వెబ్ దునియా
నా భర్త చావుకు ఎమ్మెల్యేనే భాద్యుడు.. పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా
వెబ్ దునియా
తన భర్త చావుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రే కారణమని గాంధీ భార్య సంగీత ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం చింతలపూడి సొసైటీ కార్యదర్శి గాంధీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త కేవలం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర వేధింపుల ...
'నా భర్త మరణానికి ఆ ముగ్గురే కారణం'సాక్షి
సహకార సంఘం అధ్యక్షుడు ఆత్మహత్యVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన భర్త చావుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రే కారణమని గాంధీ భార్య సంగీత ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం చింతలపూడి సొసైటీ కార్యదర్శి గాంధీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త కేవలం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర వేధింపుల ...
'నా భర్త మరణానికి ఆ ముగ్గురే కారణం'
సహకార సంఘం అధ్యక్షుడు ఆత్మహత్య
Oneindia Telugu
ఉస్మానియా వర్సిటీకి రండి..
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించండి అని ఎన్ఎస్యుఐ నాయకులు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ నెల 10, 11 తేదీల్లో రాహుల్ గాంధీ రైతులను పరామర్శించేందుకు తెలంగాణకు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ...
కేసీఆర్ మాయమాటలు: వీహెచ్, ఓయూలో రాహుల్కు సత్కారంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించండి అని ఎన్ఎస్యుఐ నాయకులు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ నెల 10, 11 తేదీల్లో రాహుల్ గాంధీ రైతులను పరామర్శించేందుకు తెలంగాణకు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ...
కేసీఆర్ మాయమాటలు: వీహెచ్, ఓయూలో రాహుల్కు సత్కారం
Oneindia Telugu
విందుపేరుతో అశ్లీల నృత్యాలు
సాక్షి
షాద్నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్నగర్ మండలం ...
అధికమవుతున్న రేవ్ పార్టీలుKandireega
రిసార్ట్లో యువతులతో అసభ్య నృత్యాలు, అరెస్ట్Oneindia Telugu
సూపర్ మచ్చి... పాలమూరులో 40 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు రేవ్ పార్టీవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
షాద్నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్నగర్ మండలం ...
అధికమవుతున్న రేవ్ పార్టీలు
రిసార్ట్లో యువతులతో అసభ్య నృత్యాలు, అరెస్ట్
సూపర్ మచ్చి... పాలమూరులో 40 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు రేవ్ పార్టీ
ఎంపి గరికపాటి అనుచరులపై దాడికి యత్నం
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 3: ఎంపి గరికపాటి అనుచరులు, డ్రైవర్ రామ్మోహన్రావు కు.. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు యువకులకు మధ్య జరిగిన చిన్నపాటి వివాదం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో కొద్దిసేపు హాట్ టాపిక్గా మారింది. ఎవరో దుండగులు గరికపాటి మోహన్రావుడ్రైవర్పై దాడి చేశారంటూ వార్తలు నగరంలో పెద్దఎత్తున వ్యాపించాయ. వివరాల్లోకి వెళితే.
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 3: ఎంపి గరికపాటి అనుచరులు, డ్రైవర్ రామ్మోహన్రావు కు.. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు యువకులకు మధ్య జరిగిన చిన్నపాటి వివాదం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో కొద్దిసేపు హాట్ టాపిక్గా మారింది. ఎవరో దుండగులు గరికపాటి మోహన్రావుడ్రైవర్పై దాడి చేశారంటూ వార్తలు నగరంలో పెద్దఎత్తున వ్యాపించాయ. వివరాల్లోకి వెళితే.
News Articles by KSR
గోదావరి పుష్కరాలలో సంపాదించుకోవడానికే
News Articles by KSR
గోదావరి పుష్కరాల పనులలో దోచుకోవడానికే ప్రభుత్వం పనులను ఆలస్యంగా ఆరింభించిందని విపక్ష నేత జగన్ విమర్శించారు. గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఎందుకు ఆరంభించారని ఆయన ప్రశ్నించారు. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు ...
దోచుకోవడానికే హడావుడి పనులుసాక్షి
పచ్చ చొక్కాలదే పెత్తనంAndhrabhoomi
టీడీపీ ప్రభుత్వంపై జగన్ అసంతృప్తిTV5
అన్ని 13 వార్తల కథనాలు »
News Articles by KSR
గోదావరి పుష్కరాల పనులలో దోచుకోవడానికే ప్రభుత్వం పనులను ఆలస్యంగా ఆరింభించిందని విపక్ష నేత జగన్ విమర్శించారు. గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఎందుకు ఆరంభించారని ఆయన ప్రశ్నించారు. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు ...
దోచుకోవడానికే హడావుడి పనులు
పచ్చ చొక్కాలదే పెత్తనం
టీడీపీ ప్రభుత్వంపై జగన్ అసంతృప్తి
Oneindia Telugu
వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
సాక్షి
అనంతపురం అర్బన్ : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి కేసును పక్కన పెట్టి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ...
వైసిపి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అరెస్ట్Andhrabhoomi
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం అర్బన్ : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి కేసును పక్కన పెట్టి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ...
వైసిపి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అరెస్ట్
సాక్షి
ఎపి ఎంసెట్కు పటిష్ఠ ఏర్పాట్లు
Andhrabhoomi
కాకినాడ, మే 3: ఎపి ఎంసెట్-2015 నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్కు 2,55,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్కు సంబంధించి 1,69,324 మంది దరఖాస్తు చేయగా, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 83,432 దరఖాస్తులు ...
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తిNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
కాకినాడ, మే 3: ఎపి ఎంసెట్-2015 నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్కు 2,55,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్కు సంబంధించి 1,69,324 మంది దరఖాస్తు చేయగా, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 83,432 దరఖాస్తులు ...
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తి
వెబ్ దునియా
ఎవరు నువ్వు..? అన్నందుకే పోలీసు అధికారిపై ఫటా ఫటా కాల్పులు.. !
వెబ్ దునియా
తన విధి నిర్వహణలో భాగంగా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని ఎవరు నువ్వు అని ప్రశ్నించినందుకే పోలీసులపై కాల్పులకు తెగబ్డడాడో నేరస్థుడు. తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ పోలీసు అధికారి. వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో బ్రియన్ మోర్ అనే పోలీసు అధికారి శనివారం నాడు విధుల్లో భాగంగా గస్తీ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తన విధి నిర్వహణలో భాగంగా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని ఎవరు నువ్వు అని ప్రశ్నించినందుకే పోలీసులపై కాల్పులకు తెగబ్డడాడో నేరస్థుడు. తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ పోలీసు అధికారి. వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో బ్రియన్ మోర్ అనే పోలీసు అధికారి శనివారం నాడు విధుల్లో భాగంగా గస్తీ ...
10tv
అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డులు
10tv
ఢిల్లీ : 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అంగరంగ వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అంగరంగ వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం
Oneindia Telugu
గోవాలో పట్టాలు తప్పిన ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్తున్న దురంతో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ గోవా పరిధిలోని బల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పినట్లు కొంకణ్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్ అధికారిక ప్రతనిధి బాబన్ గాట్గే తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణీకులను డీఎంయూ ద్వారా పట్టాలు తప్పని బోగీల్లోకి ...
పట్టాలు తప్పిన ఎర్నాకుళం-దురంతో ఎక్స్ప్రేస్.. ప్రయాణీకులు సేఫ్..!వెబ్ దునియా
పట్టాలు తప్పిన దురంతోసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్తున్న దురంతో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ గోవా పరిధిలోని బల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పినట్లు కొంకణ్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్ అధికారిక ప్రతనిధి బాబన్ గాట్గే తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణీకులను డీఎంయూ ద్వారా పట్టాలు తప్పని బోగీల్లోకి ...
పట్టాలు తప్పిన ఎర్నాకుళం-దురంతో ఎక్స్ప్రేస్.. ప్రయాణీకులు సేఫ్..!
పట్టాలు తప్పిన దురంతో
沒有留言:
張貼留言