు ప్రేమను నిరాకరించడంతో మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది. మెదక్ జిల్లా రాయికోడ్ మండలం కుసున్నూర్కు చెందిన వీరమణి(16),ప్రభాకర్రెడ్డి ప్రేమించుకున్నారు. సమీప బంధువులైనప్పటికీ పెద్దలు వీరి పెండ్లికి ఒప్పకోలేదు. సోమవారం ఇంటి వచ్చి జహీరాబాద్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య ...
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ప్రేమజంట ఆత్మహత్య
沒有留言:
張貼留言