2015年5月3日 星期日

2015-05-04 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
భద్రతా సిబ్బందిపై తెగబడ్డ టెర్రరిస్టులు.. 8 మృతి   
వెబ్ దునియా
నాగాలాండ్ లో భద్రతా సిబ్బందిపై తీవ్రవాదులు తెగబడ్డారు. నీటికోసం వెళ్ళిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. నీరు తెచ్చుకునేందుకు నీటి ట్యాంకర్లతో చంగ్లాన్సుకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని.. అస్సాం రైఫిల్స్‌కు ...

8 మంది భద్రతా సిబ్బంది బలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎవరు నువ్వు..? అన్నందుకే పోలీసు అధికారిపై ఫటా ఫటా కాల్పులు.. !   
వెబ్ దునియా
తన విధి నిర్వహణలో భాగంగా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని ఎవరు నువ్వు అని ప్రశ్నించినందుకే పోలీసులపై కాల్పులకు తెగబ్డడాడో నేరస్థుడు. తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ పోలీసు అధికారి. వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో బ్రియన్ మోర్ అనే పోలీసు అధికారి శనివారం నాడు విధుల్లో భాగంగా గస్తీ ...

న్యూయార్క్‌లో పోలీస్‌ను కాల్చాడు, ముంబైలో అధికారిని కాల్చి ఆత్మహత్య   Oneindia Telugu
ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పరీక్ష రాసేందుకు ఆవుకి హాల్‌టికెట్: ఎలా రాస్తుందో చూడాలంటూ ఒమర్ ట్వీట్ (ట్వీట్)   
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్షను ఓ ఆవు రాయబోతుంది. ఇదేంటని అనుకుంటున్నారా? జమ్మూకశ్మీర్ 'బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)' జారీ చేసిన ఈ హాల్‌టికెట్ చూడండి. ఆవుకు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తూ అధికారులు దానికి హాల్ టిక్కెట్‌ను మంజూరు చేశారు. Cow issued admit card by JK authorities to write ...

కాశ్మీరులో ఆ ఆవు పరీక్ష ఎలా రాస్తుందో చూడాలని ఉంది... ఒమర్ అబ్దుల్లా కుతూహలం   వెబ్ దునియా
ఆవూ.. పరీక్ష రాస్తుందోచ్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం   
సాక్షి
ఢిల్లీ: 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అంగరంగ వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గోవాలో పట్టాలు తప్పిన ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్తున్న దురంతో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ గోవా పరిధిలోని బల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పినట్లు కొంకణ్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్ అధికారిక ప్రతనిధి బాబన్ గాట్గే తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణీకులను డీఎంయూ ద్వారా పట్టాలు తప్పని బోగీల్లోకి ...

పట్టాలు తప్పిన ఎర్నాకుళం-దురంతో ఎక్స్‌ప్రేస్.. ప్రయాణీకులు సేఫ్..!   వెబ్ దునియా
పట్టాలు తప్పిన దురంతో   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వరుడు 'లెక్క' తప్పినందుకు పెళ్లి రద్దు!   
సాక్షి
బలియా: కరెన్సీ నోట్లు లెక్కపెట్టడంలో వరుడు విఫలం కావడంతో ఓ వధువు అతడితో పెళ్లిని తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. యూపీకి చెందిన మనోజ్, బిహార్‌కు చెందిన ఓ అమ్మాయికి పెళ్లి ఖాయం అయింది. వరుడు మనోజ్ గ్రామంలో శుక్రవారం పెళ్లి ముహూర్తం. అయితే, పెళ్లి జరుగుతుండగా వ్యవహరిస్తున్న ...

లెక్క చెప్పనందుకు పెళ్ళి నిరాకరించిన వధువు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేప్: పోలీస్ కావాలనుకున్న టీనేజ్ గర్ల్, సీసీటీవీలో షాకింగ్ అంశాలు   
Oneindia Telugu
చండీగఢ్: పంజాబ్‌లోని మోగా జిల్లాలో జరిగిన లైంగిక దాడి అనంతరం మృతి చెందిన బాధితురాలు.. తాను పోలీసు శాఖలో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని స్నేహితులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మోగా జిల్లాలో పదమూడేళ్ల బాలిక పైన లైంగిక దాడికి పాల్పడి బస్సులో నుండి తోసేసిన సంఘటన తెలిసిందే. బాధిత టీనేజ్ బాలిక పోలీసు శాఖలో పని చేయాలని ...

'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్   
సాక్షి
సూళ్లూరుపేట/బెంగళూరు: నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను సైతం అంతరిక్షానికి మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌లో అమర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ వరుస పరీక్షల్లో సత్తా చాటుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపరుస్తున్న ఈ 'హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్'లో 20 టన్నుల క్రయో ...

క్రయోజనిక్ ఇంజిన్‌కు ఇస్రో పరీక్షలు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అమెరికాలో భారతీయ మహిళపై దాడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, మే 3 : అమెరికాలో ఓ భారతీయ మహిళపై దాడి జరిగింది. గ్యాస్‌ స్టేషన్‌ సహా యజమానురాలిపై కాల్పులు జరిపి ఒక దుండగుడు పారిపోయాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని దక్షిణ కరోలినా పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గుజరాత్‌లోని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
అమెరికాలో మరో భారతీయ మహిళ హత్య   News Articles by KSR
అమెరికా కాల్పుల్లో భారతీయ మహిళ మృతి, రాబరీ కోసమా?   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 3: రాజ్యాంగంలోని స్వాతంత్య్ర భావాలకు సమున్నతమైదిగా భావించే పత్రికా స్వేచ్ఛకు అందరమూ పునరంకితం కావాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ప్రపంచ పత్రికా స్వాంత్య్ర దినోత్సవం (మే 3) సందర్భంగా ఆయన ప్రజలకు, పత్రికా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మనమంతా పత్రికా ...

'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言