వెబ్ దునియా
నా భర్త చావుకు ఎమ్మెల్యేనే భాద్యుడు.. పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా
వెబ్ దునియా
తన భర్త చావుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రే కారణమని గాంధీ భార్య సంగీత ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం చింతలపూడి సొసైటీ కార్యదర్శి గాంధీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త కేవలం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర వేధింపుల ...
'నా భర్త మరణానికి ఆ ముగ్గురే కారణం'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన భర్త చావుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రే కారణమని గాంధీ భార్య సంగీత ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం చింతలపూడి సొసైటీ కార్యదర్శి గాంధీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త కేవలం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర వేధింపుల ...
'నా భర్త మరణానికి ఆ ముగ్గురే కారణం'
వెబ్ దునియా
శివాజీ బీజేపీ సభ్యుడు కాదు.. పార్టీతో సంబంధం లేదు.. పురందేశ్వరి..!
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీ బీజేపీ సభ్యుడు కాదని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివాజీ బీజేపీ సభ్యుడు కాదన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇదివరకే ప్రకటించారని గుర్తుచేశారు. శివాజీ బీజేపీ ...
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఆరంభంసాక్షి
శివాజీ ఏ పార్టీకి చెందినవాడో? కామినేనితెలుగువన్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం శివాజీ దీక్షNamasthe Telangana
అన్ని 58 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీ బీజేపీ సభ్యుడు కాదని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివాజీ బీజేపీ సభ్యుడు కాదన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇదివరకే ప్రకటించారని గుర్తుచేశారు. శివాజీ బీజేపీ ...
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఆరంభం
శివాజీ ఏ పార్టీకి చెందినవాడో? కామినేని
ఏపీకి ప్రత్యేక హోదా కోసం శివాజీ దీక్ష
Oneindia Telugu
విందుపేరుతో అశ్లీల నృత్యాలు
సాక్షి
షాద్నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్నగర్ మండలం ...
అధికమవుతున్న రేవ్ పార్టీలుKandireega
రిసార్ట్లో యువతులతో అసభ్య నృత్యాలు, అరెస్ట్Oneindia Telugu
సూపర్ మచ్చి... పాలమూరులో 40 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు రేవ్ పార్టీవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
షాద్నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్నగర్ మండలం ...
అధికమవుతున్న రేవ్ పార్టీలు
రిసార్ట్లో యువతులతో అసభ్య నృత్యాలు, అరెస్ట్
సూపర్ మచ్చి... పాలమూరులో 40 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు రేవ్ పార్టీ
Oneindia Telugu
ఎంపి గరికపాటి అనుచరులపై దాడికి యత్నం
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 3: ఎంపి గరికపాటి అనుచరులు, డ్రైవర్ రామ్మోహన్రావు కు.. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు యువకులకు మధ్య జరిగిన చిన్నపాటి వివాదం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో కొద్దిసేపు హాట్ టాపిక్గా మారింది. ఎవరో దుండగులు గరికపాటి మోహన్రావుడ్రైవర్పై దాడి చేశారంటూ వార్తలు నగరంలో పెద్దఎత్తున వ్యాపించాయ. వివరాల్లోకి వెళితే.
రాత్రి టీడీపీ ఎంపీ గరికపాటి ఇంటి వద్ద దుండగుల హల్చల్Oneindia Telugu
ఎంపీ గరికపాటిని పరామర్శించిన ఎర్రబెల్లిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎంపీ గరికపాటి ఇంటి వద్ద దుండగుల హల్చల్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 3: ఎంపి గరికపాటి అనుచరులు, డ్రైవర్ రామ్మోహన్రావు కు.. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు యువకులకు మధ్య జరిగిన చిన్నపాటి వివాదం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో కొద్దిసేపు హాట్ టాపిక్గా మారింది. ఎవరో దుండగులు గరికపాటి మోహన్రావుడ్రైవర్పై దాడి చేశారంటూ వార్తలు నగరంలో పెద్దఎత్తున వ్యాపించాయ. వివరాల్లోకి వెళితే.
రాత్రి టీడీపీ ఎంపీ గరికపాటి ఇంటి వద్ద దుండగుల హల్చల్
ఎంపీ గరికపాటిని పరామర్శించిన ఎర్రబెల్లి
ఎంపీ గరికపాటి ఇంటి వద్ద దుండగుల హల్చల్
సాక్షి
దోచుకోవడానికే హడావుడి పనులు
సాక్షి
రాజమండ్రి: ''గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఆరంభించారు. ఇలా ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారంటే.. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే. టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ...
గోదావరి పుష్కరాలలో సంపాదించుకోవడానికేNews Articles by KSR
పచ్చ చొక్కాలదే పెత్తనంAndhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
రాజమండ్రి: ''గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఆరంభించారు. ఇలా ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారంటే.. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే. టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ...
గోదావరి పుష్కరాలలో సంపాదించుకోవడానికే
పచ్చ చొక్కాలదే పెత్తనం
వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
సాక్షి
అనంతపురం అర్బన్ : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి కేసును పక్కన పెట్టి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
అనంతపురం అర్బన్ : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి కేసును పక్కన పెట్టి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ...
Oneindia Telugu
ఉస్మానియా వర్సిటీకి రండి..
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించండి అని ఎన్ఎస్యుఐ నాయకులు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ నెల 10, 11 తేదీల్లో రాహుల్ గాంధీ రైతులను పరామర్శించేందుకు తెలంగాణకు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ...
కేసీఆర్ మాయమాటలు: వీహెచ్, ఓయూలో రాహుల్కు సత్కారంOneindia Telugu
ఉస్మానియా వర్సిటీకి రాహుల్ గాంధీసాక్షి
ఉస్మానియా కు రాహుల్ -లక్ష్యం ఏమిటోNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించండి అని ఎన్ఎస్యుఐ నాయకులు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ నెల 10, 11 తేదీల్లో రాహుల్ గాంధీ రైతులను పరామర్శించేందుకు తెలంగాణకు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ...
కేసీఆర్ మాయమాటలు: వీహెచ్, ఓయూలో రాహుల్కు సత్కారం
ఉస్మానియా వర్సిటీకి రాహుల్ గాంధీ
ఉస్మానియా కు రాహుల్ -లక్ష్యం ఏమిటో
సాక్షి
ఎపి ఎంసెట్కు పటిష్ఠ ఏర్పాట్లు
Andhrabhoomi
కాకినాడ, మే 3: ఎపి ఎంసెట్-2015 నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్కు 2,55,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్కు సంబంధించి 1,69,324 మంది దరఖాస్తు చేయగా, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 83,432 దరఖాస్తులు ...
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తిNamasthe Telangana
మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలుసాక్షి
ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
కాకినాడ, మే 3: ఎపి ఎంసెట్-2015 నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్కు 2,55,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్కు సంబంధించి 1,69,324 మంది దరఖాస్తు చేయగా, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 83,432 దరఖాస్తులు ...
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తి
మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు
ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం
Andhrabhoomi
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ : కేసిఆర్
ప్రజాశక్తి
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం మారటం ఖాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో రెండోరోజు ఆదివారం జరిగిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా శిబిరంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయం, మంచినీరు, పట్టణ, పార్లమెంటరీ వ్యవస్థ తదితర అంశాలపై బోధించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ...
ఉత్పాదకతే లక్ష్యంAndhrabhoomi
పంటల కాలనీలుగా తెలంగాణ రాష్ట్రం : సీఎంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం మారటం ఖాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో రెండోరోజు ఆదివారం జరిగిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా శిబిరంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయం, మంచినీరు, పట్టణ, పార్లమెంటరీ వ్యవస్థ తదితర అంశాలపై బోధించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ...
ఉత్పాదకతే లక్ష్యం
పంటల కాలనీలుగా తెలంగాణ రాష్ట్రం : సీఎం
సాక్షి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఆదివారం బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. దీంతో రైల్వే భద్రతా దళాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. రైల్వే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫామ్లో అణువణువూ క్షుణ్ణంగా గాలింపు నిర్వహించాయి. స్టేషన్లోని కార్యాలయాలు, ప్లాట్ ఫామ్లతోపాటు పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు జల్లెడ పట్టారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బూచి..! వ్యక్తి కోసం గాలింపు..!వెబ్ దునియా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు లేదుNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 3: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఆదివారం బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. దీంతో రైల్వే భద్రతా దళాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. రైల్వే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫామ్లో అణువణువూ క్షుణ్ణంగా గాలింపు నిర్వహించాయి. స్టేషన్లోని కార్యాలయాలు, ప్లాట్ ఫామ్లతోపాటు పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు జల్లెడ పట్టారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బూచి..! వ్యక్తి కోసం గాలింపు..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు లేదు
沒有留言:
張貼留言