వెబ్ దునియా
కారాకు జాతీయ పురస్కారం..
వెబ్ దునియా
కాళీపట్నం రామారావు.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది కారా మాష్టారు. ఆయనే కాళీపట్నం రామారావు. ఆయనను ఎన్టీయార్ జాతీయ పురస్కారం వరించనున్నది. ఆయన ప్రతిభాపాటవాలకు నిర్వాహకులు ఆయనను ఈ ఆవార్డుకు ఎంపిక చేశారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని ...
కారా మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారంAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాళీపట్నం రామారావు.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది కారా మాష్టారు. ఆయనే కాళీపట్నం రామారావు. ఆయనను ఎన్టీయార్ జాతీయ పురస్కారం వరించనున్నది. ఆయన ప్రతిభాపాటవాలకు నిర్వాహకులు ఆయనను ఈ ఆవార్డుకు ఎంపిక చేశారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని ...
కారా మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
వెబ్ దునియా
పట్నాయక్ మృతితో విద్యాపీఠంలో విషాదఛాయలు
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 21: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జానకి వల్లభ్ పట్నాయక్ (89)కు దైవభక్తి మెండు. తిరుపతికి ఆయన ఎప్పుడు వచ్చినా సతీసమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో కాసేపు గడిపి వెళ్లేవారు. అయితే మంగళవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 18వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఒక్కరే వచ్చారు. సోమవారం ...
ఒడడిశా మాజీ సిఎం జెబి పట్నాయక్ మృతివెబ్ దునియా
జేబీ పట్నాయక్ కన్నుమూతసాక్షి
అన్ని 32 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 21: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జానకి వల్లభ్ పట్నాయక్ (89)కు దైవభక్తి మెండు. తిరుపతికి ఆయన ఎప్పుడు వచ్చినా సతీసమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో కాసేపు గడిపి వెళ్లేవారు. అయితే మంగళవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 18వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఒక్కరే వచ్చారు. సోమవారం ...
ఒడడిశా మాజీ సిఎం జెబి పట్నాయక్ మృతి
జేబీ పట్నాయక్ కన్నుమూత
సాక్షి
రైలు టికెట్లు ఇక సెల్ఫోన్లో కొనొచ్చు
సాక్షి
న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్ఫోన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ ...
సెల్ ఫోన్ నొక్కు...రైల్వే టికెట్టు పట్టువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్ఫోన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ ...
సెల్ ఫోన్ నొక్కు...రైల్వే టికెట్టు పట్టు
వెబ్ దునియా
బస్సులో మంటలు.. 9 మంది మృతి
వెబ్ దునియా
ఎవరి పనిలో వారున్నారు. ప్రయాణీకులంతా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో ఉన్నారు. కొంత దూరం ప్రయాణం కూడా జరిగింది. కానీ బస్సులోంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఉన్నపళంగా వ్యాప్తి చెందాయి. ప్రయాణీకులు తేరుకుని తప్పించుకునే లోపే మంటలు బస్సంతా చేరిపోయాయి. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనలో 9 మంది మరణించారు. దాదాపుగా 16 మంది ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఎవరి పనిలో వారున్నారు. ప్రయాణీకులంతా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో ఉన్నారు. కొంత దూరం ప్రయాణం కూడా జరిగింది. కానీ బస్సులోంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఉన్నపళంగా వ్యాప్తి చెందాయి. ప్రయాణీకులు తేరుకుని తప్పించుకునే లోపే మంటలు బస్సంతా చేరిపోయాయి. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనలో 9 మంది మరణించారు. దాదాపుగా 16 మంది ...
వెబ్ దునియా
పోలీసు వేధింపులు భరించలేక.. దంపతుల ఆత్మహత్య
వెబ్ దునియా
యువ దంపతులు. వారికి ఏడాది కొడుకు.. హాయిగా జీవితం సాగిపోతోంది. ఇతర వ్యక్తులతో చిన్నపాటి మనస్పర్థల కారణంగా వారిని పోలీసుల వేధింపులు వెంటాడాయి. ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ పోలీసు అధికారుల తిట్ల పురాణం విని అవమానాన్ని దిగి మింగుకున్నారు. ప్రతీ రోజు ఇదే పరిస్థితి ఎదరవ్వడంతో ఈ బతుకు వద్దకున్న యువజంట కడప ...
మృతుడి జేబులో సూసైడ్ నోట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యువ దంపతులు. వారికి ఏడాది కొడుకు.. హాయిగా జీవితం సాగిపోతోంది. ఇతర వ్యక్తులతో చిన్నపాటి మనస్పర్థల కారణంగా వారిని పోలీసుల వేధింపులు వెంటాడాయి. ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ పోలీసు అధికారుల తిట్ల పురాణం విని అవమానాన్ని దిగి మింగుకున్నారు. ప్రతీ రోజు ఇదే పరిస్థితి ఎదరవ్వడంతో ఈ బతుకు వద్దకున్న యువజంట కడప ...
మృతుడి జేబులో సూసైడ్ నోట్
Oneindia Telugu
వాటర్ గ్రిడ్కు కేంద్రం అభినందన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ పథకాన్ని మిగతా రాష్ర్టాలు కూడా అధ్యయనం చేయాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు... వాటర్ గ్రిడ్ కార్యక్రమ వివరాలను ఇతర ...
ముందుగా నల్లగొండ వాటర్గ్రిడ్ పనులే !Andhrabhoomi
తెలంగాణ వాటర్గ్రిడ్కు కేంద్రం అభినందనసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ పథకాన్ని మిగతా రాష్ర్టాలు కూడా అధ్యయనం చేయాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు... వాటర్ గ్రిడ్ కార్యక్రమ వివరాలను ఇతర ...
ముందుగా నల్లగొండ వాటర్గ్రిడ్ పనులే !
తెలంగాణ వాటర్గ్రిడ్కు కేంద్రం అభినందన
Vaartha
భువనేశ్వర్-రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్-రాజధాని ఎక్ప్రెస్లో ఎసి కోచ్లో అకస్మాత్తుగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దాంతో రైల్వే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపకశాఖకి సమాచారం అందించారు. ఫైరింజన్లు వెంటనే వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. దీంతో స్టేషనంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ఎసి కోచ్లో ...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో తగలబడిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలు!వెబ్ దునియా
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భువనేశ్వర్-రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలుOneindia Telugu
ఢిల్లీ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదంNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్-రాజధాని ఎక్ప్రెస్లో ఎసి కోచ్లో అకస్మాత్తుగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దాంతో రైల్వే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపకశాఖకి సమాచారం అందించారు. ఫైరింజన్లు వెంటనే వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. దీంతో స్టేషనంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ఎసి కోచ్లో ...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో తగలబడిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలు!
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భువనేశ్వర్-రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు
ఢిల్లీ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధాని మోదీని కలిసిన మోహన్బాబు కుటుంబం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : ప్రధాని నరేంద్రమోదీని మంగళవారం సినీ నటుడు మోహన్బాబు కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు మనోజ్ వివాహానికి మోదీని ఆహ్వానించారు. ప్రధానిని కలిసినప్పుడు రాజకీయాలు చర్చకు రాలేదని మోహన్బాబు అన్నారు. దేశ భవిష్యత్కు సంబంధించిన అంశాలపై మోదీతో చర్చించారని ఆయన తెలిపారు. మోదీని కలవడం సంతోషంగా ఉందని ...
మోదీకి మంచువారి పెళ్లిపిలుపుAndhrabhoomi
నరేంద్ర మోడీని కలిసిన మంచు ఫ్యామిలీ.. రాజకీయాలపై మనోజ్ కామెంట్స్!వెబ్ దునియా
మోదీని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీVaartha
FIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : ప్రధాని నరేంద్రమోదీని మంగళవారం సినీ నటుడు మోహన్బాబు కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు మనోజ్ వివాహానికి మోదీని ఆహ్వానించారు. ప్రధానిని కలిసినప్పుడు రాజకీయాలు చర్చకు రాలేదని మోహన్బాబు అన్నారు. దేశ భవిష్యత్కు సంబంధించిన అంశాలపై మోదీతో చర్చించారని ఆయన తెలిపారు. మోదీని కలవడం సంతోషంగా ఉందని ...
మోదీకి మంచువారి పెళ్లిపిలుపు
నరేంద్ర మోడీని కలిసిన మంచు ఫ్యామిలీ.. రాజకీయాలపై మనోజ్ కామెంట్స్!
మోదీని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ
వెబ్ దునియా
ఫకీరుగానే ఉంటా.. పదవులొద్దు : రాందేవ్ బాబా!
వెబ్ దునియా
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా సర్కారు ఆఫర్ ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవు(కేబినెట్ హోదా)లేవీ వద్దని తేల్చి చెప్పారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్ లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. 'నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ...
సన్యాసం చాలు.. పదవులొద్దు!!సాక్షి
కేబినెట్ హోదాను తిరస్కరించిన రాందేవ్ బాబాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్యాబినెట్ ర్యాంకు వద్దు... రాందేవ్ బాబాతెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా సర్కారు ఆఫర్ ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవు(కేబినెట్ హోదా)లేవీ వద్దని తేల్చి చెప్పారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్ లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. 'నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ...
సన్యాసం చాలు.. పదవులొద్దు!!
కేబినెట్ హోదాను తిరస్కరించిన రాందేవ్ బాబా
క్యాబినెట్ ర్యాంకు వద్దు... రాందేవ్ బాబా
TV5
ఐఏఎస్లకు మేనేజ్మెంట్ పాఠాలు బోధించిన బాబు..
TV5
సంపద సృష్టి, మెరుగైన పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ముస్సోరీలోని ట్రైనీ IASలకు మేనేజ్మెంట్ పాఠాలు బోధించిన బాబు.. ఉత్తమ విద్యార్థులంతా సివిల్స్కి పోటీ పడడం శుభ పరిణామమన్నారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్కి వస్తున్న వారిని అభినందించారు. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా తరహాలో భారత్ కూడా ...
మీతోనే అభివృద్ధిAndhrabhoomi
ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్కు వస్తారు డబ్బు సంపాదన కష్టమేం కాదు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేను లేకుంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చేది కాదు : చంద్రబాబువెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
TV5
సంపద సృష్టి, మెరుగైన పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ముస్సోరీలోని ట్రైనీ IASలకు మేనేజ్మెంట్ పాఠాలు బోధించిన బాబు.. ఉత్తమ విద్యార్థులంతా సివిల్స్కి పోటీ పడడం శుభ పరిణామమన్నారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్కి వస్తున్న వారిని అభినందించారు. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా తరహాలో భారత్ కూడా ...
మీతోనే అభివృద్ధి
ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్కు వస్తారు డబ్బు సంపాదన కష్టమేం కాదు ...
నేను లేకుంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చేది కాదు : చంద్రబాబు
沒有留言:
張貼留言