2015年5月4日 星期一

2015-05-05 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఆ ప్రమాదం దురదృష్టకరం... బస్సు ప్రమాదంపై మోడీ   
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ లో జరిగిన బస్సు ప్రమాద సంఘటన కడు దురదృష్టకరమని... వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్లీ జరుగరాదని ఆయన ఆకాంక్షించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మోడీ తెలిపారు. మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో 33 ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కోల్‌కత్తా: ప్రధానిగా మోడీని చూడాలనుకుంటున్న గురువు!   
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ కోల్‌కత్తాలో వచ్చే శనివారం ఒకరోజు పర్యటించనున్నారు. బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న 97 ఏళ్ల ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఆయన్ని ప్రధాని మోడీ కలవనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన గురువు బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ ...

కోల్‌కత్తా: సన్యాసి అవుతానన్న మోడీ అభ్యర్ధనను తిరస్కరించిన స్వామిజీ   Oneindia Telugu
సన్యాసి అవ్వాలనుకున్న మోదీ   తెలుగువన్
త్వరలో గురువు చెంతకు శిష్యుడు   సాక్షి
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలివేశారు'   
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌పై ఆప్ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. తనకు ఆయనతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యు)కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ ముందు ...

మరో వివాదంలో 'ఆప్'   Andhrabhoomi
'ఆప్' సోపాలు..వరుస వివాదాల్లో ఆమ్ ఆద్మీ   Palli Batani
వివాహేతర సంబంధం: భయ్యా అంటూ మెయిల్ పెట్టిందన్న విశ్వాస్!   వెబ్ దునియా
TV5   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌కు ఢిల్లీ గవర్నర్ వార్నింగ్.. ఫైళ్లన్నీ నా టేబుల్‌పైకి రావాల్సిందే!   
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గట్టిగా హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. చట్టాలను గౌరవించాలని, అన్ని నియమనిబంధనలు పాటించాల్సిందేనని, భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ...

'అంతొద్దు.. అన్ని ఫైల్స్ పంపించు'   సాక్షి
కేజ్రీవాల్ కి 'అంత సీన్ లేదంటూ' చీవాట్లు పెట్టిన గవర్నర్..   Teluguwishesh
కేజ్రీవాల్ కు చురక   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆప్‌ అంతానికి మీడియాకు సుపారీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 4 : ఆమ్‌ ఆద్మీ పార్టీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆప్‌ ర్యాలీలో రైతు ఆత్మహత్య, ఢిల్లీ న్యాయమంత్రి తోమర్‌ లా డిగ్రీపై వివాదంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్ స్సపై పార్టీ మహిళా కార్యకర్త ఒకరు ఆరోపణలకు దిగారు. న్యాయం చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. 'కుమార్‌ ...

ఆప్ అంతానికి మీడియాకు సుపారీ   Namasthe Telangana
మీడియాపై కేజ్రీవాల్ ఫైర్: పార్టీ ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే సుపారీ..!   వెబ్ దునియా
ఇదంతా మీడియా సృష్టే   సాక్షి
తెలుగువన్   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అప్పుడే యుద్ధాల నుంచి విముక్తి   
సాక్షి
న్యూఢిల్లీ: శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన బాటల్లో నడవడం ద్వారా యుద్ధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్ వేడుకలకు హాజరైన మోదీ ముందుగా భూకంపం బారిన పడిన నేపాల్ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించారు. అనంతరం రాయబారులు ...

వేగంగా పర్యాటకం వృద్ధి : ప్రధాని నరేంద్ర మోదీ   Andhrabhoomi
బుద్ధ పూర్ణిమ దివస్-2015ను ప్రారంభించిన ప్రధాని   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫోన్ లిఫ్ట్ చేయలేదని సహ ఉద్యోగినిని హత్య చేసిన ఉద్యోగి!   
వెబ్ దునియా
ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కోపంతో ఓ పురుష ఉద్యోగి తన సహ ఉద్యోగినిని హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బాధితురాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా, నిందితుడు కూడా అదే ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్‌కు చెందిన రామ్ నారాయణ్ రామ్ సుమేర్, వాడాలోని ఒకే కంపెనీలో ...

కలవాలని వేధింపు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆమెని పొడిచి చంపాడు   Oneindia Telugu
ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు.. టీ జవాను మృతి..!   
వెబ్ దునియా
కోల్‌కతాలో ఆర్మీలో పనిచేస్తున్న మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తి అనంతుల లింగస్వామి. ఆయన కోల్‌కతాకు పెళ్లికార్డులు పంచేందుకు వెళ్లి అనుమానాస్పద రీతిలో ఆదివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల వెంకయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా లింగస్వామి(25) ఒక్కడే ...

నేడు గ్రామానికి చేరనున్న లింగస్వామి భౌతికకాయం   Namasthe Telangana
28న పెళ్లి: ఇంతలోనే జవాను అనుమానాస్పద మృతి   Oneindia Telugu
పశ్చిమ్‌బెంగాల్‌లో తెలుగు జవాన్‌ అనుమానాస్పద మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒబామా పర్యటన ఖర్చును వెల్లడించలేం   
సాక్షి
ముంబై: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయమెంతో చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఇది సున్నిత సమాచారమని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని స్పష్టంచేసింది. అందువల్ల ఆర్టీఐ సెక్షన్ 8(1)(సీ) కింద ఈ ...

భారత్‌లో ఒబామా పర్యటన ఖర్చు: వివరాలు వెల్లడించలేమన్న విదేశాంగ శాఖ   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లఖ్వీ విడుదలపై భద్రతా మండలిలో చర్చ.. భారత్ హర్షం!   
వెబ్ దునియా
ముంబై వరుస బాంబులు, దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్థాన్ కోర్టులు విడుదల చేసిన అంశంపై భద్రతా మండలిలో చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆంక్షల కమిటీ ప్రతినిధి జిమ్‌ మెక్‌లే తెలిపారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌ రాయబారి రాసిన లేఖకు మెక్‌లే బదులిచ్చారు. లఖ్వీ విడుదల సరికాదని, భద్రత ...

ముంబై ఉగ్ర సూత్రధారి లఖ్వీ విడుదల: ఐరాస హామీని స్వాగతించిన భారత్   Oneindia Telugu
లఖ్వీ విడుదలపై చర్చిస్తాం: భద్రత మండలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'లఖ్వీ వ్యవహారాన్ని చర్చిస్తాం'   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言