2015年5月3日 星期日

2015-05-04 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
శిధిలాల నుంచి సజీవంగా.. 105ఏళ్ల వృద్ధుడు   
సాక్షి
కాఠ్మండూ: అదృష్టం, ఆయుష్షు ఉండాలే కానీ పెను విపత్తు కూడా ఏమీ చేయలేదు! శిథిలాల కింది చిక్కుకుపోయిన 105 ఏళ్ల వృద్ధుడు 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డాడు. భూకంపం ధాటికి మరుభూమిగా మారిన నేపాల్ లో ఈ సంఘటన వెలుగు చూసింది. 8 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంప ప్రభావానికి నేపాల్ లో 7 వేలమందికి పైగా ప్రాణాలు ...

నేపాల్‌లో శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన 105 ఏళ్ల వృద్ధుడు..!   వెబ్ దునియా
మృత్యుంజయుడు ఆ వృద్ధుడు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మృతదేహాల దిబ్బగా నేపాల్.. 7040కు పెరిగిన మృతుల సంఖ్య..!   
వెబ్ దునియా
భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ మృతదేహాల దిబ్బగా మారింది. భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,040కు చేరింది. గాయపడిన వారు 14,123 మందికి పెరిగారు. నేపాల్ లో గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15 వేలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, శిథిలాలను ...

7040 మృతదేహాల వెలికితీత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అమెరికాలో భారతీయ మహిళపై దాడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, మే 3 : అమెరికాలో ఓ భారతీయ మహిళపై దాడి జరిగింది. గ్యాస్‌ స్టేషన్‌ సహా యజమానురాలిపై కాల్పులు జరిపి ఒక దుండగుడు పారిపోయాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని దక్షిణ కరోలినా పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గుజరాత్‌లోని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
అమెరికాలో మరో భారతీయ మహిళ హత్య   News Articles by KSR
అమెరికా కాల్పుల్లో భారతీయ మహిళ మృతి, రాబరీ కోసమా?   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అండమాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు..!   
వెబ్ దునియా
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం రెండు చోట్ల భారీ భూకంపం సంభవించినట్టు సమాచారం వెల్లడైంది. అది రిక్టర్ స్కేలు‌పై 5.4గా నమోదైంది. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 135 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశం ఉందని, సముద్ర తీరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ప్రజలను ...

అండమాన్‌లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం   Oneindia Telugu
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేపాల్ లో మరోసారి భూకంపం   
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో మరోసారి మరోసారి భూమి కంపించింది. శనివారం ఏర్పడిన భూప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్ పై 4.5 గా అధికారులు గుర్తించారు. దీంతో గత వారంరోజులుగా భయం గుప్పిట్లో భయం భయంగా కాలం గడిపి, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు మరోసారి ఆందోళనకు గురయ్యారు. మరోవైపు మళ్లీ భూమి కంపించవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ...

నేపాల్‌ను మరోమారు వణికించిన భూకంపం.. సరిగ్గా వారం రోజుల తర్వాత..!   వెబ్ దునియా
నేపాల్‌లో మరోసారి కంపించిన భూమి రిక్టర్‌ స్కేల్‌పై 4.5గా భూకంప తీవ్రత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్‌ భూకంప మృతుల సంఖ్య ఆరువేలకు చేరింది   Vaartha

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గ్రెనేడ్ దాడిలో సింధ్ ప్రొవిన్స్ మంత్రి సోదరుడి మృతి!   
వెబ్ దునియా
పాకిస్థాన్ తీవ్రవాదులు గ్రెనేడ్లతో దాడి జరిపారు. ఈ దాడుల్లో సింధ్ ప్రొవిన్స్‌లో మంత్రి సోదురుడు మృత్యువాతపడ్డారు. సింధ్ ప్రావిన్స్ కు మంత్రిగా వ్యవహరిస్తోన్న అబాదీ జావెద్ నగోరి కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో జరిపిన దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ నగోరి దుర్మరణం చెందారు ...

కాల్పులలో మంత్రి సోదరుడు మృతి   తెలుగువన్
గ్రెనేడ్ తో దాడి, కాల్పులు: మంత్రి సోదరుడి మృతి   Oneindia Telugu
గ్రెనేడ్ దాడిలో మంత్రి సోదరుడి హతం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నేడు అమెరికా పర్యటనకు లోకేశ్‌ నాయుడు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 3 : ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం నుంచి తన అమెరికా పర్యటన సాగుతుందని టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చెప్పారు. స్మార్ట్‌ విలేజ్‌ పథకం కింద 250 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, గత మహానాడులో కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.14 కోట్లు ...

పెట్టుబడుల కోసం.. లోకేశ్ అమెరికా పర్యటన   Andhrabhoomi
అమెరికాలో సిఎంల తనయులు: ఎవరిది పైచేయి?   Oneindia Telugu
7న ఒబామాను కలుస్తా : లోకేశ్   సాక్షి

అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా వైమానిక దాడుల్లో 52 మంది సిరియా పౌరులు మృతి   
Andhrabhoomi
బీరూట్, మే 2: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపును లక్ష్యంగా చేసుకుని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో పశ్చిమ సిరియాలోని ఓ గ్రామంలో 52 మంది పౌరులు మృతి చెందారని సిరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలిస్తున్న ఓ సంస్థ తెలిపింది. అలెప్పో రాష్ట్రంలోని బిర్మాలే గ్రామంపై శుక్రవారం ...

యుఎస్ వైమానిక దాడులు: 17 మంది పౌరులు బలి   Oneindia Telugu
సిరియాలో వైమానిక దాడులు : 17 మంది మృతి   సాక్షి
సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత సాయం: నేపాల్‌కు ప్రమాదమంటున్న కమ్యూనిస్టులు   
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి ప్రభుత్వం కంటే ముందుగానే భారత ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. భారత సైన్యాన్ని పంపించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారత సహాయక బృందాలు, భద్రతా దళాలు భూకంపం కారణంగా శిథిలా కింద చిక్కుకుపోయిన ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే నేపాల్ ...

భారత్ సాయం దేశ భద్రతకు ముప్పు : నేపాల్ కమ్యూనిస్టులు!!!   వెబ్ దునియా
భారత్ సాయంతో నేపాల్ కు ప్రమాదమా?   సాక్షి
భారత్‌ సహాయం నేపాల్‌కు ప్రమాదమా?   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
క్షేమంగా ఇంటికి చేరిన టెక్కీ నీలిమ (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకుని నేపాల్ వెళ్లి అక్కడ వచ్చిన భూకంపంలో చిక్కుకుందని భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన శౌరయ్య న్యాయవాది కూతురు ఆమె. తల్లి ఓ ప్రభుత్వ ...

ఎవరెస్ట్‌ ఎలాగైనా అధిరోహిస్తా   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言