వెబ్ దునియా
నిజాలు బహిర్గతం కావాల్సిందే... మోడీని కలిసిన నేతాజీ మనవడు
వెబ్ దునియా
నేతాజీ మరణంపైనే రక రకాల అనుమానాలున్నాయి. ఇక అప్పట్లో మా కుటుంబంపై జరిగిన రహస్య నిఘా వివరాలను, ఆ రహస్య పత్రాలను ప్రపంచానికి బహిర్గతం చేయాలని నేతాజీ మనవడు సూర్య కుమార్ బోస్ కోరారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని మోడీని కలిశారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనను సూర్య కుమార్ కోరారు. ఈ మేరకు తనకు మోడీ నుంచి హామీ లభించిందని వెల్లడించారు.
నేతాజీ అదృశ్యంపై అనుమానాలు నివృత్తిచేస్తాంAndhrabhoomi
నేతాజీ అదృశ్యంపై నిజాలు తేలాలిNamasthe Telangana
నిజాలు తెలియాల్సిందే నేతాజీ రహస్య పత్రాలపై మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
Oneindia Telugu
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేతాజీ మరణంపైనే రక రకాల అనుమానాలున్నాయి. ఇక అప్పట్లో మా కుటుంబంపై జరిగిన రహస్య నిఘా వివరాలను, ఆ రహస్య పత్రాలను ప్రపంచానికి బహిర్గతం చేయాలని నేతాజీ మనవడు సూర్య కుమార్ బోస్ కోరారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని మోడీని కలిశారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనను సూర్య కుమార్ కోరారు. ఈ మేరకు తనకు మోడీ నుంచి హామీ లభించిందని వెల్లడించారు.
నేతాజీ అదృశ్యంపై అనుమానాలు నివృత్తిచేస్తాం
నేతాజీ అదృశ్యంపై నిజాలు తేలాలి
నిజాలు తెలియాల్సిందే నేతాజీ రహస్య పత్రాలపై మోదీ
వెబ్ దునియా
అమెరికా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం : ప్రయాణీకులు సేఫ్..!
వెబ్ దునియా
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీంతో విమానాల్లో ప్రయాణించాలంటేనే పలువురు భయపడుతున్నారు. ఈ స్థితిలో అమెరికాలో ఒక విమానానికి ప్రమాదం తప్పింది. అమెరికాలోని హ్యూస్టన్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్టులో 173 మందితో వస్తున్న ఓ విమానం రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం ...
అమెరికాలో రన్ వే పై నుంచి జారిన విమానంNews Articles by KSR
రన్ వే నుంచి జారిపోయిన విమానంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీంతో విమానాల్లో ప్రయాణించాలంటేనే పలువురు భయపడుతున్నారు. ఈ స్థితిలో అమెరికాలో ఒక విమానానికి ప్రమాదం తప్పింది. అమెరికాలోని హ్యూస్టన్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్టులో 173 మందితో వస్తున్న ఓ విమానం రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం ...
అమెరికాలో రన్ వే పై నుంచి జారిన విమానం
రన్ వే నుంచి జారిపోయిన విమానం
Oneindia Telugu
చైనా పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ
Andhrabhoomi
బీజింగ్: చైనా పర్యటనలో మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడిపారు. చైనా పారిశ్రామిక వేత్తలతో జరిపిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తూర్పుతీరానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం వంటిదని ఆయన వారికి తెలిపారు. సంస్కరణల తర్వాత చైనాలో వృద్ధిరేటు పెరిగిందని ...
ఏపీలో పెట్టుబడులకు ఆపార అవకాశాలు తూర్పు తీరానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాది సాఫ్ట్వేర్, మీది హార్డ్వేర్ అంటూ బాబుOneindia Telugu
ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అపారం : చంద్రబాబు నాయుడువెబ్ దునియా
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
బీజింగ్: చైనా పర్యటనలో మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడిపారు. చైనా పారిశ్రామిక వేత్తలతో జరిపిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తూర్పుతీరానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం వంటిదని ఆయన వారికి తెలిపారు. సంస్కరణల తర్వాత చైనాలో వృద్ధిరేటు పెరిగిందని ...
ఏపీలో పెట్టుబడులకు ఆపార అవకాశాలు తూర్పు తీరానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం
మాది సాఫ్ట్వేర్, మీది హార్డ్వేర్ అంటూ బాబు
ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అపారం : చంద్రబాబు నాయుడు
Teluguwishesh
సై.. సై.. హై.. హై సెల్ఫీల మ్యూజియమోయ్
Teluguwishesh
ఈ మధ్య సెల్ఫీల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ ఆసక్తినే క్యాష్ చేసుకునేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు సెల్ఫీలకు అడ్డాగా మారిన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీల మ్యూజియం ఫోటో ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. త్రీ డైమన్షనల్ పెయింటింగ్స్ ...
సెల్ఫీల కోసం.. ఓ మ్యూజియం!!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
ఈ మధ్య సెల్ఫీల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ ఆసక్తినే క్యాష్ చేసుకునేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు సెల్ఫీలకు అడ్డాగా మారిన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీల మ్యూజియం ఫోటో ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. త్రీ డైమన్షనల్ పెయింటింగ్స్ ...
సెల్ఫీల కోసం.. ఓ మ్యూజియం!!
Namasthe Telangana
ఇరాన్లో రెండవ మహిళా రాయబారి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత విదేశాల్లో తొలి మహిళా రాయబారిని ఇప్పటివరకు నియమించలేదు. ఇప్పుడు తొలి మహిళా రాయబారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాంగ అధికార ప్రతినిధి మర్జియా అప్ఖమ్కు ఈ పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇస్లామిక్ విప్లవం కంటే ముందు డెన్మార్క్లో మెహ్రంగిజ్ రాయబారిగా ...
ఇస్లామిక్ విప్లవం తర్వాత తొలి మహిళా రాయబారిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత విదేశాల్లో తొలి మహిళా రాయబారిని ఇప్పటివరకు నియమించలేదు. ఇప్పుడు తొలి మహిళా రాయబారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాంగ అధికార ప్రతినిధి మర్జియా అప్ఖమ్కు ఈ పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇస్లామిక్ విప్లవం కంటే ముందు డెన్మార్క్లో మెహ్రంగిజ్ రాయబారిగా ...
ఇస్లామిక్ విప్లవం తర్వాత తొలి మహిళా రాయబారి
Oneindia Telugu
ప్రధాని మోడీకి మెర్కెల్ ఆత్మీయ స్వాగతం: భారత్-జర్మనీ మరింత బలపడాలి(ఫోటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ను భారత్లో పర్యటించాలని ప్రధాని మోడీ కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఏంజెలా మెర్కెల్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' లో పెట్టుబడులకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో భారత్ - జర్మనీ మధ్య సంబంధాలు ...
భారత్-జర్మనీ సంబంధాలు మరింత బలపడాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జర్మనీ ఆతిథ్యం మరువ లేను: మోడీTV5
ఆర్థికంగా భారత్ బలపడుతోంది : మోడీNamasthe Telangana
10tv
Andhrabhoomi
సాక్షి
అన్ని 32 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ను భారత్లో పర్యటించాలని ప్రధాని మోడీ కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఏంజెలా మెర్కెల్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' లో పెట్టుబడులకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో భారత్ - జర్మనీ మధ్య సంబంధాలు ...
భారత్-జర్మనీ సంబంధాలు మరింత బలపడాలి
జర్మనీ ఆతిథ్యం మరువ లేను: మోడీ
ఆర్థికంగా భారత్ బలపడుతోంది : మోడీ
సాక్షి
హిల్లరీని ఎవరూ గుర్తుపట్టలేదట!!
సాక్షి
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్న హిల్లరీ క్లింటన్ రోడ్డు మీద వెళ్తున్నా.. అక్కడ ఏ ఒక్కరూ ఆమెను గుర్తించలేదు, పట్టించుకోలేదట. ఇద్దరు అనుచరులతో పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆమెతో పాటు వ్యాన్ లో ఉన్నారు. టోలెడో శివారు ప్రాంతంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి వాళ్లంతా కావాల్సిన తిండి తిన్నారు.
హిల్లరీకి నల్లేరుపై నడకేనా?Andhrabhoomi
అమెరికా పీఠానికి పోటీ చేసేందుకు హిల్లరీ రెడీవెబ్ దునియా
అధ్యక్ష బరిలోకి దిగుతున్నాNamasthe Telangana
Oneindia Telugu
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్న హిల్లరీ క్లింటన్ రోడ్డు మీద వెళ్తున్నా.. అక్కడ ఏ ఒక్కరూ ఆమెను గుర్తించలేదు, పట్టించుకోలేదట. ఇద్దరు అనుచరులతో పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆమెతో పాటు వ్యాన్ లో ఉన్నారు. టోలెడో శివారు ప్రాంతంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి వాళ్లంతా కావాల్సిన తిండి తిన్నారు.
హిల్లరీకి నల్లేరుపై నడకేనా?
అమెరికా పీఠానికి పోటీ చేసేందుకు హిల్లరీ రెడీ
అధ్యక్ష బరిలోకి దిగుతున్నా
Oneindia Telugu
అమెరికాలో శాన్వి హత్య: నన్ను చంపేయండంటూ రఘునందన్ ఆక్రోశం
Oneindia Telugu
న్యూయార్క్: తన తరఫు న్యాయవాదులపైనే అమెరికాలో చిన్నారి శాన్వీ, నాయనమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో నిందితుడు రఘునందన్ ఆక్రోశం వెల్లగక్కాడు. మీతో అయ్యే పని కాదని, మళ్లీ విచారణ కోరడానికి బదులు వెంటనే మరణశిక్ష అమలు చేయడం మంచిదని అతను తన న్యాయవాదులపై విరుచుపడ్డాడు. 29 ఏళ్ల రఘునందన్ రెండు హత్యలు చేసినట్లు రుజువు కావడంతో ...
నన్ను చంపేయండి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: తన తరఫు న్యాయవాదులపైనే అమెరికాలో చిన్నారి శాన్వీ, నాయనమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో నిందితుడు రఘునందన్ ఆక్రోశం వెల్లగక్కాడు. మీతో అయ్యే పని కాదని, మళ్లీ విచారణ కోరడానికి బదులు వెంటనే మరణశిక్ష అమలు చేయడం మంచిదని అతను తన న్యాయవాదులపై విరుచుపడ్డాడు. 29 ఏళ్ల రఘునందన్ రెండు హత్యలు చేసినట్లు రుజువు కావడంతో ...
నన్ను చంపేయండి!
సాక్షి
హోంగార్డ్... కిలోన్నర బంగారం!
సాక్షి
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలిన చందంగా జీడిమెట్ల పోలీసులు ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా విచారణ జరిపి ఇంటి దొంగను పట్టుకుని కేజీన్నర బంగారు నగలు దొంగిలించినట్లు గుర్తించారు. విశ్వసనీయ కథనం ప్రకారం.. బాలానగర్ ఏసీపీ ట్రాఫిక్ పీఎస్లో పని చేసే ఓ హోంగార్డు స్నాచర్ అవతారమెత్తి ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా రెండేళ్లుగా ...
చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న హోంగార్డుAndhrabhoomi
హోంగార్డ్.. చలాకీ చైన్ స్నాచర్తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలిన చందంగా జీడిమెట్ల పోలీసులు ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా విచారణ జరిపి ఇంటి దొంగను పట్టుకుని కేజీన్నర బంగారు నగలు దొంగిలించినట్లు గుర్తించారు. విశ్వసనీయ కథనం ప్రకారం.. బాలానగర్ ఏసీపీ ట్రాఫిక్ పీఎస్లో పని చేసే ఓ హోంగార్డు స్నాచర్ అవతారమెత్తి ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా రెండేళ్లుగా ...
చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న హోంగార్డు
హోంగార్డ్.. చలాకీ చైన్ స్నాచర్
సాక్షి
చైనా మంత్రులతో బాబు భేటీ
సాక్షి
బీజింగ్: చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగోరాజుకు చేరింది. చైనా మంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఇప్పటికే చంద్రబాబు బృందం మంగళవారం చైనా రాజధాని బీజింగ్లో 11 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ ...
చైనాతో బలపడిన వాణిజ్య బంధం.. ఒకేరోజు 11 ఒప్పందాలపై సంతకాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగోరాజుకు చేరింది. చైనా మంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఇప్పటికే చంద్రబాబు బృందం మంగళవారం చైనా రాజధాని బీజింగ్లో 11 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ ...
చైనాతో బలపడిన వాణిజ్య బంధం.. ఒకేరోజు 11 ఒప్పందాలపై సంతకాలు
沒有留言:
張貼留言