ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుదీరిన టీటీడీ పాలకమండలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్యాదవ్, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలుసాక్షి
టీటీడీ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారంNamasthe Telangana
బాబు సూచన మేరకు సామాన్యుడికి...: ప్రమాణం తర్వాత చదలవాడOneindia Telugu
Vaartha
TV5
వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ 48వ పాలక మండలి శనివారం కొలువుదీరింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, 11 మంది సభ్యులు ప్రమాణం చేశారు. సరిగ్గా 11.07 గంటలకు చదలవాడ కృష్ణమూర్తి చేత టీటీడీ చైర్మన్గా ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సభ్యులు కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, పుట్టా సుధాకర్యాదవ్, జి.
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు
టీటీడీ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
బాబు సూచన మేరకు సామాన్యుడికి...: ప్రమాణం తర్వాత చదలవాడ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బడ్జెట్ సమావేశాలే డెడ్లైన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా 'హోదా'తోపాటు రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. గుంటూరులో శనివారం కాంగ్రెస్ నేతలు సామూహిక నిరాహర దీక్ష చేపట్టారు. గుంటూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): ''పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రూ.1.25 ...
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుసాక్షి
ప్రత్యేక హోదా కోసం పోరాటంAndhrabhoomi
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు: చిరంజీవిTV5
వెబ్ దునియా
అన్ని 34 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా 'హోదా'తోపాటు రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. గుంటూరులో శనివారం కాంగ్రెస్ నేతలు సామూహిక నిరాహర దీక్ష చేపట్టారు. గుంటూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): ''పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రూ.1.25 ...
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ప్రత్యేక హోదా కోసం పోరాటం
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు: చిరంజీవి
వెబ్ దునియా
తారా చౌదరి మమ్మల్ని రమ్మని ప్లేటు ఫిరాయించింది... ఆ ముగ్గురు కుర్రాళ్లు
వెబ్ దునియా
జూనియర్ ఆర్టిస్టు ఆమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోన్ ట్యాపింగ్, పొలిటీషియన్స్ బెదిరింపులు గట్రా కేసులతో ఆమధ్య టాలీవుడ్ టాపు లేపేసిన సంగతి గుర్తింది కదా. ఇపుడు మళ్లీ తారకు సంబంధించి మరో వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా తారా చౌదరి ఇంట్లో నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవ పోలీసుల వరకూ వెళ్లింది. ఫిర్యాదు చేసింది కూడా తారా ...
ఇంట్లో ఘర్షణ: మరోసారి వార్తల్లోకి ఎక్కిన నటి తారా చౌదరిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జూనియర్ ఆర్టిస్టు ఆమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోన్ ట్యాపింగ్, పొలిటీషియన్స్ బెదిరింపులు గట్రా కేసులతో ఆమధ్య టాలీవుడ్ టాపు లేపేసిన సంగతి గుర్తింది కదా. ఇపుడు మళ్లీ తారకు సంబంధించి మరో వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా తారా చౌదరి ఇంట్లో నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవ పోలీసుల వరకూ వెళ్లింది. ఫిర్యాదు చేసింది కూడా తారా ...
ఇంట్లో ఘర్షణ: మరోసారి వార్తల్లోకి ఎక్కిన నటి తారా చౌదరి
Oneindia Telugu
కార్మికులకు వరాలు: మేడేలో కెసిఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, ...
'మే డే' వేడుకల్లో సీఎం కేసీఆర్ వరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీమాతో ధీమాAndhrabhoomi
లక్షల మందికి ఉపాధిసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, ...
'మే డే' వేడుకల్లో సీఎం కేసీఆర్ వరాలు
బీమాతో ధీమా
లక్షల మందికి ఉపాధి
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో ఉండకూడదు.. కానీ ..: హైకోర్టు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో ఉండకూడదు.. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్కు చెందినది కాదు.. అయినప్పటికీ.. విభజన బిల్లు మేరకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం కుదరదు. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు ఉమ్మడి హైకోర్టుగానే ఉంటుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పైగా.. హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ...
ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అప్పటివరకు.. ఉమ్మడిగానే!Andhrabhoomi
ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టేసాక్షి
Vaartha
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో ఉండకూడదు.. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్కు చెందినది కాదు.. అయినప్పటికీ.. విభజన బిల్లు మేరకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం కుదరదు. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు ఉమ్మడి హైకోర్టుగానే ఉంటుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పైగా.. హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ...
ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదు
అప్పటివరకు.. ఉమ్మడిగానే!
ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టే
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. వీరి నియామకం చట్టం ప్రకారం జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీరి నియామకాలను, సంబంధిత జీవోను నిలిపివేసింది. ఖజానాపై భారం మోపే నిర్ణయాలను అంగీకరించబోమని ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి దాఖలు ...
తెరాస నేతలకు ఝలక్!Andhrabhoomi
చట్ట ప్రకారం జరగలేదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుసాక్షి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టులు ...వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. వీరి నియామకం చట్టం ప్రకారం జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీరి నియామకాలను, సంబంధిత జీవోను నిలిపివేసింది. ఖజానాపై భారం మోపే నిర్ణయాలను అంగీకరించబోమని ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి దాఖలు ...
తెరాస నేతలకు ఝలక్!
చట్ట ప్రకారం జరగలేదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టులు ...
Oneindia Telugu
మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చెక్బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి ...
మాజీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు..TV5
జైలు పాలైన మాజీ ఎమ్మెల్యేNamasthe Telangana
చెక్ బౌన్స్ కేసు: మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్షOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చెక్బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి ...
మాజీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు..
జైలు పాలైన మాజీ ఎమ్మెల్యే
చెక్ బౌన్స్ కేసు: మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష
వెబ్ దునియా
కేసీఆర్ను మాతో పోలుస్తారా?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, మే 02: తెలంగాణ సీఎం కేసీఆర్ను, ఏపీ సీఎం చంద్రబాబు తమతో పోల్చాడని జిల్లాలోని నారాయణఖేడ్లో గొర్రెలకాపరులు ఆందోళన నిర్వహించారు. కేసీఆర్ను టీడీపీ ఆదుకోకపోతే గొర్రెలు కాపరిగా ఉండేవాడని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ప్రజలందరికీ గొర్రెల మాంసాన్ని అందించే తమ జాతిని ...
టీడీపీ లేకపోతే.. కేసీఆర్ ఓ గొర్రెల కాపరిగా ఉండేవాడు : చంద్రబాబువెబ్ దునియా
టిడిపి లేకుంటే కెసిఆర్ గొర్రెలు కాసుకునేవాడుAndhrabhoomi
టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు మేపేవారు: చంద్రబాబుOneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, మే 02: తెలంగాణ సీఎం కేసీఆర్ను, ఏపీ సీఎం చంద్రబాబు తమతో పోల్చాడని జిల్లాలోని నారాయణఖేడ్లో గొర్రెలకాపరులు ఆందోళన నిర్వహించారు. కేసీఆర్ను టీడీపీ ఆదుకోకపోతే గొర్రెలు కాపరిగా ఉండేవాడని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ప్రజలందరికీ గొర్రెల మాంసాన్ని అందించే తమ జాతిని ...
టీడీపీ లేకపోతే.. కేసీఆర్ ఓ గొర్రెల కాపరిగా ఉండేవాడు : చంద్రబాబు
టిడిపి లేకుంటే కెసిఆర్ గొర్రెలు కాసుకునేవాడు
టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు మేపేవారు: చంద్రబాబు
Oneindia Telugu
చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్దం
News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడానికిగాను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాదవులను కించపరచారంటూ హైదరాబాద్ నగర యాదవ సంఘం మండిపడింది. చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపింది. గతంలో తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు , దోపిడీ చేసిన చంద్రబాబు , తమ కులాన్ని అహంకారంతో అవమానించారని ...
చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధంAndhrabhoomi
చంద్రబాబూ.. క్షమాపణ చెప్పుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడానికిగాను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాదవులను కించపరచారంటూ హైదరాబాద్ నగర యాదవ సంఘం మండిపడింది. చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపింది. గతంలో తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు , దోపిడీ చేసిన చంద్రబాబు , తమ కులాన్ని అహంకారంతో అవమానించారని ...
చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
చంద్రబాబూ.. క్షమాపణ చెప్పు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా ఎంసెట్ పై చొరవ తీసుకోండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్సఎల్ నరసింహన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీవెబ్ దునియా
ఎమ్సెట్ నిర్వహణకు సహకరించేలా చూడండిAndhrabhoomi
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్సఎల్ నరసింహన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీ
ఎమ్సెట్ నిర్వహణకు సహకరించేలా చూడండి
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ
沒有留言:
張貼留言