సాక్షి
ప్రియురాలితో రోహిత్ నిశ్చితార్థం
సాక్షి
న్యూఢిల్లీ : మరో భారత స్టార్ క్రికెటర్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... తన స్నేహితురాలు రితిక సజ్దేతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గత ఆరేళ్ల నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. రోహిత్ మేనేజర్గా కూడా రితిక వ్యవహరించింది. తన క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన ముంబై బోరివాలి స్పోర్ట్స్ క్లబ్లోనే ఈ 28 ...
మొన్న సురేశ్ రైనా, నేడు రోహిత్ శర్మ: కాబోయే భార్య ఫోటోను ట్వీట్ చేసిన రోహిత్Oneindia Telugu
ఓ ఇంటివాడవుతున్న రోహిత్ శర్మ... చిన్ననాటి స్నేహితురాలే వధువు..!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : మరో భారత స్టార్ క్రికెటర్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... తన స్నేహితురాలు రితిక సజ్దేతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గత ఆరేళ్ల నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. రోహిత్ మేనేజర్గా కూడా రితిక వ్యవహరించింది. తన క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన ముంబై బోరివాలి స్పోర్ట్స్ క్లబ్లోనే ఈ 28 ...
మొన్న సురేశ్ రైనా, నేడు రోహిత్ శర్మ: కాబోయే భార్య ఫోటోను ట్వీట్ చేసిన రోహిత్
ఓ ఇంటివాడవుతున్న రోహిత్ శర్మ... చిన్ననాటి స్నేహితురాలే వధువు..!
Oneindia Telugu
ఢిల్లీపై రాజస్ధాన్ విజయం: రాణించిన రహానే, నెం. 1 స్ధానానికి..
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8వ ఎడిషన్లో నిలకడగా రాణిస్తోన్న రాజస్ధాన్ రాయల్స్ జట్టు మరో విజయం సాధించింది. అజ్యంకె రహానె 91 పరుగులతో నాటౌట్, కరుణ్ నాయర్ 61 పరుగులు అర్ధ సెంచరీలతో రాణించడంతో.. రాజస్థాన్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్డెవిల్స్పై విజయం సాధించింది. రాజస్ధాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన రహానెకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
రాయల్స్ రాజసంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ గెలుపు బాట...సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8వ ఎడిషన్లో నిలకడగా రాణిస్తోన్న రాజస్ధాన్ రాయల్స్ జట్టు మరో విజయం సాధించింది. అజ్యంకె రహానె 91 పరుగులతో నాటౌట్, కరుణ్ నాయర్ 61 పరుగులు అర్ధ సెంచరీలతో రాణించడంతో.. రాజస్థాన్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్డెవిల్స్పై విజయం సాధించింది. రాజస్ధాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన రహానెకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
రాయల్స్ రాజసం
మళ్లీ గెలుపు బాట...
Oneindia Telugu
పకియావ్ ఓటమిపై ఫిలిప్పీన్స్లో అభిమానులు: తొండి చేసి గెలిచారు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోరులో విజేతగా నెగ్గిన అమెరికా దిగ్గజం ప్లాయిడ్ మేవెదర్, ఫిలిప్పీన్స్ పకియావ్ మధ్య లాస్ వేగాస్లో జరిగిన బౌట్ విమర్శలకు తావిస్తోంది. ఈ బౌట్పై ఫిలిప్పీన్స్లోని పకియావ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ పోటీలో పకియావ్ మొదటి నుంచి మంచి ఆధిపత్యం కనబర్చాడని, అలాంటప్పుడు మేవెదర్ను న్యాయనిర్ణేతలు ...
మహాబలుడు మేవెదర్ విజయకేతనంTelugu Times (పత్రికా ప్రకటన)
సూపర్... మేవెదర్సాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోరులో విజేతగా నెగ్గిన అమెరికా దిగ్గజం ప్లాయిడ్ మేవెదర్, ఫిలిప్పీన్స్ పకియావ్ మధ్య లాస్ వేగాస్లో జరిగిన బౌట్ విమర్శలకు తావిస్తోంది. ఈ బౌట్పై ఫిలిప్పీన్స్లోని పకియావ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ పోటీలో పకియావ్ మొదటి నుంచి మంచి ఆధిపత్యం కనబర్చాడని, అలాంటప్పుడు మేవెదర్ను న్యాయనిర్ణేతలు ...
మహాబలుడు మేవెదర్ విజయకేతనం
సూపర్... మేవెదర్
సాక్షి
ముంబై ఇండియన్స్ 'హ్యాట్రిక్'
సాక్షి
ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా గాడిలో పడుతోంది. సమష్టి ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. మరోవైపు జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో నిరుటి రన్నరప్ అయిన పంజాబ్ 'ప్లే ఆఫ్' అవకాశాలకు దాదాపు తెరపడిందనే ...
ముంబై హ్యాట్రిక్ విన్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా గాడిలో పడుతోంది. సమష్టి ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. మరోవైపు జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో నిరుటి రన్నరప్ అయిన పంజాబ్ 'ప్లే ఆఫ్' అవకాశాలకు దాదాపు తెరపడిందనే ...
ముంబై హ్యాట్రిక్ విన్
సొమ్మసిల్లి పడిపోయిన కేంద్ర మంత్రి దత్తన్న
సాక్షి
విశాఖపట్నం: సాక్షాత్తు కేంద్ర మంత్రి అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో జరిగింది. ఉదయమే విమానంలో విశాఖ వచ్చిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. అటునుంచి నేరుగా పోర్టు ప్రాంగణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు. ఎక్కడా ఆయన ...
సొమ్మసిల్లిన దత్తన్నAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: సాక్షాత్తు కేంద్ర మంత్రి అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో జరిగింది. ఉదయమే విమానంలో విశాఖ వచ్చిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. అటునుంచి నేరుగా పోర్టు ప్రాంగణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు. ఎక్కడా ఆయన ...
సొమ్మసిల్లిన దత్తన్న
సాక్షి
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ స్విమ్మర్ దుర్మరణం
సాక్షి
రియోడిజనిరో: అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై బ్రెజిల్ కు చెందిన ప్రముఖ స్మిమ్మర్ సారా కొరియా మృతిచెందింది. 2011లో జరిగిన పాన్ అమెరికన్ క్రీడల్లో స్విమ్మింగ్ విభాగంలో వెండిపతకాన్ని గెలుచుకుంది. శనివారం ఓ బస్సు స్టాప్ వద్ద ఆమె వెయిట్ చేస్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొని వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిన ...
స్విమ్మర్ సారా కొరియా దుర్మరణంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
రియోడిజనిరో: అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై బ్రెజిల్ కు చెందిన ప్రముఖ స్మిమ్మర్ సారా కొరియా మృతిచెందింది. 2011లో జరిగిన పాన్ అమెరికన్ క్రీడల్లో స్విమ్మింగ్ విభాగంలో వెండిపతకాన్ని గెలుచుకుంది. శనివారం ఓ బస్సు స్టాప్ వద్ద ఆమె వెయిట్ చేస్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొని వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిన ...
స్విమ్మర్ సారా కొరియా దుర్మరణం
గంజాయి గుబులు
సాక్షి
చోడవరం: గమ్మత్తుగా తరలించే గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నారు. మారణాయుధాలతో రవాణా చేస్తున్నారు. అంటే వీరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అంటేనే గంజాయి సాగు, రవాణాకు పెట్టింది పేరు. ఇక్కడ అతి విలువైన శీలావతిరకం పండిస్తున్నారు. దీనికి బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ...
ఇంకా మరిన్ని »
సాక్షి
చోడవరం: గమ్మత్తుగా తరలించే గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నారు. మారణాయుధాలతో రవాణా చేస్తున్నారు. అంటే వీరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అంటేనే గంజాయి సాగు, రవాణాకు పెట్టింది పేరు. ఇక్కడ అతి విలువైన శీలావతిరకం పండిస్తున్నారు. దీనికి బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ...
వెబ్ దునియా
ఐపీఎల్ 8 : అంబటి రాయుడు విజృంభణ .. ముంబై విజయం!
వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 8 పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు అంబటి రాయుడు విజృంభించడంతో విజయాల పరంపరతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రేక్ పడింది. అదేసమయంలో విజయం కోసం ముఖం వాచిపోయిన ముంబై ఇండియన్స్కు అంబటి రాయుడు ఒంటి చేత్తో ...
రాయుడు కొట్టాడు: శాంసన్ దడ పుట్టించినా ముంబై గెలుపుOneindia Telugu
భళా.. రాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ గెలుపుTV5
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 8 పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు అంబటి రాయుడు విజృంభించడంతో విజయాల పరంపరతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రేక్ పడింది. అదేసమయంలో విజయం కోసం ముఖం వాచిపోయిన ముంబై ఇండియన్స్కు అంబటి రాయుడు ఒంటి చేత్తో ...
రాయుడు కొట్టాడు: శాంసన్ దడ పుట్టించినా ముంబై గెలుపు
భళా.. రాయుడు
రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుదీరిన టీటీడీ పాలకమండలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్యాదవ్, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలుసాక్షి
బాబు సూచన మేరకు సామాన్యుడికి...: ప్రమాణం తర్వాత చదలవాడOneindia Telugu
టీటీడీ చైర్మన్ గా చదలవాడ ప్రమాణ స్వీకారంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 27 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్యాదవ్, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు
బాబు సూచన మేరకు సామాన్యుడికి...: ప్రమాణం తర్వాత చదలవాడ
టీటీడీ చైర్మన్ గా చదలవాడ ప్రమాణ స్వీకారం
సాక్షి
ఐపీఎల్లో నేటి మ్యాచ్లు
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మోహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అదేవిధంగా మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తలపడనుంది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ కు పార్కింగ్ ఇలా..సాక్షి
ఐపీఎల్ మ్యాచ్లకు భారీ భద్రతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మోహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అదేవిధంగా మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తలపడనుంది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ కు పార్కింగ్ ఇలా..
ఐపీఎల్ మ్యాచ్లకు భారీ భద్రత
沒有留言:
張貼留言