వెబ్ దునియా
ముజఫర్ నగర్ లో మిస్టరీ మర్డర్స్.. వణికిపోతున్న పోలీసులు
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో మిస్టరీ మర్డర్లు పోలీసులను వణిస్తున్నాయి. ముజఫర్ నగర్ పోలీసులు పొద్దుటే లేస్తే ఎక్కడ ఏ హత్యవార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న నేరాలకు కారణాలు కూడా తెలియకుండా పోవడం వారిని కలవరపెడుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు అదృశ్యమై శవయ్యాడు. తాజాగా నిద్రిస్తున్న వ్యక్తిని ఆగంతుకులు పొడిచి చంపారు.
నిద్రలో ఉండగా పొడిచి చంపారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో మిస్టరీ మర్డర్లు పోలీసులను వణిస్తున్నాయి. ముజఫర్ నగర్ పోలీసులు పొద్దుటే లేస్తే ఎక్కడ ఏ హత్యవార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న నేరాలకు కారణాలు కూడా తెలియకుండా పోవడం వారిని కలవరపెడుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు అదృశ్యమై శవయ్యాడు. తాజాగా నిద్రిస్తున్న వ్యక్తిని ఆగంతుకులు పొడిచి చంపారు.
నిద్రలో ఉండగా పొడిచి చంపారు
వెబ్ దునియా
ఎర్ర కూలీల ఎన్కౌంటర్ చిచ్చు... ఆంధ్రాబ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి..!
వెబ్ దునియా
శేషాచలంలో ఎర్ర కూలీల ఎన్కౌంటర్పై వెల్లువెత్తిన నిరసనలు తమిళనాడులో మరోసారి చిచ్చు రేపాయి. చెన్నై నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం పెట్రోల్ బాంబుతో దాడిచేశారు. బైక్లో వచ్చిన కొందరు దుండగలు ఆంధ్రాబ్యాంక్ పైకి పెట్రోల్ బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి పరారైయ్యారని ప్రత్యక్ష సాక్షులు ...
ఆంధ్రా బ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి: తప్పిన ప్రమాదంOneindia Telugu
చెన్నైలో ఆంధ్ర బ్యాంకు శాఖపై దాడిNews Articles by KSR
ఆంధ్రబ్యాంక్ పై బాంబు దాడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచలంలో ఎర్ర కూలీల ఎన్కౌంటర్పై వెల్లువెత్తిన నిరసనలు తమిళనాడులో మరోసారి చిచ్చు రేపాయి. చెన్నై నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం పెట్రోల్ బాంబుతో దాడిచేశారు. బైక్లో వచ్చిన కొందరు దుండగలు ఆంధ్రాబ్యాంక్ పైకి పెట్రోల్ బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి పరారైయ్యారని ప్రత్యక్ష సాక్షులు ...
ఆంధ్రా బ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి: తప్పిన ప్రమాదం
చెన్నైలో ఆంధ్ర బ్యాంకు శాఖపై దాడి
ఆంధ్రబ్యాంక్ పై బాంబు దాడి
వెబ్ దునియా
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు
సాక్షి
పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ...
అండమాన్లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రంOneindia Telugu
పపూనా న్యూగినియా, అండమాన్ లో భూకంపంTV5
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలుVaartha
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ...
అండమాన్లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం
పపూనా న్యూగినియా, అండమాన్ లో భూకంపం
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు
సాక్షి
ప్రపంచంలో నెం.1 స్థానానికి ఎదిగిన బీజేపీ!
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది సభ్యులున్న పార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీలో 10 కోట్ల 50 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తాము ప్రత్యేకంగా దృష్టిసారించిన రాష్ట్రాలలో 3 నుంచి 10 రెట్ల సభ్యత్వం నమోదు అయినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి 90 రోజుల పాటు మహాసంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు ...
ఇంటింటికీ బీజేపీNamasthe Telangana
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ: 10.5 కోట్లకు చేరిన సభ్యులు (ఫోటోలు)Oneindia Telugu
బీజేపీ వరల్డ్ రికార్డు: అత్యధిక సభ్యత్వాలతో నెం.1 పార్టీగా అవతరింపు!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది సభ్యులున్న పార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీలో 10 కోట్ల 50 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తాము ప్రత్యేకంగా దృష్టిసారించిన రాష్ట్రాలలో 3 నుంచి 10 రెట్ల సభ్యత్వం నమోదు అయినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి 90 రోజుల పాటు మహాసంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు ...
ఇంటింటికీ బీజేపీ
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ: 10.5 కోట్లకు చేరిన సభ్యులు (ఫోటోలు)
బీజేపీ వరల్డ్ రికార్డు: అత్యధిక సభ్యత్వాలతో నెం.1 పార్టీగా అవతరింపు!
వెబ్ దునియా
లారీని ఢీకొ్న్న పెళ్ళి వాహనం.. వధూవరుల సహా 15 మంది దుర్మరణం.. పశ్చిమ బెంగాల్ లో ...
వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్ళి బృందాన్ని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో నూతన వధూవరులు సహా 15 మంది మరణించారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ...
వధూవరులు సహా 15 మంది దుర్మరణంసాక్షి
రోడ్డు ప్రమాదం- వధూవరులతో సహా 15 మంది మృతిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్ళి బృందాన్ని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో నూతన వధూవరులు సహా 15 మంది మరణించారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ...
వధూవరులు సహా 15 మంది దుర్మరణం
రోడ్డు ప్రమాదం- వధూవరులతో సహా 15 మంది మృతి
సాక్షి
యువతిపై 11 మంది లైంగికదాడి
సాక్షి
మోగా: పంజాబ్ లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి ...
యూపీలో యువతిపై సామూహిక అత్యాచారంAndhrabhoomi
పంజాబ్లో మరో దారుణంNamasthe Telangana
మరో దారుణం: యువతిపై స్నేహితురాలి భర్తతోపాటు 11మంది గ్యాంగ్రేప్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
మోగా: పంజాబ్ లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి ...
యూపీలో యువతిపై సామూహిక అత్యాచారం
పంజాబ్లో మరో దారుణం
మరో దారుణం: యువతిపై స్నేహితురాలి భర్తతోపాటు 11మంది గ్యాంగ్రేప్
Oneindia Telugu
కదుల్తున్న బస్సులో ఘోరం, ప్రయాణీకులు బాధ్యులే: కేంద్రమంత్రి పేరుపైనే!
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్లో కదులుతున్న బస్సులో కండక్టర్, క్లీనర్లు పైశాచికత్వానికి పాల్పడిన అంశంపై గురువారం లోకసభలో దద్దరిల్లింది. ప్రకాశ్ సింగ్ బాదల్ పైన ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సహాయంగా ముందుకు రాని తోటి ...
పంజాబ్ లో మరో నిర్భయDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారయత్నం బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసేసిన ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పంజాబ్లో కదులుతున్న బస్సులో కండక్టర్, క్లీనర్లు పైశాచికత్వానికి పాల్పడిన అంశంపై గురువారం లోకసభలో దద్దరిల్లింది. ప్రకాశ్ సింగ్ బాదల్ పైన ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సహాయంగా ముందుకు రాని తోటి ...
పంజాబ్ లో మరో నిర్భయ
కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారయత్నం బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసేసిన ...
తెలుగువన్
పెట్రో ధరల పెంపుపై ఉద్యమం: విపక్షాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 1: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి, సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సమాయత్తమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విధానాల నుంచి క్రమంగా తప్పుకుంటోందనడానికి పెట్రో ధరల పెంపే ...
పెట్రో మంటలుసాక్షి
పెట్రో ధరల పెంపుపై ఆగ్రహంAndhrabhoomi
పెట్రోల్ ధర ఇందుకే భగ్గుమని మండింది!Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 1: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి, సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సమాయత్తమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విధానాల నుంచి క్రమంగా తప్పుకుంటోందనడానికి పెట్రో ధరల పెంపే ...
పెట్రో మంటలు
పెట్రో ధరల పెంపుపై ఆగ్రహం
పెట్రోల్ ధర ఇందుకే భగ్గుమని మండింది!
సాక్షి
మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు
సాక్షి
న్యూఢిల్లీ: పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తన సంస్థకు చెందిన మగబిడ్డ మందుపై వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ ...
''పుత్రజీవక్'' రచ్చ... మగబిడ్డే పుడతాడని ఎప్పుడూ చెప్పలేదు... రాందేవ్ వివరణ..!వెబ్ దునియా
పుత్రజీవక్పై రాందేవ్ బాబా వివరణ: 'మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు'Oneindia Telugu
పుత్రజీవక్ అంటే మగబిడ్డ కాదు- రామ్ దేవ్News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తన సంస్థకు చెందిన మగబిడ్డ మందుపై వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ ...
''పుత్రజీవక్'' రచ్చ... మగబిడ్డే పుడతాడని ఎప్పుడూ చెప్పలేదు... రాందేవ్ వివరణ..!
పుత్రజీవక్పై రాందేవ్ బాబా వివరణ: 'మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు'
పుత్రజీవక్ అంటే మగబిడ్డ కాదు- రామ్ దేవ్
వెబ్ దునియా
మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ: పంజాబ్లో పర్యటించాలి..!
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పర్యటనకు వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటించి, రైతులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బుధవారం లోకసభలో ప్రధాని, ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది మీ ప్రభుత్వమో లేక మా ...
'మేక్ ఇన్ ఇండియాలో రైతుల భాగస్వామ్యం లేదా'సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పర్యటనకు వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటించి, రైతులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బుధవారం లోకసభలో ప్రధాని, ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది మీ ప్రభుత్వమో లేక మా ...
'మేక్ ఇన్ ఇండియాలో రైతుల భాగస్వామ్యం లేదా'
沒有留言:
張貼留言