2015年5月2日 星期六

2015-05-03 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కొలువుదీరిన టీటీడీ పాలకమండలి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్‌గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు   సాక్షి
టీటీడీ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం   Namasthe Telangana
టీటీడీ చైర్మన్ గా చదలవాడ ప్రమాణ స్వీకారం   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీఎల్ 8 : అంబటి రాయుడు విజృంభణ .. ముంబై విజయం!   
వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 8 పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు అంబటి రాయుడు విజృంభించడంతో విజయాల పరంపరతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు‌కు బ్రేక్ పడింది. అదేసమయంలో విజయం కోసం ముఖం వాచిపోయిన ముంబై ఇండియన్స్‌కు అంబటి రాయుడు ఒంటి చేత్తో ...

రాయుడు కొట్టాడు: శాంసన్ దడ పుట్టించినా ముంబై గెలుపు   Oneindia Telugu
భళా.. రాయుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ గెలుపు   TV5
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాకతీయ మిషన్ కాదు.. కమిషన్ల మిషన్ : డీకే అరుణ ధ్వజం   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మిషన్‌పై కాంగ్రెస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ్ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. కాకతీయ మిషన్ కాస్త.. కమిషన్ల కమిషన్‌గా మారిపోయిందన్నారు. ఇదే అంశంపై ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు తూట్లు పొడిచే విధంగా టీఆర్‌ఎస్‌ ...

కమిషన్ల మిషన్‌గా కాకతీయమిషన్‌ : డీకే అరుణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ: డికె అరుణ   TV5
కేసీఆర్ మారు వేషంలో వెళ్లి చూడు..   సాక్షి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
జూన్‌ 21న స్టార్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 : తెలుగు, తమిళ సినీ నటులు జూన్‌ 21న ఎల్బీ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. దీంతో రూ.10-12 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు.
జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్   సాక్షి
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్!: కేసీఆర్‌కు హామీ   వెబ్ దునియా
కేసీఆర్‌కు పల్లె హెచ్చరిక, క్రికెట్ మ్యాచ్ చూడనున్న తెలంగాణ సీఎం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు   
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మోహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అదేవిధంగా మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తలపడనుంది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ కు పార్కింగ్ ఇలా..   సాక్షి
ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భారీ భద్రత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిగ్ ఫైట్ ప్రారంభం   
సాక్షి
లాస్‌వేగాస్‌: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ 'శతాబ్దపు పోరు'కు తెర లేచింది. మహా బలుల యుద్ధం మొదలైంది. 'రింగ్'లో కింగ్స్‌ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి పోటీకి దిగారు. వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు)లో జరిగే ఈ బౌట్‌లో మూడు నిమిషాల నిడివిగల 12 రౌండ్లు ఉంటాయి. నిర్ణీత 12 ...

నేడు మహాబలుల పోటీ..   10tv
ప్రపంచ క్రీడాచరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జహీర్ ఖాన్ తిరిగొచ్చాడు: సెహ్వాగ్ విఫలం, ఢిల్లీ విజయం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాకౌట్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై శుక్రవారం జరిగిన మ్యాచులో ఓటమి పాలైంది. నిరుడు రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ ఖాతాలో ఇది ఆరో పరాజయం. హ్యాట్రిక్ ఓటమి కూడా. ఎప్పటిలాగే బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్ కొంప ముంచింది. సెహ్వాగ్ (1) మళ్లీ విఫలం కావడం, ఆ తర్వాత వరుసగా వోహ్రా (1), మార్ష్ (5), ...

బెంగళూరులో బోణీ   సాక్షి
'విన్'దీప్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లెక్క సమం చేసిన ఉతప్ప, రస్సెల్: చెన్నైపై కోల్‌కతా గెలుపు   
Oneindia Telugu
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా అదరగొట్టింది. చెపాక్‌లో సూపర్‌కింగ్స్‌ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. రసెల్‌ ఆల్‌రౌండ్‌ జోరుకు, ఉతప్ప మెరుపులు తోడవడంతో.. ఈడెన్‌ గార్డెన్స్‌లో గంభీర్‌ సేన విజయతీరాలకు చేరింది. గురువారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గంభీర్‌ సారథ్యంలోని కోల్‌కతా 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది.
రాణించిన ఉతప్ప   Andhrabhoomi
కోల్‌కతా హాగ్‌బాగు   Namasthe Telangana
భళా... బ్రేవో   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


TV5
   
నేపాల్ నుంచి మరో 65 మంది రాక   
సాక్షి
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన జిల్లా వాసులు మరికొందరు శుక్రవారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా నేపాల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైన నేపథ్యంలో వారంతా ...

ప్రాణాలతో వస్తామనుకోలేదు!   Andhrabhoomi
నేపాల్‌ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   


ఖైదీలకు రూ.లక్ష బీమా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జైలులో ఖైదీ మృతిచెందితే బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందనుంది. ఖైదీలకు బీమా సదుపాయం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అలాగే జైలులోని క్యాంటీన్ ద్వారా ఖైదీలకు విక్రయించే ఆహార పదార్థాలపై చార్జీలను 10 నుంచి 5 ...

సంస్కరణలకు 'జై'ళ్లు!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言