Oneindia Telugu
తప్పు చేశా, వాళ్లు తప్పులు చేసి బురద చల్లారు: దాసరి
Oneindia Telugu
హైదరాబాద్: రాజకీయాల్లో చేరినందుకు ప్రముఖ తెలుగు సినీ దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమలో దర్శకరత్నగా వెలుగొందుతూ రాజకీయాలలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన అన్నారు. రాజకీయాలలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద చల్లారని ఆయన అన్నారు. సోమవారం ...
రాజకీయాల్లో చేరి దిద్దుకోలేని తప్పు చేశా.. బలిపశువును చేశారు.. : దాసరివెబ్ దునియా
రాజకీయాల్లో చేరడమే తప్పయందిAndhrabhoomi
రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరిసాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాజకీయాల్లో చేరినందుకు ప్రముఖ తెలుగు సినీ దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమలో దర్శకరత్నగా వెలుగొందుతూ రాజకీయాలలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన అన్నారు. రాజకీయాలలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద చల్లారని ఆయన అన్నారు. సోమవారం ...
రాజకీయాల్లో చేరి దిద్దుకోలేని తప్పు చేశా.. బలిపశువును చేశారు.. : దాసరి
రాజకీయాల్లో చేరడమే తప్పయంది
రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి
Oneindia Telugu
కోల్ కతా లోకల్ ట్రైన్ లో పేలుడు..17 మందికి గాయాలు
సాక్షి
కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్ కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్ రైలు మంగళవారం తెల్లవారు జామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం స్థానిక ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు ...
లోక్ల్ ట్రైన్లో పేలుడు..17 మందికి గాయాలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్ కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్ రైలు మంగళవారం తెల్లవారు జామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం స్థానిక ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు ...
లోక్ల్ ట్రైన్లో పేలుడు..17 మందికి గాయాలు
Oneindia Telugu
ఏపీ సర్కార్ నిర్వహణలో మద్యం షాపులు
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేందకు మొగ్గు చూపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 రోజుల్లో కొత్త మద్యం పాలసీని ఖరారు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో మద్యం ...
ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీకి కసరత్తులు10tv
బాబు ఐడియా: ప్రభుత్వం చేతుల్లోకి వైన్ షాపులు?Oneindia Telugu
నూతన ఎక్సైజ్ పాలసీపై సమీక్ష జరిపిన సీఎంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేందకు మొగ్గు చూపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 రోజుల్లో కొత్త మద్యం పాలసీని ఖరారు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో మద్యం ...
ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీకి కసరత్తులు
బాబు ఐడియా: ప్రభుత్వం చేతుల్లోకి వైన్ షాపులు?
నూతన ఎక్సైజ్ పాలసీపై సమీక్ష జరిపిన సీఎం
వెబ్ దునియా
చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు.. రూ.5 కోట్ల ఖర్చు ఆర్టీసీది..
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనాల ఖాతాలోకి మరో ఖరీదైన బస్సే వచ్చి చేరుతోంది. బుల్లెట్ ప్రూఫు, యాంటీ ల్యాండ్ మైన్ సౌకర్యాలు కలిగిన ఈ బస్సు ఖరీదు కనీసం రూ. 5 కోట్లు. ఇది త్వరలో చంద్రబాబు సేవకు రానున్నది. జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. సదరు బస్సును రాష్ట్ర ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనాల ఖాతాలోకి మరో ఖరీదైన బస్సే వచ్చి చేరుతోంది. బుల్లెట్ ప్రూఫు, యాంటీ ల్యాండ్ మైన్ సౌకర్యాలు కలిగిన ఈ బస్సు ఖరీదు కనీసం రూ. 5 కోట్లు. ఇది త్వరలో చంద్రబాబు సేవకు రానున్నది. జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. సదరు బస్సును రాష్ట్ర ...
Oneindia Telugu
పురుగుల మందు తాగి నలుగురు ఆత్మహత్య
Oneindia Telugu
సంగారెడ్డి: నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన సంఘటన నాలుగు రోజుల అనంతరం మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పొదల మద్య వెలుగు చూసింది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. కొండాపూర్ ఎస్ఐ ప్రవీన్కుమార్ కథనం ప్రకారం వివారాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ...
పురుగుల మందు తాగి నలుగురి ఆత్మహత్యAndhrabhoomi
కూతుళ్లతో సహా దంపతుల ఆత్మహత్యసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
సంగారెడ్డి: నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన సంఘటన నాలుగు రోజుల అనంతరం మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పొదల మద్య వెలుగు చూసింది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. కొండాపూర్ ఎస్ఐ ప్రవీన్కుమార్ కథనం ప్రకారం వివారాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ...
పురుగుల మందు తాగి నలుగురి ఆత్మహత్య
కూతుళ్లతో సహా దంపతుల ఆత్మహత్య
వెబ్ దునియా
దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ : కవిత
వెబ్ దునియా
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలోకి తీసుకు వస్తామని నిజామాబాద్ ఎంపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 13 తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె స్కౌట్స్ ...
స్కౌట్స్ అండ్ గైడ్స్కు అన్ని విధాలా ప్రోత్సాహంసాక్షి
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్..Andhrabhoomi
ఉద్యమంలా స్కౌట్స్ అండ్ గైడ్స్Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలోకి తీసుకు వస్తామని నిజామాబాద్ ఎంపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 13 తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె స్కౌట్స్ ...
స్కౌట్స్ అండ్ గైడ్స్కు అన్ని విధాలా ప్రోత్సాహం
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్..
ఉద్యమంలా స్కౌట్స్ అండ్ గైడ్స్
Oneindia Telugu
దావూద్ పాక్లోనే ఉన్నాడు
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ను పాక్ నుంచి భారత్కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి ...
పాక్లోనే దావూద్Andhrabhoomi
దావూద్ను భారత్కు రప్పిస్తాం: రాజ్నాథ్సింగ్Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ను పాక్ నుంచి భారత్కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి ...
పాక్లోనే దావూద్
దావూద్ను భారత్కు రప్పిస్తాం: రాజ్నాథ్సింగ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రి కామినేని శ్రీనివాస్తో బాలకృష్ణ భేటీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 11: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తే 'బసవతారకం' కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశమై సోమవారం నాడు మంత్రి కామినేని శ్రీనివాస్తో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ భేటీలో హిందూపురం ఆస్పత్రి అభివృద్ధిపైనా చర్చించారు. ఆస్పత్రి అభివృధ్దికి ...
ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నిధులు, రాయితీలు ఇవ్వాలి: బాలకృష్ణ..!వెబ్ దునియా
భూమి ఇస్తే ఎపి రాజధానిలో యూనిట్: బాలకృష్ణOneindia Telugu
మంత్రి కామినేనిని కలిసిన బాలకృష్ణసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 11: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తే 'బసవతారకం' కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశమై సోమవారం నాడు మంత్రి కామినేని శ్రీనివాస్తో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ భేటీలో హిందూపురం ఆస్పత్రి అభివృద్ధిపైనా చర్చించారు. ఆస్పత్రి అభివృధ్దికి ...
ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నిధులు, రాయితీలు ఇవ్వాలి: బాలకృష్ణ..!
భూమి ఇస్తే ఎపి రాజధానిలో యూనిట్: బాలకృష్ణ
మంత్రి కామినేనిని కలిసిన బాలకృష్ణ
సాక్షి
జయకు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదల కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమెతో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య బొకే పంపించి శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ...
జయ పునరుజ్జీవం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 88 వార్తల కథనాలు »
సాక్షి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదల కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమెతో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య బొకే పంపించి శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ...
జయ పునరుజ్జీవం!
TV5
టీటీడీపీ నాయకులకు మతి భ్రమించింది..
TV5
టీటీడీపీ నాయకులకు మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చల్లా ధర్మారెడ్డిలు విమర్శించారు .టీడీపీ ఆంధ్రా పార్టీ అని దీనికి తెలంగాణలో మనుగడలేదన్నారు . పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపర్చి పార్టీ మారుదామని ఎర్రబెల్లి చెప్పిన మాట వాస్తవం కాదా అన్నారు . దురాలోచనతోనే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్పై ఎర్రబెల్లి ...
ఎర్రబెల్లి.. ఇంకొకర్ని బలిపశువు చేయకుNamasthe Telangana
వారివి పిచ్చికూతలుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
టీటీడీపీ నాయకులకు మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చల్లా ధర్మారెడ్డిలు విమర్శించారు .టీడీపీ ఆంధ్రా పార్టీ అని దీనికి తెలంగాణలో మనుగడలేదన్నారు . పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపర్చి పార్టీ మారుదామని ఎర్రబెల్లి చెప్పిన మాట వాస్తవం కాదా అన్నారు . దురాలోచనతోనే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్పై ఎర్రబెల్లి ...
ఎర్రబెల్లి.. ఇంకొకర్ని బలిపశువు చేయకు
వారివి పిచ్చికూతలు
沒有留言:
張貼留言