10tv
టీటీడీ పాలకమండలి ఛైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి
10tv
చిత్తూరు: 9 నెలలుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...
హైదరాబాద్: చదలవాడకే టీటీడీ పీఠంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫలించిన కలసాక్షి
టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తిNamasthe Telangana
Andhrabhoomi
ప్రజాశక్తి
Palli Batani
అన్ని 17 వార్తల కథనాలు »
10tv
చిత్తూరు: 9 నెలలుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...
హైదరాబాద్: చదలవాడకే టీటీడీ పీఠం
ఫలించిన కల
టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి
Oneindia Telugu
హైదరాబాద్: జేఈఈలో మెరిసిన తెలుగు తేజాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు దుమ్ముదులిపారు. జేఈఈ- మెయిన్లో మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ(మెయిన్స్)లో ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న జైత్రయాత్రను పునరావృతం చేశారు. ఈ నెల 4న ఆఫ్లైన్, 10-11 తేదీల్లో ఆన్లైన్ ...
ఐఐటి జెఇఇ మెయిన్స్లో తెలుగు పిల్లల తడాఖాOneindia Telugu
తెలుగు రాష్ట్రాలధే హవాAndhrabhoomi
జేఈఈ మెయిన్స్- 2015 ఫలితాల విడుదలసాక్షి
Namasthe Telangana
TV5
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు దుమ్ముదులిపారు. జేఈఈ- మెయిన్లో మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ(మెయిన్స్)లో ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న జైత్రయాత్రను పునరావృతం చేశారు. ఈ నెల 4న ఆఫ్లైన్, 10-11 తేదీల్లో ఆన్లైన్ ...
ఐఐటి జెఇఇ మెయిన్స్లో తెలుగు పిల్లల తడాఖా
తెలుగు రాష్ట్రాలధే హవా
జేఈఈ మెయిన్స్- 2015 ఫలితాల విడుదల
సాక్షి
అక్టోబర్ 31 వరకే గడువు
సాక్షి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది ...
కేసీఆర్ ది ఏకపక్షం అని తెలిన్ది.Vaartha
జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు డిసెంబర్ 16లోపు ఎన్నికలు నిర్వహించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జి హెచ్ ఎం సీ ఎన్నికలకు డెడ్ లైన్ పెట్టిన హైకోర్టుPalli Batani
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది ...
కేసీఆర్ ది ఏకపక్షం అని తెలిన్ది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు డిసెంబర్ 16లోపు ఎన్నికలు నిర్వహించండి
జి హెచ్ ఎం సీ ఎన్నికలకు డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు
సాక్షి
రేవంత్కు టీ టీడీపీ బాధ్యతలు ?
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని ...
'రేవంత్కు పగ్గాలు అప్పగించాలి'Andhrabhoomi
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పోస్టర్ల కలకలం రేవంత్కు టీటీడీపీ బాధ్యతలు అప్పగించాలని ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టి-టీడీపీలో కొత్త కలకలంTV5
Vaartha
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని ...
'రేవంత్కు పగ్గాలు అప్పగించాలి'
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పోస్టర్ల కలకలం రేవంత్కు టీటీడీపీ బాధ్యతలు అప్పగించాలని ...
టి-టీడీపీలో కొత్త కలకలం
వెబ్ దునియా
సిబిఐ విచారణ ఉండదు... శేషాచల ఎన్ కౌంటర్ పై సుప్రీం ఆదేశం
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్కౌంటర్పై సీబీఐకి సుప్రీం నోNamasthe Telangana
శేషాచలంఎన్కౌంటర్ పిటిషన్ సుప్రీంలో తిరస్కరణ హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'శేషాచలం' విచారణకు సుప్రీంకోర్టు నోసాక్షి
Andhrabhoomi
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్కౌంటర్పై సీబీఐకి సుప్రీం నో
శేషాచలంఎన్కౌంటర్ పిటిషన్ సుప్రీంలో తిరస్కరణ హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన
'శేషాచలం' విచారణకు సుప్రీంకోర్టు నో
సాక్షి
నేటి స్వప్నం బంగారు తెలంగాణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్:'ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు ...
ఉద్యమస్ఫూర్తితో అభివృద్ధిప్రజాశక్తి
మన స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నా స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్..10tv
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్:'ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు ...
ఉద్యమస్ఫూర్తితో అభివృద్ధి
మన స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్
నా స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్..
వెబ్ దునియా
నేపాల్ మృతుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు
Namasthe Telangana
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భూకంపంలో ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు మృతిచెందినట్టు సమాచారం. రామడుగు మండలం గోపాల్పూర్పేటకు చెందిన తూర్పాటి అంజయ్య, నవ్యల నాలుగు నెలల పసికూన అన్విక, తిమ్మాపూర్ మండలంకు చెందిన రామకృష్ణా కాలనీకి చెందిన కిన్నెర స్వామి భవన శిథిలాల కిందపడి మృతిచెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ...
ఖాట్మండులో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి...వెబ్ దునియా
నేపాల్ భూకంపం: ఇద్దరు తెలంగాణ, 7గురు ఒరిస్సా వాసుల మృతిOneindia Telugu
ఖాట్మాండులో ఇద్దరు తెలంగాణవాసులు మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భూకంపంలో ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు మృతిచెందినట్టు సమాచారం. రామడుగు మండలం గోపాల్పూర్పేటకు చెందిన తూర్పాటి అంజయ్య, నవ్యల నాలుగు నెలల పసికూన అన్విక, తిమ్మాపూర్ మండలంకు చెందిన రామకృష్ణా కాలనీకి చెందిన కిన్నెర స్వామి భవన శిథిలాల కిందపడి మృతిచెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ...
ఖాట్మండులో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి...
నేపాల్ భూకంపం: ఇద్దరు తెలంగాణ, 7గురు ఒరిస్సా వాసుల మృతి
ఖాట్మాండులో ఇద్దరు తెలంగాణవాసులు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: ద్వితీయ సంవత్సరంలో దుమ్మురేపారు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజోతి): తెలంగాణలో ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతంలోకంటే 1..27 శాతం ఆధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల సీడీని ...
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానంలో జిల్లాAndhrabhoomi
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలుసాక్షి
రేపు ఏపీ సెకండ్ ఇయర్ ఫలితాలుTV5
వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 41 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజోతి): తెలంగాణలో ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతంలోకంటే 1..27 శాతం ఆధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల సీడీని ...
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానంలో జిల్లా
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
రేపు ఏపీ సెకండ్ ఇయర్ ఫలితాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సత్తెనపల్లి: 'చేతుల శుభ్రత'లో గిన్నిస్ రికార్డు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సత్తెనపల్లి, ఏప్రిల్ 27: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతుల శుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి గిన్నిస్ రికార్డు సాధించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం చేతుల శుభ్రత కార్యక్రమం స్పీకర్ ఆధ్వర్యంలో కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 6.10 గంటల వరకు కొనసాగిన కార్యక్రమంలో 1410 మంది చేతులను శుభ్రం ...
చేతుల పరిశుభ్రతలో సరికొత్త గిన్నిస్ రికార్డుAndhrabhoomi
చేతుల శుభ్రతలో గిన్నిస్ రికార్డుసాక్షి
రికార్డు కోసం చేతులు శుబ్రపరచుకున్నారుNews Articles by KSR
వెబ్ దునియా
Kandireega
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సత్తెనపల్లి, ఏప్రిల్ 27: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతుల శుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి గిన్నిస్ రికార్డు సాధించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం చేతుల శుభ్రత కార్యక్రమం స్పీకర్ ఆధ్వర్యంలో కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 6.10 గంటల వరకు కొనసాగిన కార్యక్రమంలో 1410 మంది చేతులను శుభ్రం ...
చేతుల పరిశుభ్రతలో సరికొత్త గిన్నిస్ రికార్డు
చేతుల శుభ్రతలో గిన్నిస్ రికార్డు
రికార్డు కోసం చేతులు శుబ్రపరచుకున్నారు
సాక్షి
పర్వతారోహణకు వెళ్లిన నీలిమ క్షేమం!
సాక్షి
కఠ్మండు: ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ...
పర్వతారోహణకు వెళ్ళిన హైదరాబాదీ వనిత క్షేమంNamasthe Telangana
ఎవరెస్ట్ 4600 మీ. ఎత్తు నుంచి నీలిమ మాట్లాడింది... ఆ తర్వాత కనెక్ట్ కావడం లేదు...వెబ్ దునియా
ఎవరెస్ట్ శిఖరాధిరోహణకు వెళ్లిన నీలిమ నీలిమ చాలా ధైర్యవంతురాలు : నిరీక్షిస్తున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మండు: ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ...
పర్వతారోహణకు వెళ్ళిన హైదరాబాదీ వనిత క్షేమం
ఎవరెస్ట్ 4600 మీ. ఎత్తు నుంచి నీలిమ మాట్లాడింది... ఆ తర్వాత కనెక్ట్ కావడం లేదు...
ఎవరెస్ట్ శిఖరాధిరోహణకు వెళ్లిన నీలిమ నీలిమ చాలా ధైర్యవంతురాలు : నిరీక్షిస్తున్న ...
沒有留言:
張貼留言