2015年4月29日 星期三

2015-04-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యథాతథం   
సాక్షి
హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ తదితర ...

దేశవ్యాప్తంగా రవాణా బంద్.. కొత్త బిల్లుపై ఆగ్రహం   Teluguwishesh
రేపు దేశ వ్యాప్తంగా సమ్మె.. రోడ్డు రవాణా భద్రతా బిల్లుకు వ్యతిరేకత..!   వెబ్ దునియా
రేపు దేశ వ్యాప్తంగా రవాణా బంద్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
న్యూఢిల్లీ: మోదీ..రైతుల వద్దకు రా!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ''ప్రతి వేదికపై రైతు బాధలకు గొంతునిస్తా. వారి సమస్యలను ఎత్తిపడతా''నని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అన్నట్టుగానే.. పంజాబ్‌లో మంగళవారం బాధిత రైతాంగాన్ని కలుసుకొన్న ఆయన, బుధవారం పార్లమెంటులో అన్నదాత అగచాట్లపై మోడీ సర్కారును నిలదీశారు. గురువారం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ...

మేక్‌ ఇన్‌ ఇండియాలో రైతులు భాగస్వామ్యం కాదా?   TV5
మోడీ భారత్ పర్యటనలో ఉన్నారుగా? ఇప్పుడైనా రైతుల్ని.. రాహుల్!   వెబ్ దునియా
పదేళ్లుగా రాహుల్‌ ఎక్కడున్నారు: కేంద్ర మంత్రి   Vaartha
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఆత్మహత్య' రైతులు పిరికిపందలు, నేరగాళ్లు   
సాక్షి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుస రైతు ఆత్మహత్యల నేపథ్యంలో, ప్రాణాలు తీసుకుంటున్న రైతులు పిరికిపందలు, నేరగాళ్లంటూ హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధంకర్ బుధవారం వ్యాఖ్యానించారు. 'భారత చట్టాల ప్రకారం ఆత్మహత్య నేరం. దానికి పాల్పడే వారంతా బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. కుటుంబ భారాన్నంతా భార్యాపిల్లలపై వేసి ఆత్మహత్య చేసుకునే ...

ఆత్మహత్యకు పాల్పడే రైతులు పిరికిపందలు!   Andhrabhoomi
రైతులు క్రిమినల్సట.. హర్యానా మంత్రి గారి క్రైమ్ స్టోరీ..   Palli Batani
ఆ రైతులు క్రిమినల్స్‌, పిరికివాళ్లు   Vaartha
వెబ్ దునియా   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్మార్ట్ ప్రాజెక్టుకు ఓకె   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకానికి, అలాగే పట్టణాల నవీకరణ కోసం చేపట్టిన కొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలవో తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ...

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే   సాక్షి
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు   Namasthe Telangana
వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం   TV5
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


TV5
   
సల్మాన్‌ఖాన్ ఆయుధాల కేసు మే 4కు వాయిదా   
TV5
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న అక్రమ ఆయుధాల కేసు విచారణను మే 4కు వాయిదా పడింది. 1998లో ఓ హింద చిత్రం షూటింగ్ సమయంలో తనతో పాటు అక్రమ ఆయుధాలను కల్గి ఉన్నారని..నిషేదిత ప్రాంతాంలో తను వేటకు వెల్లాడని ఆరోపణ కేసులో తన వాదనను వినిపించేందుకు సల్మాన్ నేడు జోధ్‌పూర్ న్యాయస్థానంలో హాజరయ్యారు. కుట్ర చేసి తనను ఆయుధాల ...

సల్మాన్‌ కేసు విచారణ మే 4కు వాయిదా   Vaartha
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో విచారణ 4కి వాయిదా   సాక్షి
సల్మాన్‌ఖాన్‌పై కేసు విచారణ మే 4కు వాయిదా   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నేపాల్‌కు మరో ముప్పు   
Andhrabhoomi
వాషింగ్టన్, ఏప్రిల్ 29: నేపాల్‌కు మరో ముప్పు పొంచి ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క భూకంపంతో ఛిద్రమైన నేపాల్‌లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు వర్షాలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. శిథిలాల కింద సమాధిగా మారిన వారిని వెలికి తీయడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. శనివారం నాటి భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 7.9 ...

కొండచరియల రూపంలో పొంచి ఉన్న ముప్పు!   సాక్షి
భూకంపం: ముందుకు జరిగిన భారత్, కదిలిన ఖాట్మాండ్, ఎవరెస్ట్ అలాగే   Oneindia Telugu
పది మీటర్ల మేర ఉత్తర ధిశగా జరిగిన భారత్ భూభాగం   Teluguwishesh

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భార్యను బలవంతంగా అనుభవిస్తే రేప్ కాదు: కనిమొళి ప్రశ్నకు మంత్రి జవాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇష్టం లేకున్నా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా కలిస్తే అది భారత సందర్భంలో నేరం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేశారు. డిఎంకె సభ్యురాలు కనిమొళి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆ విషయం స్పష్టం చేశారు. భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే ...

భర్త బలత్కారాన్ని రేప్ గా పరిగణించలేం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కృష్ణా ట్రిబ్యునల్‌పై వాదనలు.. తదుపరి విచారణ మే 6కు వాయిదా!   
వెబ్ దునియా
కృష్ణా నీటి పంపకాలపై దాఖలైన పిటీషన్‌లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశాయి. వీటిని విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న అంశంపై అపెక్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ...

కృష్ణా ట్రిబ్యునల్‌పై తదుపరి విచారణను   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీం వాయిదా   సాక్షి
కృష్ణాజలాలపై సుప్రీంవిచారణ మే 6కు వాయిదా   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
గజేంద్రను ఉసిగొల్పారు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తలు ఉసిగొల్పడం వల్లే గజేంద్రసింగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కిసాన్‌ ర్యాలీలో ఆప్‌ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కూడా అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించారు. గజేంద్రసింగ్‌ మృతదేహానికి ...

'గజేంద్రను ఉసిగొల్పారు'   సాక్షి
గజేంద్ర ఆత్మహత్య చేసుకోలేదు.. అది ప్రమాదమే: ఢిల్లీ పోలీసులు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌కు తమిళనాడు రూ.5 కోట్ల ఆర్థిక సాయం   
Andhrabhoomi
చెన్నై: నేపాల్ బాధితుల సహాయార్థం రూ.5 కోట్ల ఆర్థిక సాయం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Related Article. రాహుల్ వ్యాఖ్యలపై రగడ, లోక్ సభ వాయిదా · హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు · జమ్మూకాశ్మీర్‌లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం · సల్మాన్‌కేసు విచారణ మే 4కు వాయిదా ...

నేపాల్‌కు ఆర్థికసాయం ప్రకటించిన తమిళనాడు   Vaartha
నేపాల్‌కు రూ.5 కోట్లు సాయం ప్రకటించిన తమిళనాడు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言