ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్లో భూప్రకంపనలు రిక్టర్స్కేల్పై 5.5గా నమోదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్, ఏప్రిల్ 28 : భూకంపం నుంచి నేపాల్ తేరుకోకముందే పాకిస్థాన్ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయ్యింది. పాక్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. తజకిస్థాన్ సమీపంలోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 144 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.
పాకిస్థాన్లో భూకంపంAndhrabhoomi
పాకిస్తాన్ను తాకిన భూకంపం: వణికిపోయిన ప్రజలుOneindia Telugu
పెషావర్ లో భూకంపంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్, ఏప్రిల్ 28 : భూకంపం నుంచి నేపాల్ తేరుకోకముందే పాకిస్థాన్ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయ్యింది. పాక్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. తజకిస్థాన్ సమీపంలోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 144 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.
పాకిస్థాన్లో భూకంపం
పాకిస్తాన్ను తాకిన భూకంపం: వణికిపోయిన ప్రజలు
పెషావర్ లో భూకంపం
News Articles by KSR
మరో 'ఫెర్గ్యుసన్'!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతర్జాతీయ సమాజానికి అమెరికా అసలు రంగుని అగ్నికీలల వెలుగుల్లో విస్పష్టంగా చూపించిన ఫెర్గ్యుసన్ నగరం మాదిరిగానే ఇప్పుడు అక్కడ మరో నగరం తగలబడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి మాటలతో మిగతా ప్రపంచాన్ని మాయచేస్తున్న అగ్రరాజ్య జాత్యాహంకారాన్ని రుజువు చేసే అమానవీయమైన ఘటన అక్కడ మరొకటి జరిగింది. మేరీల్యాండ్ ...
నల్లజాతీయుడి మృతిపై అమెరికాలో నిరసన జ్వాలప్రజాశక్తి
అమెరికాలోని మేరీల్యాండ్లో చెలరేగిన అల్లర్లుAndhrabhoomi
అమెరికా బాల్టిమోర్ లో అల్లరు- కర్ప్యూNews Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతర్జాతీయ సమాజానికి అమెరికా అసలు రంగుని అగ్నికీలల వెలుగుల్లో విస్పష్టంగా చూపించిన ఫెర్గ్యుసన్ నగరం మాదిరిగానే ఇప్పుడు అక్కడ మరో నగరం తగలబడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి మాటలతో మిగతా ప్రపంచాన్ని మాయచేస్తున్న అగ్రరాజ్య జాత్యాహంకారాన్ని రుజువు చేసే అమానవీయమైన ఘటన అక్కడ మరొకటి జరిగింది. మేరీల్యాండ్ ...
నల్లజాతీయుడి మృతిపై అమెరికాలో నిరసన జ్వాల
అమెరికాలోని మేరీల్యాండ్లో చెలరేగిన అల్లర్లు
అమెరికా బాల్టిమోర్ లో అల్లరు- కర్ప్యూ
వెబ్ దునియా
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న మరణశిక్ష ఖైదీ.. చివరి కోరిక కావడంతో..!
వెబ్ దునియా
మరణశిక్ష అనుభవించనున్న ఖైదీ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్లో 2005 అరెస్టైన ఆస్ట్రేలియా దేశీయుడు ఆండ్రూచాన్కు నేరం రుజువుకావడంతో తన చివరి కోరికను నెరవేర్చుకున్నాడు. రేపు (బుధవారం) తెల్లవారు జామున మరణశిక్ష అనుభవించనున్న ఖైదీ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కాగా డ్రగ్ ట్రాఫికింగ్ లో 2005లో అరెస్టైన ...
వారంలో ఉరి: జైల్లోనే ప్రియురాలితో పెళ్లిOneindia Telugu
ప్రేమ - పెళ్లి- ఉరిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరణశిక్ష అనుభవించనున్న ఖైదీ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్లో 2005 అరెస్టైన ఆస్ట్రేలియా దేశీయుడు ఆండ్రూచాన్కు నేరం రుజువుకావడంతో తన చివరి కోరికను నెరవేర్చుకున్నాడు. రేపు (బుధవారం) తెల్లవారు జామున మరణశిక్ష అనుభవించనున్న ఖైదీ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కాగా డ్రగ్ ట్రాఫికింగ్ లో 2005లో అరెస్టైన ...
వారంలో ఉరి: జైల్లోనే ప్రియురాలితో పెళ్లి
ప్రేమ - పెళ్లి- ఉరి
వెబ్ దునియా
స్వస్తిక్ కనిపిస్తే అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారట!.. గెట్ అవుట్!
వెబ్ దునియా
హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారట. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఏకంగా స్వస్తిక్ గుర్తును బ్యాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓం అన్నా.. స్వస్తిక్ చిహ్నమన్నా భారతీయులకు పవిత్రమైనవి. పాశ్చాత్యులకు అత్యంత భయంకరమైనది స్వస్తిక్. దానికి కారణమేంటంటే జర్మన్ నియంత ...
'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారట. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఏకంగా స్వస్తిక్ గుర్తును బ్యాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓం అన్నా.. స్వస్తిక్ చిహ్నమన్నా భారతీయులకు పవిత్రమైనవి. పాశ్చాత్యులకు అత్యంత భయంకరమైనది స్వస్తిక్. దానికి కారణమేంటంటే జర్మన్ నియంత ...
'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..?
సాక్షి
భూకంపం రావొచ్చని నెలముందే తెలుసా?
సాక్షి
కఠ్మాండు : నేపాల్ను అతలాకుతలం చేసిన పెను భూకంపానికి వారంరోజుల ముందే 50 మంది అంతర్జాతీయ భూకంపం అధ్యయన నిపుణులు కఠ్మాండులో సమావేశమై ప్రకృతి విలయం నుంచి ప్రజలను ఎలా రక్షించాలని చర్చించినా, పొంచి ఉన్న ప్రమాదం గురించి 'జియోహజార్డ్స్ ఇంటర్నేషనల్' సంస్థ నెల రోజుల ముందే హెచ్చరించినా, ఎందుకు నేపాల్ ప్రభుత్వం ప్రాణనష్టాన్ని ...
నేపాల్ భూకంపం: నెలముందే హెచ్చరిక, ఖాట్మాండ్ అతి ప్రమాద ప్రాంతంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు : నేపాల్ను అతలాకుతలం చేసిన పెను భూకంపానికి వారంరోజుల ముందే 50 మంది అంతర్జాతీయ భూకంపం అధ్యయన నిపుణులు కఠ్మాండులో సమావేశమై ప్రకృతి విలయం నుంచి ప్రజలను ఎలా రక్షించాలని చర్చించినా, పొంచి ఉన్న ప్రమాదం గురించి 'జియోహజార్డ్స్ ఇంటర్నేషనల్' సంస్థ నెల రోజుల ముందే హెచ్చరించినా, ఎందుకు నేపాల్ ప్రభుత్వం ప్రాణనష్టాన్ని ...
నేపాల్ భూకంపం: నెలముందే హెచ్చరిక, ఖాట్మాండ్ అతి ప్రమాద ప్రాంతం
సాక్షి
నైజీరియా ఇళ్లల్లో, వీధుల్లో గుట్టలుకొద్దీ శవాలు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రదాడుల కారణంగా నైజీరియా మరోసారి శవాల దిబ్బగా కనిపించింది. ఈశాన్య నైజారీయాలోని డెమాసక్ నగరంలో వందల కొలదీ శవాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి. వీధుల వెంట, ఇళ్లల్లో, డెమాసక్ నదిలో గుట్టలు కొద్దీ కనిపించాయి. బోకోహారమ్కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నైజీరియా ఇళ్లల్లో, వీధుల్లో వందల శవాలుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రదాడుల కారణంగా నైజీరియా మరోసారి శవాల దిబ్బగా కనిపించింది. ఈశాన్య నైజారీయాలోని డెమాసక్ నగరంలో వందల కొలదీ శవాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి. వీధుల వెంట, ఇళ్లల్లో, డెమాసక్ నదిలో గుట్టలు కొద్దీ కనిపించాయి. బోకోహారమ్కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నైజీరియా ఇళ్లల్లో, వీధుల్లో వందల శవాలు
Oneindia Telugu
ట్విట్టర్: అగ్ర దేశాధ్యక్షులను వెనక్కినెట్టారు, ఒబామా, పోప్ తర్వాత మోడీనే
Oneindia Telugu
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హావా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ని సమర్ధవంతంగా వినియోగించుకున్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్ధానం దిశగా దూసుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ను వినియోగిస్తోన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో అమెరికా ...
నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా : 1,09,02510 ఫాలోయర్లతో థర్ల్ ప్లేస్...వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హావా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ని సమర్ధవంతంగా వినియోగించుకున్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్ధానం దిశగా దూసుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ను వినియోగిస్తోన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో అమెరికా ...
నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా : 1,09,02510 ఫాలోయర్లతో థర్ల్ ప్లేస్...
నేపాల్ కిందికెళ్లిన భారత్
Namasthe Telangana
వాషింగ్టన్, ఏప్రిల్ 28: భూకంపం ధాటికి భారత భూభాగం పది అడుగులమేర ఉత్తరంవైపు కదిలినట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నిచోట్ల భారత భూభాగం ఒకటి నుంచి పది అడుగుల వరకు నేపాల్క్రస్ట్ (భూ పలక) కిందికి కదిలిందని కొలంబియా విశ్వవిద్యాలయంలోని లామంట్ డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ పరిశోధకుడు కొలిన్ స్టార్క్ తెలిపారు. భూకంపం ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
వాషింగ్టన్, ఏప్రిల్ 28: భూకంపం ధాటికి భారత భూభాగం పది అడుగులమేర ఉత్తరంవైపు కదిలినట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నిచోట్ల భారత భూభాగం ఒకటి నుంచి పది అడుగుల వరకు నేపాల్క్రస్ట్ (భూ పలక) కిందికి కదిలిందని కొలంబియా విశ్వవిద్యాలయంలోని లామంట్ డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ పరిశోధకుడు కొలిన్ స్టార్క్ తెలిపారు. భూకంపం ...
సాక్షి
రేపిస్టుకి ఉరిశిక్ష
సాక్షి
ఇస్లామాబాద్: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై పాశవికంగా హత్య చేసిన నిందితుడు అబ్దుల్ గఫుర్ ను బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ లో ఉరి తీశారు. పంజాబ్ ప్రావెన్స్ లోని విహరి జిల్లా జైలులో గఫూర్ కు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఉరిశిక్షను అమలు చేశారు. 1991లో అబ్దుల్ గఫుర్ ఏనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇస్లామాబాద్: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై పాశవికంగా హత్య చేసిన నిందితుడు అబ్దుల్ గఫుర్ ను బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ లో ఉరి తీశారు. పంజాబ్ ప్రావెన్స్ లోని విహరి జిల్లా జైలులో గఫూర్ కు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఉరిశిక్షను అమలు చేశారు. 1991లో అబ్దుల్ గఫుర్ ఏనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం ...
సాక్షి
నేపాల్ ప్రాణనష్టం 10 వేలు!
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ భూవిలయంలో మృతుల సంఖ్య 10 వేల వరకు ఉండొచ్చని ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలా వెల్లడించారు. నేపాల్లోని భారత్, చైనా, అమెరికా రాయబారులతో మంగళవారం సమావేశమైన కొయిరాలా.. శనివారం నాటి భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 4,400 మంది చనిపోయారని, ఇంకా వేలాది మంది జాడ తెలియడం లేదని, తీవ్రంగా గాయపడిన వారు కూడా ...
మృతులు 10వేలుప్రజాశక్తి
నేపాల్లో ఊపందుకున్న భారత్ సహాయక చర్యలు భారీ ఎత్తున ఆహారం, త్రాగు నీరు సరఫరాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతటా వేదనలు, రోదనలే!Vaartha
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 36 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ భూవిలయంలో మృతుల సంఖ్య 10 వేల వరకు ఉండొచ్చని ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలా వెల్లడించారు. నేపాల్లోని భారత్, చైనా, అమెరికా రాయబారులతో మంగళవారం సమావేశమైన కొయిరాలా.. శనివారం నాటి భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 4,400 మంది చనిపోయారని, ఇంకా వేలాది మంది జాడ తెలియడం లేదని, తీవ్రంగా గాయపడిన వారు కూడా ...
మృతులు 10వేలు
నేపాల్లో ఊపందుకున్న భారత్ సహాయక చర్యలు భారీ ఎత్తున ఆహారం, త్రాగు నీరు సరఫరా
అంతటా వేదనలు, రోదనలే!
沒有留言:
張貼留言