2015年5月2日 星期六

2015-05-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
తెలిసిన విలేకరే కదా అని దావూద్ పై పిచ్చాపాటి మాట్లాడితే రాసేశాడట.... నీరజ్ బిక్కముఖం   
వెబ్ దునియా
బాగా తెలిసిన విలేకరే కదా అని దావూద్ ఇబ్రహీంపై ఏదో పిచ్చాపాటిగా మాట్లాడితే అతగాడు ఇలా ప్రచురించేస్తాడని అంచనా వేయలేకపోయానని సీబీఐ మాజీ డీఐజి నీరజ్ కుమార్ వాపోయారు. తను నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దానిపై ఆయన స్పందిస్తూ... దావూద్ ఇబ్రహీం లొంగిపోవాలనుకుంటే అతడి ప్రయత్నాన్ని ఎవరూ అడ్డుకోరని తెలియజేశారు. కాగా ఈసారి దావూద్ ...

దావూద్ లొంగిపోవాలనుకున్నాడు!   Andhrabhoomi
నా వ్యాఖ్యలు వక్రీకరించారు   సాక్షి
అలా వదిలేస్తామా: దావూద్ లొంగబాటు వ్యాఖ్యలపై విజయ రామారావు   Oneindia Telugu

అన్ని 34 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కొలువుదీరిన టీటీడీ పాలకమండలి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్‌గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు   సాక్షి

అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు   
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో ఊరూవాడా ఉద్యమిస్తామన్నారు. 'ఈ నెల 13 వరకు వేచి చూస్తాం. టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదా సాధించుకు రాకుంటే కాంగ్రెస్ పక్షాన ఆందోళనలు ముమ్మరం ...

బడ్జెట్‌ సమావేశాలే డెడ్‌లైన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా కోసం పోరాటం   Andhrabhoomi
'ప్రత్యేక' పోరు: హీరో శివాజీ వెనక ఎవరు?   Oneindia Telugu

అన్ని 34 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తారా చౌదరి మమ్మల్ని రమ్మని ప్లేటు ఫిరాయించింది... ఆ ముగ్గురు కుర్రాళ్లు   
వెబ్ దునియా
జూనియర్ ఆర్టిస్టు ఆమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోన్ ట్యాపింగ్, పొలిటీషియన్స్ బెదిరింపులు గట్రా కేసులతో ఆమధ్య టాలీవుడ్ టాపు లేపేసిన సంగతి గుర్తింది కదా. ఇపుడు మళ్లీ తారకు సంబంధించి మరో వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా తారా చౌదరి ఇంట్లో నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవ పోలీసుల వరకూ వెళ్లింది. ఫిర్యాదు చేసింది కూడా తారా ...

ఇంట్లో ఘర్షణ: మరోసారి వార్తల్లోకి ఎక్కిన నటి తారా చౌదరి   Oneindia Telugu
ఇంట్లో ఘర్షణ.. మళ్లీ వార్తల్లోకి తారా చౌదరి!   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కదుల్తున్న బస్సులో ఘోరం, ప్రయాణీకులు బాధ్యులే: కేంద్రమంత్రి పేరుపైనే!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్‌లో కదులుతున్న బస్సులో కండక్టర్, క్లీనర్‌లు పైశాచికత్వానికి పాల్పడిన అంశంపై గురువారం లోకసభలో దద్దరిల్లింది. ప్రకాశ్ సింగ్ బాదల్ పైన ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సహాయంగా ముందుకు రాని తోటి ...

పంజాబ్ లో మరో నిర్భయ   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కార్మికులకు వరాలు: మేడేలో కెసిఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, ...

'మే డే' వేడుకల్లో సీఎం కేసీఆర్‌ వరాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్షల మందికి ఉపాధి   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిల్డర్ల కోసమే 'రియల్ బిల్లు!   
సాక్షి
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు విషయంలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్డర్ల ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా చేసేందుకే రియల్ ఎస్టేట్ బిల్లును సవరణలతో ...

మధ్యతరగతినీ బతకనివ్వరా?   Andhrabhoomi
బిల్డర్ల కోసమే భూ బిల్లు   ప్రజాశక్తి
మోడీ ప్రభుత్వం బిల్డర్లకు అనుకూలం : రాహుల్   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్‌లో ఉండకూడదు.. కానీ ..: హైకోర్టు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్‌లో ఉండకూడదు.. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు.. అయినప్పటికీ.. విభజన బిల్లు మేరకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం కుదరదు. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు ఉమ్మడి హైకోర్టుగానే ఉంటుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పైగా.. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ...

ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పుత్రజీవక్ వివాదం.. బాబే జన్మిస్తాడనీ ప్రచారం చేయలేదు : రాందేవ్   
వెబ్ దునియా
పుత్రజీవక్ మందును ఆరగించడం వల్ల కేవలం మగబిడ్డే జన్మిస్తాడని తామెప్పుడూ ప్రచారం చేయలేదని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ఈ మందును తినడం వల్ల పిల్లలు పుట్టేందుకు మెండైన అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు. అయితే, పుత్రజీవక్ విషయాన్ని కేంద్రంగా చేసుకుని తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ...


ఇంకా మరిన్ని »   


ఇంటింటికీ బీజేపీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, మే 1: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు నెలలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలోకి చేరిన సభ్యుల ఇంటికి వెళ్లి.. బీజేపీ సిద్ధాంతాన్ని బోధిస్తారు. పార్టీ తొలి సభ్యుడైన ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి శుక్రవారం వెళ్లి.. బీజేపీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言