2015年5月2日 星期六

2015-05-03 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తెలిసిన విలేకరే కదా అని దావూద్ పై పిచ్చాపాటి మాట్లాడితే రాసేశాడట.... నీరజ్ బిక్కముఖం   
వెబ్ దునియా
బాగా తెలిసిన విలేకరే కదా అని దావూద్ ఇబ్రహీంపై ఏదో పిచ్చాపాటిగా మాట్లాడితే అతగాడు ఇలా ప్రచురించేస్తాడని అంచనా వేయలేకపోయానని సీబీఐ మాజీ డీఐజి నీరజ్ కుమార్ వాపోయారు. తను నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దానిపై ఆయన స్పందిస్తూ... దావూద్ ఇబ్రహీం లొంగిపోవాలనుకుంటే అతడి ప్రయత్నాన్ని ఎవరూ అడ్డుకోరని తెలియజేశారు. కాగా ఈసారి దావూద్ ...

దావూద్ లొంగిపోవాలనుకున్నాడు!   Andhrabhoomi
నా వ్యాఖ్యలు వక్రీకరించారు   సాక్షి
అలా వదిలేస్తామా: దావూద్ లొంగబాటు వ్యాఖ్యలపై విజయ రామారావు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 34 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పుత్రజీవక్ వివాదం.. బాబే జన్మిస్తాడనీ ప్రచారం చేయలేదు : రాందేవ్   
వెబ్ దునియా
పుత్రజీవక్ మందును ఆరగించడం వల్ల కేవలం మగబిడ్డే జన్మిస్తాడని తామెప్పుడూ ప్రచారం చేయలేదని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ఈ మందును తినడం వల్ల పిల్లలు పుట్టేందుకు మెండైన అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు. అయితే, పుత్రజీవక్ విషయాన్ని కేంద్రంగా చేసుకుని తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ...

మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు   సాక్షి
పుత్రజీవక్‌పై రాందేవ్ బాబా వివరణ: 'మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు'   Oneindia Telugu
ప్రధానిపై విమర్శలకు ఫకీర్‌ను అడ్డు పెట్టుకుంటారా?   Namasthe Telangana

అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ: 10.5 కోట్లకు చేరిన సభ్యులు (ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని ...

ఇంటింటికీ బీజేపీ   Namasthe Telangana
ప్రపంచంలో నెం.1 స్థానానికి ఎదిగిన బీజేపీ!   సాక్షి
బీజేపీ వరల్డ్ రికార్డు: అత్యధిక సభ్యత్వాలతో నెం.1 పార్టీగా అవతరింపు!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అండమాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు..!   
వెబ్ దునియా
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం రెండు చోట్ల భారీ భూకంపం సంభవించినట్టు సమాచారం వెల్లడైంది. అది రిక్టర్ స్కేలు‌పై 5.4గా నమోదైంది. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 135 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశం ఉందని, సముద్ర తీరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ప్రజలను ...

అండమాన్‌లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం   Oneindia Telugu
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కదులుతున్న బస్సులోంచి తోసేశారు   
సాక్షి
మోగా: తమ కూతురుపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నందుకు కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో కూతురు చనిపోగా కన్నతల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి, పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడు కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. పది కిలో ...

పంజాబ్ లో మరో నిర్భయ   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కదుల్తున్న బస్సులో ఘోరం, ప్రయాణీకులు బాధ్యులే: కేంద్రమంత్రి పేరుపైనే!   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిల్డర్ల కోసమే 'రియల్ బిల్లు!   
సాక్షి
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు విషయంలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్డర్ల ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా చేసేందుకే రియల్ ఎస్టేట్ బిల్లును సవరణలతో ...

మధ్యతరగతినీ బతకనివ్వరా?   Andhrabhoomi
బిల్డర్ల కోసమే భూ బిల్లు   ప్రజాశక్తి
మోడీ ప్రభుత్వం బిల్డర్లకు అనుకూలం : రాహుల్   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పెట్రో ధరలు మరింత పైకి?   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెరుగుతాయా? నెల రోజుల క్రితమే లీటర్‌ పెట్రోల్‌ ధరను 1.30 రూపాయల మేర తగ్గించిన చమురు కంపెనీలు హఠాత్తుగా లీటర్‌కు 4 రూపాయలు పెంచడమేమిటీ? లీటర్‌ పెట్రోల్‌ ధర 55-60 రూపాయల మధ్యకు దిగివస్తుందన్న అంచనాలన్నీ ఉత్తవేనా? రేట్లు పూర్తిగా తగ్గకుండా అదనంగా పన్నులు వేసిన ప్రభుత్వ, పన్నులను కొనసాగిస్తుందా, లేక ...

పెట్రో ధరల పెంపుపై ఆగ్రహం   Andhrabhoomi
పెట్రోల్ ధర ఇందుకే భగ్గుమని మండింది!   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
పెట్రో మంటలు   సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లారీని ఢీకొ్న్న పెళ్ళి వాహనం.. వధూవరుల సహా 15 మంది దుర్మరణం.. పశ్చిమ బెంగాల్ లో ...   
వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్ళి బృందాన్ని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో నూతన వధూవరులు సహా 15 మంది మరణించారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ...

వధూవరులు సహా 15 మంది దుర్మరణం   సాక్షి
రోడ్డు ప్రమాదం- వధూవరులతో సహా 15 మంది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యువతిపై 11 మంది లైంగిక దాడి... స్నేహితురాలి భర్త కూడా.. ఒకరి అరెస్టు..!   
వెబ్ దునియా
దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్ల ఆగడాలు తగ్గడం లేదు. రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. పంజాబ్‌లో గత రెండు రోజుల క్రితం బస్సులో తల్లి, కూమార్తెలను లైంగికంగా వేధించి, బస్సులో నుంచి తోసివేయడంతో ఆ కుమార్తె మృతి చెందిన సంఘటన మరువక ముందే, అదే రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు ...

యువతిపై 11 మంది లైంగికదాడి   సాక్షి
యూపీలో యువతిపై సామూహిక అత్యాచారం   Andhrabhoomi
పంజాబ్‌లో మరో దారుణం   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆంధ్రా బ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి: తప్పిన ప్రమాదం   
Oneindia Telugu
చెన్నై: నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌పై ఆగంతకులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. మే 1న సెలవు దినవం కావడంతో బ్యాంకు సిబ్బంది ఎవరూ బ్యాంకుకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బైక్ వచ్చిన దుండగలు ఆంధ్రాబ్యాంక్‌పైకి బాంబు విసిరి అనంతరం ...

ఎర్ర కూలీల ఎన్‌కౌంటర్ చిచ్చు... ఆంధ్రాబ్యాంకు‌పై పెట్రోల్ బాంబు దాడి..!   వెబ్ దునియా
చెన్నైలో ఆంధ్ర బ్యాంకు శాఖపై దాడి   News Articles by KSR
ఆంధ్రబ్యాంక్ పై బాంబు దాడి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言