2015年5月4日 星期一

2015-05-05 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుంది: కేసీఆర్‌పై రేవంత్ ఫైర్   
వెబ్ దునియా
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ విలువల గురించి బోధించడాన్ని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమానికి ...

వంద ఎలుకలు తిన్న పిల్లి, కెసిఆర్‌కు క్లాసు తీసుకుంటా: రేవంత్ రెడ్డి   Oneindia Telugu
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే: రేవంత్   TV5
టిఆర్‌ఎస్ శిక్షణ శిబిరానికి అధికారులు ఎలా వెళతారు?   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


Vaartha
   
హుస్సేన్‌సాగర్ శుద్ధికి ఛాన్స్ ఉంది - ఆస్ట్రియా స   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ఆస్ట్రియా సైంటిస్టుల బృందం భేటీ అయింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వారు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్‌సాగర్‌ను ...

సీఎస్ రాజీవ్‌శర్మతో ఆస్ట్రియా సైంటిస్టుల భేటీ   Andhrabhoomi
11న ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు   
సాక్షి
మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు సోమవారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్ట. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. - గవర్నర్‌కు జగన్ వినతిపత్రం - రాష్ట్రప్రభుత్వం బరితెగించి హింసకు ...

చంపేస్తున్నారు: బాబుపై జగన్ తీవ్రంగా, నేత అరెస్ట్   Oneindia Telugu
గవర్నర్‌తో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ భేటీ   Namasthe Telangana

అన్ని 23 వార్తల కథనాలు »   


10tv
   
ప్రపంచ బౌద్ధ క్షేత్రంగా సాగర్‌: కేసీఆర్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లగొండ: ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌ వెళ్లిరావాలనుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని, తెలంగాణలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ శ్రీపర్వతరామ- బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని, స్పెషల్‌ ఆఫీసర్‌ను ...

మనం ధన్యులం.. చరిత్రలో నిలుస్తాం   సాక్షి
సాగర్ ఇక బౌద్ధ క్షేత్రం ?   10tv
బౌద్ధక్షేత్రంగా బుద్ధవనం   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబుపై కేసు పెట్టాలి: నారాయణ, జగన్‌పై కాల్వ   
Oneindia Telugu
హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టాలని సీపీఐ నేత నారాయణ సోమవారం అన్నారు. శేషాచలం ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన వారంతా కూలీలే అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. శేషాచలం ఘటన, జేఎన్టీయూ (కాకినాడ)లో అక్రమాలు, ఏపీకి ప్రత్యేక హోదా ...

హత్యారాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురంలో హత్యకు గురైంది రౌడీషీటర్   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒబామాతో నారా లోకేష్ భేటీ కట్టుకథేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కట్టుకథేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చాలా తెలివిగా ఒబామాతో భేటీ అవుతున్నట్లు ప్రచారం సాగించుకున్నట్లు నమస్తే తెలంగాణ వెబ్ పత్రిక సోమవారం ఓ వార్తాకథనం ...

250 గ్రామాల దత్తతకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి   Andhrabhoomi
ఒబామాతో నారా లోకేష్ భేటీ ఉత్తిదే...   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
డ్వాక్రా మహిళలకు తలా పదివేలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల్లో ప్రతి మహిళా సభ్యురాలికి రూ.10 వేల చొప్పున రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. డ్వాక్రా రుణాలపై వడ్డీతోపాటు తక్షణమే 30 శాతాన్ని చెల్లించాలని తీర్మానించింది. మిగిలిన రుణాలను రెండు సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ...

జూన్ 2న నవ నిర్మాణ దినం   సాక్షి
డ్వాక్రా గ్రూపుల రుణాల మాఫీ కి చంద్రబాబు సై   Teluguwishesh

అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ముగిసిన టీఆర్‌ఎస్ శిక్షణా తరగతులు   
Namasthe Telangana
నల్లగొండ : నాగార్జునసాగర్ విజయవిహార్‌లో టీఆర్‌ఎస్ శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన శిక్షణా తరగతుల్లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటి రోజు ప్రముఖ ఆర్థిక వేత్త హనుమంతరావు, మాజీ ప్రధాన ఎన్నికల అధికారి లింగ్డోతో పాటు పలువురు మాట్లాడారు. రెండో రోజు వ్యవసాయ నిపుణులతో పాటు తెలంగాణలో వాడే ...

ప్రతిఆరు నెలలకు ఇలాంటి శిక్షణ తరగతులు   TV5
క్లాసులు ముగిసనయి..   10tv

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం   
సాక్షి
రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ దాఖలైన ఫిర్యాదు మేరకు ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోమవారం చైతన్యపురి పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదుదారుడు సుంకరి జనార్దన్‌గౌడ్ కథనం ప్రకా రం... ఏపీలోని రాజమండ్రిలో జరిగిన బహిరంగ ...

చంద్రబాబు పై హైదరాబాద్‌లో కేసు నమోదు..   TV5
చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
తెలంగాణలోనూ బుద్దుడు : స్వామిగౌడ్   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బుద్దుడు బోధనలు చేస్తూ తెలంగాణ ప్రాంతంలో కూడా పర్యటించారని, ఇక్కడ కూడా ఆయన అడుగిడారని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇవాళ బుద్ద పౌర్ణమి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో బుద్దుని విగ్రహానికి ఆయన పూలు వేస నివాళులర్పించారు. బుద్దుడి విధానాలను అనుసరించి, ఆచరించడమే సంక్షేమ కార్యక్రమాలకు దారి అని అన్నారు.
'దేశ పరిస్థితులకు బుద్దుడి విధానాలు పరిష్కారం'   Namasthe Telangana
దేశ పరిస్థితులకు బుద్దుడి విధానాలు పరిష్కారం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言