2015年5月1日 星期五

2015-05-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అతగాడివి సెక్సరే కళ్లు.. ఎక్సేరే కోసం వెళ్ళితే అత్యాచారం చేయబోయాడు.   
వెబ్ దునియా
ఎక్స్ రే తీయించుకుందామని వెళ్ళిన ఓ యువతి పట్ల వళ్ళంతా స్కాన్ చేసే కళ్ళతో చూస్తూ అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడో మెడికల్ ప్రబుద్ధుడు. అతగాడి చేష్టలకు అదిరి బెదరిపోయిన యువతి ఎక్స్ రే తీయించుకోకుండానే స్కానింగ్ గదిలోంచి బయటకు పరుగులు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. భీమవరం సమీపంలోని వీరవాసరం ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలి. హైదరాబాద్‌లో ఉండకూడదు'' అని 'ఉమ్మడి' ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనతో ఏకీభవించింది. ''ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలి. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాదు. ఏపీలో లేదు'' అని ...

అప్పటివరకు.. ఉమ్మడిగానే!   Andhrabhoomi

అన్ని 20 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదు!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. వీరి నియామకం చట్టం ప్రకారం జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీరి నియామకాలను, సంబంధిత జీవోను నిలిపివేసింది. ఖజానాపై భారం మోపే నిర్ణయాలను అంగీకరించబోమని ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి దాఖలు ...

అది తొందరపాటు చర్య   Andhrabhoomi

అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లారీని ఢీకొ్న్న పెళ్ళి వాహనం.. వధూవరుల సహా 15 మంది దుర్మరణం.. పశ్చిమ బెంగాల్ లో ...   
వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్ళి బృందాన్ని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో నూతన వధూవరులు సహా 15 మంది మరణించారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ...

వధూవరులు సహా 15 మంది దుర్మరణం   సాక్షి
రోడ్డు ప్రమాదం- వధూవరులతో సహా 15 మంది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌ ముందుకు రాలేదు టీడీపీలో లేకపోతే కేసీఆర్‌ గొర్రెలు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 : ఇరు రాష్ర్టాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్‌ ముందుకు రావడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం కాకినాడ ఎకో టూరిజం ప్రాజెక్టుకు బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ టీడీపీ లేకపోతే కేసీఆర్‌ సిద్దిపేటలో గొర్రెలు మేపుకునేవారని వ్యాఖ్యానించారు.
టీడీపీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునేవాడు..   సాక్షి
టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలకాపరే.. చంద్రబాబు వ్యాఖ్య..!   వెబ్ దునియా
టిడిపి లేకుంటే కెసిఆర్ సిథ్ధిపేటలో గొర్రెలు కాచుకునేవాడు   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


ఇంటింటికీ బీజేపీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, మే 1: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు నెలలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలోకి చేరిన సభ్యుల ఇంటికి వెళ్లి.. బీజేపీ సిద్ధాంతాన్ని బోధిస్తారు. పార్టీ తొలి సభ్యుడైన ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి శుక్రవారం వెళ్లి.. బీజేపీ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష   
సాక్షి
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలుశిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి ...

మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు   Vaartha
మాజీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు..   TV5
చెక్ బౌన్స్ కేసు: మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
యువతిపై 11 మంది లైంగికదాడి   
సాక్షి
మోగా: పంజాబ్ లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి ...

యూపీలో యువతిపై సామూహిక అత్యాచారం   Andhrabhoomi
పంజాబ్‌లో మరో దారుణం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఈత: ఒకే ఫ్యామిలీకి చెందిన 7గురు మృతి(పిక్చర్స్)   
Oneindia Telugu
మహబూబ్‌నగర్: సెలవుల్లో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్ట హషీమాద్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి వార్డుబాయ్ ఆహ్మద్ బేగ్ కుటుంబ ...

ప్రాణాలు తీసిన ఈత   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముజఫర్ నగర్ లో మిస్టరీ మర్డర్స్.. వణికిపోతున్న పోలీసులు   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో మిస్టరీ మర్డర్లు పోలీసులను వణిస్తున్నాయి. ముజఫర్ నగర్ పోలీసులు పొద్దుటే లేస్తే ఎక్కడ ఏ హత్యవార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న నేరాలకు కారణాలు కూడా తెలియకుండా పోవడం వారిని కలవరపెడుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు అదృశ్యమై శవయ్యాడు. తాజాగా నిద్రిస్తున్న వ్యక్తిని ఆగంతుకులు పొడిచి చంపారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言