సాక్షి
నేటి ఐపీఎల్ మ్యాచ్ కు పార్కింగ్ ఇలా..
సాక్షి
హైదరాబాద్ : ఐపీఎల్- 8లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేశారు. గేట్ నంబర్ 1, 2 ద్వారా స్టేడియంలోకి వెళ్లాల్సినవారు తమ వాహనాలను ఏపీఐఐసీ మైదానం, జెన్ పార్క్ సర్వస్ రోడ్డు, ...
ఐపీఎల్ మ్యాచ్లకు భారీ భద్రతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపిఎల్ మ్యాచ్లకు భారీ భద్రతAndhrabhoomi
ఐపిఎల్లో నేటి మ్యాచ్లుVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఐపీఎల్- 8లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేశారు. గేట్ నంబర్ 1, 2 ద్వారా స్టేడియంలోకి వెళ్లాల్సినవారు తమ వాహనాలను ఏపీఐఐసీ మైదానం, జెన్ పార్క్ సర్వస్ రోడ్డు, ...
ఐపీఎల్ మ్యాచ్లకు భారీ భద్రత
ఐపిఎల్ మ్యాచ్లకు భారీ భద్రత
ఐపిఎల్లో నేటి మ్యాచ్లు
Oneindia Telugu
రాయుడు కొట్టాడు: శాంసన్ దడ పుట్టించినా ముంబై గెలుపు
Oneindia Telugu
ముంబై: చివరలో రాయుడు ధాటిగా ఆడి ముంబై ఇండియన్స్ స్కోరు పెంచడంతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. ఛేజింగ్లో సంజూ శాంసన్ (76; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరు చేసి గుబులు పుట్టించినా ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ శామ్సన్ ...
రాయుడు 'షో'సాక్షి
రాయుడు కొట్టుడుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: చివరలో రాయుడు ధాటిగా ఆడి ముంబై ఇండియన్స్ స్కోరు పెంచడంతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. ఛేజింగ్లో సంజూ శాంసన్ (76; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరు చేసి గుబులు పుట్టించినా ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ శామ్సన్ ...
రాయుడు 'షో'
రాయుడు కొట్టుడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జూన్ 21న స్టార్స్ క్రికెట్ మ్యాచ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 1 : తెలుగు, తమిళ సినీ నటులు జూన్ 21న ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. దీంతో రూ.10-12 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సీఎం కేసీఆర్కు తెలిపారు.
జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్సాక్షి
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్!: కేసీఆర్కు హామీవెబ్ దునియా
జూన్ 21న తెలుగు, తమిళ సినీ నటుల క్రికెట్Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 1 : తెలుగు, తమిళ సినీ నటులు జూన్ 21న ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. దీంతో రూ.10-12 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సీఎం కేసీఆర్కు తెలిపారు.
జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్!: కేసీఆర్కు హామీ
జూన్ 21న తెలుగు, తమిళ సినీ నటుల క్రికెట్
Oneindia Telugu
కోహ్లీయే తలొంచాడు, సర్ఫరాజ్ విన్యాసాలు: టీమిండియాకు మరో స్టార్?
Oneindia Telugu
బెంగళూరు: ఐపీఎల్ 8లో భాగంగా బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ - బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చిన్నోడు (అతిపిన్న వయస్కుడు) సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. తద్వారా భవిష్యత్తు భారత క్రికెట్ జట్టు రేసులో తాను ఉన్నానని చూపించాడు. బుధవారం నాటి మ్యాచ్లో సర్ఫరాజ్ 21 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేశాడు.
ఐపీఎల్ 8.. 21 బాల్స్ 45 పరుగులు: సర్ఫరాజ్ ఖాన్కు కోహ్లీ నమస్తే.. టీమిండియాలో స్థానం!?వెబ్ దునియా
అడ్డుకున్న వరుణుడుప్రజాశక్తి
డివిలియర్స్ హాఫ్ సెంచరీ, ఔట్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఐపీఎల్ 8లో భాగంగా బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ - బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చిన్నోడు (అతిపిన్న వయస్కుడు) సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. తద్వారా భవిష్యత్తు భారత క్రికెట్ జట్టు రేసులో తాను ఉన్నానని చూపించాడు. బుధవారం నాటి మ్యాచ్లో సర్ఫరాజ్ 21 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేశాడు.
ఐపీఎల్ 8.. 21 బాల్స్ 45 పరుగులు: సర్ఫరాజ్ ఖాన్కు కోహ్లీ నమస్తే.. టీమిండియాలో స్థానం!?
అడ్డుకున్న వరుణుడు
డివిలియర్స్ హాఫ్ సెంచరీ, ఔట్
వెబ్ దునియా
నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ అభ్యంతరం: షరతులతో కూడిన నిషేధం!
వెబ్ దునియా
వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి షాకిచ్చింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ నరైన్ యాక్షన్పై ...
కోల్కతాకు షాక్: నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగుపై నిషేధంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి షాకిచ్చింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ నరైన్ యాక్షన్పై ...
కోల్కతాకు షాక్: నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగుపై నిషేధం
వెబ్ దునియా
రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్ రద్దు: వరుణుడు కరుణించకపోవడంతో..
వెబ్ దునియా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షంతో అంతరాయం కలిగింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన బెంగళూరు ఆశలపై ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షంతో అంతరాయం కలిగింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన బెంగళూరు ఆశలపై ...
Oneindia Telugu
జహీర్ ఖాన్ తిరిగొచ్చాడు: సెహ్వాగ్ విఫలం, ఢిల్లీ విజయం
Oneindia Telugu
న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాకౌట్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్పై శుక్రవారం జరిగిన మ్యాచులో ఓటమి పాలైంది. నిరుడు రన్నరప్గా నిలిచిన పంజాబ్ ఖాతాలో ఇది ఆరో పరాజయం. హ్యాట్రిక్ ఓటమి కూడా. ఎప్పటిలాగే బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్ కొంప ముంచింది. సెహ్వాగ్ (1) మళ్లీ విఫలం కావడం, ఆ తర్వాత వరుసగా వోహ్రా (1), మార్ష్ (5), ...
ఢిల్లీ ధమాకాసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాకౌట్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్పై శుక్రవారం జరిగిన మ్యాచులో ఓటమి పాలైంది. నిరుడు రన్నరప్గా నిలిచిన పంజాబ్ ఖాతాలో ఇది ఆరో పరాజయం. హ్యాట్రిక్ ఓటమి కూడా. ఎప్పటిలాగే బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్ కొంప ముంచింది. సెహ్వాగ్ (1) మళ్లీ విఫలం కావడం, ఆ తర్వాత వరుసగా వోహ్రా (1), మార్ష్ (5), ...
ఢిల్లీ ధమాకా
TV5
నేపాల్ నుంచి మరో 65 మంది రాక
సాక్షి
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన జిల్లా వాసులు మరికొందరు శుక్రవారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా నేపాల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైన నేపథ్యంలో వారంతా ...
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...TV5
అందరూ సురక్షితంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన జిల్లా వాసులు మరికొందరు శుక్రవారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా నేపాల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైన నేపథ్యంలో వారంతా ...
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...
అందరూ సురక్షితం
Vaartha
రాష్ట్రంలో ఆసుపత్రుల స్థాయి పెంపు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఆరు పడకల ఆసుపత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను వెయ్యి పడకల ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ ...
నిర్మల్లో వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభంAndhrabhoomi
'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఆరు పడకల ఆసుపత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను వెయ్యి పడకల ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ ...
నిర్మల్లో వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం
'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'
TV5
పొలం తగాదాల వల్ల కత్తులతో దాడులు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలంల బోడిగూడెంలో బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం తగాదాల కారణంగా ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న ...
భూవివాదంతో కత్తులు దూసుకున్నారుసాక్షి
ముగ్గురిని వెంటాడి కత్తులతో నరికి...TV5
పొలం తాగాదాల వల్ల కత్తులతో దాడులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలంల బోడిగూడెంలో బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం తగాదాల కారణంగా ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న ...
భూవివాదంతో కత్తులు దూసుకున్నారు
ముగ్గురిని వెంటాడి కత్తులతో నరికి...
పొలం తాగాదాల వల్ల కత్తులతో దాడులు
沒有留言:
張貼留言