2015年5月2日 星期六

2015-05-03 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
గ్రెనేడ్ దాడిలో సింధ్ ప్రొవిన్స్ మంత్రి సోదరుడి మృతి!   
వెబ్ దునియా
పాకిస్థాన్ తీవ్రవాదులు గ్రెనేడ్లతో దాడి జరిపారు. ఈ దాడుల్లో సింధ్ ప్రొవిన్స్‌లో మంత్రి సోదురుడు మృత్యువాతపడ్డారు. సింధ్ ప్రావిన్స్ కు మంత్రిగా వ్యవహరిస్తోన్న అబాదీ జావెద్ నగోరి కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో జరిపిన దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ నగోరి దుర్మరణం చెందారు ...

కాల్పులలో మంత్రి సోదరుడు మృతి   తెలుగువన్
గ్రెనేడ్ తో దాడి, కాల్పులు: మంత్రి సోదరుడి మృతి   Oneindia Telugu
గ్రెనేడ్ దాడిలో మంత్రి సోదరుడి హతం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌ను మరోమారు వణికించిన భూకంపం.. సరిగ్గా వారం రోజుల తర్వాత..!   
వెబ్ దునియా
ఇండియాకు పొరుగు దేశమైన నేపాల్‌ను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం సంభవించిన భూకంపం షాక్‌ నుంచి తేరుకోక ముందే, సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ నేపాల్‌లో భూమి కంపించింది. అయితే ఈ సారి తీవ్రత కాస్త తక్కువగా ఉన్నది. రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదయింది. అయినా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ గత శనివారం సంభవించిన భూకంప ధాటికి ...

మళ్లీ కంపించిన నేపాల్   సాక్షి
6624కు చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత సాయం: నేపాల్‌కు ప్రమాదమంటున్న కమ్యూనిస్టులు   
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి ప్రభుత్వం కంటే ముందుగానే భారత ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. భారత సైన్యాన్ని పంపించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారత సహాయక బృందాలు, భద్రతా దళాలు భూకంపం కారణంగా శిథిలా కింద చిక్కుకుపోయిన ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే నేపాల్ ...

భారత్ సాయం దేశ భద్రతకు ముప్పు : నేపాల్ కమ్యూనిస్టులు!!!   వెబ్ దునియా
భారత్ సాయంతో నేపాల్ కు ప్రమాదమా?   సాక్షి
భారత్‌ సహాయం నేపాల్‌కు ప్రమాదమా?   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌లో అంటు వ్యాధుల భయం.. మాంసాహారం నిషిద్ధం!   
వెబ్ దునియా
భూప్రకోపానికి గురైన నేపాల్‌లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మాంసాహారాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది మృత్యువాత పడడంతో మాంసాహారం భుజించడం వల్ల అంటువ్యాధులు ప్రబలే ...

అక్కడ మాంసాహారం నిషిద్ధం..   సాక్షి
నేపాల్‌లో మాంసాహారం నిషేధం   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి   
సాక్షి
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి వచ్చి చేరింది. ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్‌టన్ శనివారం సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:34 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, పాప 3.7 కేజీల బరువు ఉందని కెన్సింగ్‌టన్ ప్యాలస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేట్ ప్రసవ సమయంలో ఆమె ...

తండ్రి అయిన ప్రిన్స్ విలియమ్స్   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు   
Namasthe Telangana
డమాస్కస్, మే 2: సిరియాలోని అలెప్పో రాష్ట్రంలో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించారు. వారిలో ఏడుగురు బాలలున్నారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ ప్రతినిధి రమీ అబ్దుల్ రహ్మాన్ తెలిపారు. ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా, కుర్దిష్ యుద్ధ విమానాలు ఓ గ్రామంపై శుక్రవారం రాత్రి బాంబుల ...

యుఎస్ వైమానిక దాడులు: 17 మంది పౌరులు బలి   Oneindia Telugu
సిరియాలో వైమానిక దాడులు : 17 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పెట్టుబడుల కోసం.. లోకేశ్ అమెరికా పర్యటన   
Andhrabhoomi
హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో అమెరికా పర్యటన చేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ వెల్లడించారు. శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో జరిగిన పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులకు కూడా తన పర్యటన వివరాలు తెలిపారు. సుమారు 1500 కోట్ల రూపాయిల మేర పెట్టుబడులు సాధించాలన్న దిశగా తాను ...

7న ఒబామాను కలుస్తా : లోకేశ్   సాక్షి
టీడీపీ యువనేత లోకేష్‌ అమెరికా యాత్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లోకేష్ అమెరికా పర్యటనను విజయవంతం చేస్తాం... ఎన్నారై తెదేపా   
వెబ్ దునియా
నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా బే ఏరియాలో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ మే 3 నుంచి 10 వరకూ జరుప తలపెట్టిన అమెరికా పర్యటనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు మాట్లాడుతూ... గ్రామాల దత్తతకి అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ...

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్‌ అమెరికా పర్యటన 250 గ్రామాల దత్తతకు ఎన్‌ఆర్‌ఐలు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్మార్ట్ విలేజ్‌కి అమెరికాలో పెద్దఎత్తున ప్రచారం   TV5
అమెరికాలో సిఎంల తనయులు: ఎవరిది పైచేయి?   Oneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అండమాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు..!   
వెబ్ దునియా
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం రెండు చోట్ల భారీ భూకంపం సంభవించినట్టు సమాచారం వెల్లడైంది. అది రిక్టర్ స్కేలు‌పై 5.4గా నమోదైంది. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 135 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశం ఉందని, సముద్ర తీరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ప్రజలను ...

అండమాన్‌లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం   Oneindia Telugu
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
క్షేమంగా ఇంటికి చేరిన టెక్కీ నీలిమ (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకుని నేపాల్ వెళ్లి అక్కడ వచ్చిన భూకంపంలో చిక్కుకుందని భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన శౌరయ్య న్యాయవాది కూతురు ఆమె. తల్లి ఓ ప్రభుత్వ ...

ఎవరెస్ట్‌ ఎలాగైనా అధిరోహిస్తా   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言