2015年4月14日 星期二

2015-04-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలంగాణ టాక్సుపై ఆంధ్రలో ఆందోళన   
వెబ్ దునియా
తె లంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు ఆంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాలకు చెందిన వాహనాల యజమానులు ఈ చర్యకు పూనుకున్నారు. వెంటనే దీనిని తెలంగాణ ప్రభుత్వం చర్చించి టాక్సు విధించడానికి వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ...

ఏపీ వాహనాల పన్నుపై చర్చించాలి   సాక్షి
సరిహద్దులో పన్ను గోల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్ర వాహనాలకు పన్ను బ్రేకులు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ పరిసరాల్లో బర్డ్సూ కలకలం.. వేలాది కోళ్ళను పూడ్చిపెట్టిన అధికారులు   
వెబ్ దునియా
హైదరాబాద్ నగర పరిసరాల్లో బర్డ్సూ వ్యాధి సోకిన కోళ్ళు ఉన్నాయనే అనుమానం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా ఉలుక్కుపడ్డ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వాటికి వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే పూడ్చి పెట్టారు. మరోవైపు కోళ్ల ఫారాల రైతులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని లబోదిబోమని వాపోతున్నారు. వివరాలిలా ...

హైదరాబాద్‌ శివార్లలో బర్డ్‌ఫ్లూ కలకలం   10tv
రంగారెడ్డి శివార్లలో బర్డ్ఫ్లూ కలకలం   Andhrabhoomi
బర్డ్‌ఫ్లూ భయం లేదు   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 26 వార్తల కథనాలు »   


సాక్షి
   
సామాన్యులకు నిజాయితీగా సేవలందించడమే అంబేద్కర్‌కు నివాళి   
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 14: ఎలాంటి ప్రత్యేక వసతులు లేని సామాన్యులకు ఉత్తమ సేవలు అందించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని మంగళవారం ఉదయం టిటిడి పరిపాలనాభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇఓ సాంబశివరావు ప్రసంగిస్తూ ...

లండన్‌లో అంబేద్కర్, పూలే జయంతి వేడుకలు   Namasthe Telangana
అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళి   ప్రజాశక్తి
ఆర్టీసీ కళాభవన్‌లో అంబేద్కర్‌ జయంతి వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
TV5   
సాక్షి   
అన్ని 30 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: చైనాలో బాబు   
Oneindia Telugu
బీజింగ్: తన పని తీరు వల్లే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చైనాలో వ్యాపారవ్తేతల సమావేశంలో అన్నారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు మూడోరోజు అయిన మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం బీజింగ్‌లో వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశం ...

పారిశ్రామిక పరుగు   Andhrabhoomi
చైనా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం   TV5
అమరావతి రండి: బాబు   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


TV5
   
లారీని ఆటో ఢీకొని ముగ్గురి మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుగ్గిరాల, ఏప్రిల్‌ 14: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి సమీపంలో బుధవారం ఓ లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి... ఎదురుగా వస్తున్న గ్యాస్‌ సిలెండర్ల లారీని ఆటో ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కఠవరం గ్రామానికి చెంది న గడ్డం కోటేశ్వరరావు ఆటోలో పది మంది తెనాలి నుంచి ...

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి   TV5
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి   Andhrabhoomi
ఏలూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి   Vaartha
సాక్షి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టిలో బిజెపి, లెఫ్ట్‌కన్నా మాదే పెద్దపార్టీ: జెపి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంకన్నా లోక్‌సత్తాయే పెద్ద పార్టీ అని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. సమాజంలో కుల రక్కసిని రూపుమాపి రాజకీయాల్లో మార్పు తేవడంలో యువత ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. లోక్‌సత్తా పార్టీ ముషీరాబాద్ నాయకుల ఆధ్వర్యంలో ...

తెలంగాణలో బీజేపీ, లెఫ్ట్‌కన్నా మాదే పెద్దపార్టీ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కార్యకర్తల సంక్షేమ యాత్రలో నారా లోకేష్‌ భరోసా (14-Apr-2015)   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కుప్పం, ఏప్రిల్‌ 14: 'మీకు అండగా నేనున్నా. అధైర్యపడొద్దు.. ఎప్పుడే అవసరమొచ్చినా నియోజకవర్గ నాయకుల ద్వారా నాకు చేరవేయండి.వెంటనే ఆదుకుంటా' అంటూ టీడీపీ యువ నేత నారా లోకేష్‌ కుప్పం కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త హోదాలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్య నియోజకవర్గమైన ...

కార్యకర్తల సంక్షేమయాత్రకు జిల్లా నుండి శ్రీకారం చుట్టిన లోకేష్   Andhrabhoomi
చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..!   వెబ్ దునియా
కుప్పంలో నారా లోకేశ్ కు చుక్కెదురు   సాక్షి
Oneindia Telugu   
తెలుగువన్   
TV5   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నారా లోకేష్ కోసమే పట్టిసీమ: జగన్ పార్టీ నేత   
Oneindia Telugu
తిరుపతి: పట్టిసీమ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ లబ్ధి కోసమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి డెల్టాలు సర్వనాశనం అవుతాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వాడవాడలా వైఎస్ఆర్ విగ్రహాలు ...

బాబు మోసాలను ఎండగడతాం   News Articles by KSR
'లోకేష్ లబ్ధి కోసమే పట్టిసీమ ప్రాజెక్టు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు'   
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ''ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత మస్తాన్‌బాబుకే దక్కింది. ఇటువంటి వ్యక్తి భారత్‌లో ఉండటం దేశానికే గర్వకారణం'' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు ధైర్యసాహసాలను కొనియాడారు. చిలీ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదవశాత్తు పదిరోజుల క్రితం ...

మస్తాన్‌ బాబు కుటుంబాన్ని ఓదార్చిన జగన్   TV5
చిలీలో మల్లిమస్తాన్‌బాబు మృతదేహాన్ని..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పర్వతారోహకుడి కుటుంబానికి జగన్ పరామర్శ   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


10tv
   
ఘనంగా ప్రారంభమైన సీపీఎం జాతీయ మహాసభలు   
10tv
విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభలు విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోర్టు కళావాణి ఆడిటోరియంలో పశ్చిమ బెంగాల్ మాజీమంత్రి మహ్మద్ అమీన్.. పార్టీ పతాకం ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. అమరు వీరుల స్థూపం వద్ద కామ్రేడ్లు ఒక్కొక్కరూ నివాళులర్పించారు. 750 మంది ప్రతినిధులు మహాసభలకు 750 మంది ...

ఎరుపెక్కిన విశాఖ సీపీఎం 21వ జాతీయ మహాసభలు ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వామపక్ష నేతలు   TV5
విశాఖలో సిపిఎం మహాసభలు ప్రారంభం   Andhrabhoomi
వెబ్ దునియా   
Vaartha   
సాక్షి   
అన్ని 30 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言