2015年5月1日 星期五

2015-05-02 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   
సాక్షి
పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ...

అండమాన్‌లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం   Oneindia Telugu
పపూనా న్యూగినియా, అండమాన్ లో భూకంపం   TV5
అండమాన్‌, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   Vaartha
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '   
సాక్షి
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కుకున్న పర్వతా రోహకురాలు నీలిమ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. భూకంపం సృష్టించిన విధ్వంసంతో నేపాల్ సహా ఇతర ప్రాంతాలు అతులాకుతలమైయిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం వచ్చిన సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన 3++ బృందం చిక్కుకుంది. ఈ బృందంలో ...

క్షేమంగా హైదరాబాద్ చేరిన నీలిమ   Namasthe Telangana
భూకంపంలో చిక్కుకుని ఇంటికి చేరుకున్న నీలిమ   Andhrabhoomi
మరోసారి అవకాశం వస్తే ఖచ్చితంగా ఎవరెస్టు ఎక్కుతా... నీలిమ ధీమా!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యువ ప్రేమ జంట: 200 అడుగుల టవర్ నుంచి పడి బతికారు   
Oneindia Telugu
ఖాట్మాండ్: గత శనివారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం నుంచి ఓ యువ ప్రేమ జంట ప్రాణాలతో బయటపడింది. అది కూడా 200 అడుగుల ఎత్తైన ధరహరా టవర్ నుంచి కిందపడి. వివరాల్లోకి వెళితే.. రమిలా శ్రేష్ట అనే 17ఏళ్ల యువతి తన తల్లిదండ్రులకు సినిమాకెళ్తున్నానని చెప్పి గత శనివారం ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె తన ప్రియుడు సంజీబ్(17)ను కలిసింది.
వారి బంధం సిమెంట్ కంటే దృఢమైనది   Namasthe Telangana
200 అడుగుల ఎత్తునుంచి పడినా..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాల్: 128గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన మహిళ   
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపధాటికి శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ మహిళ 128 గంటలపాటు పోరాడి ప్రాణాలతో బయటపడింది. గత శనివారం నేపాల్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన పెను భూకంపంలో 25 ఏళ్ల కృష్ణదేవీ ఖడ్క అనే మహిళ ఓ భవనం శిథిలాల కింద ఇరుక్కుపోయింది. ఎన్డీఆర్ ఎఫ్, నేపాల్ ఆర్మీ దళాలు సంయుక్తంగా సహాయక చర్యలను నిర్వహించి కృష్ణదేవీని ...

ఐదురోజులకు కొనఊపిరితో బయటపడిన మహిళ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అయ్యాయస్...! చినబాబు వెంట అమెరికాకు ఐఏఎస్ అధికారులు   
వెబ్ దునియా
నారా లోకేష్ ఇప్పటికే పార్టీ వ్యవహారాలలో తిరుగులేని శక్తిగా తయారయ్యారు. ఎక్కడ ఏ మంత్రి ఏమి చేయాలి? ఏ మంత్రి కొడుకు ఎలా వ్యవహరించాలనే విషయాలపై ఆంక్షలు విధిస్తూ తనదైన శైలిలో పార్టీని నడిపే ప్రయత్నం చేస్తున్నారు చినబాబు లోకేష్. అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాలలోనూ తలదూర్చుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన ప్రైవేటు ...

చినబాబా.. మజాకా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూమిపైకి దూసుకొస్తున్న రష్యా స్పేస్ క్రాఫ్ట్... పొంచి ఉన్న ప్రమాదం..!   
వెబ్ దునియా
రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఒక స్పేస్‌క్రాఫ్ట్ భూమిపైకి దూసుకొస్తోంది. భూమి తిరుగుతుండడంతో అది ఏ దేశంపైకి విరుచుకుపడుతుందో తెలియక ఆయా దేశాధినేతలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ రాకెట్ వివరాల్లోకి వెళితే.. ఐఎస్ఎస్ కు సామాన్లు అందించేందుకు బయల్దేరిన ఎం-27ఎం స్పేస్ క్రాఫ్ట్ ను తీసుకుని సోయుజ్ రాకెట్ వెళ్లడానికి ...

స్పేస్‌క్రాఫ్ట్ దూసుకొచ్చేస్తోంది...   తెలుగువన్
భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్ క్రాఫ్ట్   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
భూకంపం నుండి బుడతడు సేఫ్   
తెలుగువన్
నేపాల్ భూకంపం వచ్చి ఇప్పటికి ఆరురోజులు ఆయిపోయింది. ఈ భూకంప తాకిడికి నేపాల్ అతలాకుతలమైపోయింది. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా మరణించారు. కాని నాలుగు నెలల బుడతడిని మాత్రం ఈ భూకంపం ఏం చేయలేకపోయింది. సోనిత్ అవల్ అనే నాలుగు నెలల బుడతడు నేపాల్ భూకంపం నుండి క్షేమంగా బయటపడ్డాడు. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఓ ఇంటి శిథిలాలు ...

అమ్మా నేను బతికే ఉన్నా.. నువ్వెక్కడున్నావ్... ? ఆకలేస్తోంది.. పాలు తాగాలి..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
టీడీపీ యువనేత లోకేష్‌ అమెరికా యాత్ర   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌ లోకేశ్‌ నయుడు వచ్చే నెలలో అమెరికా యాత్ర నిర్వహించనున్నారు. తండ్రి పాలనలో ఉన్న రాషా్ట్రనికి తన వంతు సాయంగా పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం వివిధ సంస్థలు, కంపెనీల యాజమాన్యాలను ...

ఒకే లక్ష్యంతో అమెరికా టూర్: లోకేష్ 10రోజులు, కేటీఆర్ 15రోజులు   Oneindia Telugu
ఒబామాను లోకేష్ కలుస్తారా   News Articles by KSR
మే 3 నుంచి అమెరికాలో లోకేష్‌ పర్యటన   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్ ప్రజలకు బీఫ్ మసాలా: సాయం పేరుతో పాకిస్థాన్ పాపం చేసిందా..?   
వెబ్ దునియా
భూకంపంతో కంపించిపోయిన నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవడమే గాకుండా ఏదో రకంగా సాయం చేస్తున్నాయి. చాలా దేశాలు తిండితిప్పలు లేకుండా నిరసించిన నేపాళీలకు ఆహారాన్ని పంపుతూ ఆకలిని తీర్చుతున్నాయి. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా ఆహార పదార్థాలను పంపించింది. అయితే సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. అందులోనూ ...

సాయంలో వక్ర బుద్ధి... బీఫ్ పంపి పాక్ పాపం!   Palli Batani
వివాదం: నేపాల్ భూకంప బాధితులకు 'బీఫ్ మసాల' పంపిన పాక్   Oneindia Telugu
నేపాల్ కు పాకిస్తాన్ మోసం   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలలోనే బుల్లెట్: 103 ఏట పేస్ మరణం.. 2006లో గిన్నిస్ పుస్తకంలో చోటు!   
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్ కలిగివున్న ఓ వృద్ధుడు.. 95 ఏళ్ల పాటు బతికాడు. 1917 అక్టోబర్‌లో విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుని మరీ ఆడుకున్నారు. అంతే క్షణాల్లో ''.22 రైఫిల్'' తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.
తలలో బుల్లెట్ 95 ఏళ్లు!   Telangana99
95 ఏళ్లుగా తలలో బుల్లెట్   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言