వెబ్ దునియా
మొబైల్ గ్యాంగ్ రేప్.. ఊరూరా తిప్పుతూ అత్యాచారం
వెబ్ దునియా
ఇద్దరు అమ్మాయిలు ఇళ్లలో గొడవ పడి గడప దాటారు. సొంత కాళ్లపై నిలబడి చూపించాలనుకున్నారు. అయితే వారు ఒక మాయగాడి చేతిలో పడ్డారు. ఉద్యోగం పేరుతో ఊరూరా తిప్పుతూ, తన స్నేహితులకు వారిని కామ పలహారంగా పెట్టాడు. ఊరికి తీసుకెళ్ళడం అక్కడ రేప్ చేయడం.. మరో ఊరికి తీసుకెళ్ళడం మరికొందరితో అత్యాచారం చేయించడం ఇలా 15 రోజలు వారిని మొబైల్ గ్యాంగ్ ...
ఇద్దరు అమ్మాయిలపై 20 మంది గ్యాంగ్ రేప్: 15 రోజులు నరకంOneindia Telugu
15 రోజులు బందించి.. ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇద్దరు అమ్మాయిలు ఇళ్లలో గొడవ పడి గడప దాటారు. సొంత కాళ్లపై నిలబడి చూపించాలనుకున్నారు. అయితే వారు ఒక మాయగాడి చేతిలో పడ్డారు. ఉద్యోగం పేరుతో ఊరూరా తిప్పుతూ, తన స్నేహితులకు వారిని కామ పలహారంగా పెట్టాడు. ఊరికి తీసుకెళ్ళడం అక్కడ రేప్ చేయడం.. మరో ఊరికి తీసుకెళ్ళడం మరికొందరితో అత్యాచారం చేయించడం ఇలా 15 రోజలు వారిని మొబైల్ గ్యాంగ్ ...
ఇద్దరు అమ్మాయిలపై 20 మంది గ్యాంగ్ రేప్: 15 రోజులు నరకం
15 రోజులు బందించి.. ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
అంతకంటే ఎక్కువ డబ్బిస్తే వదిలేస్తాం.. ఆర్బీఐ గవర్నర్ కు ఐసిస్ బెదిరింపు
వెబ్ దునియా
'మిమ్మలను లేకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులకు డబ్బులు ముట్టజెప్పాం. నేను చెల్లించిన దానికంటే మీరు ఎక్కువ చెల్లిస్తే వదిలేస్తాం లేదంటే మిమ్మల్ని చంపేయడం ఖాయం' అంటూ ఐఎస్ ఐఎస్ పేరిట ఓ మెయిల్ ఆర్బీఐ గవర్నర్కు చేరింది. దీనిని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అంత తేలిగ్గా తాము ...
రాజన్కు బెదిరింపులుసాక్షి
ఆర్బిఐ గవర్నర్కు బెదిరింపు మెయిల్Andhrabhoomi
ఆర్బిఐ గవర్నర్ కు బెదిరింపుNews Articles by KSR
Teluguwishesh
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'మిమ్మలను లేకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులకు డబ్బులు ముట్టజెప్పాం. నేను చెల్లించిన దానికంటే మీరు ఎక్కువ చెల్లిస్తే వదిలేస్తాం లేదంటే మిమ్మల్ని చంపేయడం ఖాయం' అంటూ ఐఎస్ ఐఎస్ పేరిట ఓ మెయిల్ ఆర్బీఐ గవర్నర్కు చేరింది. దీనిని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అంత తేలిగ్గా తాము ...
రాజన్కు బెదిరింపులు
ఆర్బిఐ గవర్నర్కు బెదిరింపు మెయిల్
ఆర్బిఐ గవర్నర్ కు బెదిరింపు
వెబ్ దునియా
న్యూయార్క్ సిటీ క్రిమినల్ కోర్టు జడ్జీగా ప్రవాస భారతీయ మహిళ
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళసాక్షి
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!Andhrabhoomi
అమెరికాలోమన జడ్జి...Namasthe Telangana
TV5
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళ
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!
అమెరికాలోమన జడ్జి...
10tv
రాహుల్ గాంధీ @56 రోజులు...
10tv
ఇదిగో అదిగో.. వచ్చేస్తున్నాడు.. అంటూనే 56 రోజులు గడిచిపోయాయి.. ఎట్టకేలకు ఢిల్లీ గడ్డపై యువనేత అడుగుపెట్టారు.. మరి రాహుల్ రాక ఆయన కోటరీకి ఉత్సాహాన్నిస్తుండగా.. సీనియర్లకు కొరకరాని కొయ్యగా మారుతోంది.. రాహుల్ ప్లాన్కు సోనియా ఓకే చెబితే ఇక తమ పరిస్థితి ఏంటనే ఆందోళన తలపండిన నేతల్లో కనిపిస్తోంది.. రాహుల్ను కలిసిన నేతల్లోనూ యువనేతల ...
ఇంటికి చేరిన రాహుల్Andhrabhoomi
రాహుల్ ఎక్కడున్నారు.. ఏం చేశారు..? భద్రతా సిబ్బందికి హుకుం...వెబ్ దునియా
రాహుల్ గాంధీ రాక: ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయ్!Oneindia Telugu
TV5
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
10tv
ఇదిగో అదిగో.. వచ్చేస్తున్నాడు.. అంటూనే 56 రోజులు గడిచిపోయాయి.. ఎట్టకేలకు ఢిల్లీ గడ్డపై యువనేత అడుగుపెట్టారు.. మరి రాహుల్ రాక ఆయన కోటరీకి ఉత్సాహాన్నిస్తుండగా.. సీనియర్లకు కొరకరాని కొయ్యగా మారుతోంది.. రాహుల్ ప్లాన్కు సోనియా ఓకే చెబితే ఇక తమ పరిస్థితి ఏంటనే ఆందోళన తలపండిన నేతల్లో కనిపిస్తోంది.. రాహుల్ను కలిసిన నేతల్లోనూ యువనేతల ...
ఇంటికి చేరిన రాహుల్
రాహుల్ ఎక్కడున్నారు.. ఏం చేశారు..? భద్రతా సిబ్బందికి హుకుం...
రాహుల్ గాంధీ రాక: ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయ్!
వెబ్ దునియా
పంజాబ్ జైలులో గ్యాంగ్ వార్: కాల్పులు.. అల్పాహారం బ్రేక్లో..
వెబ్ దునియా
అల్పాహారం తినడానికి ఖైదీలను వదలి పెట్టడం ఘర్షణకు దారితీసింది. పంజాబ్లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో కరుడుకట్టిన నేరస్తుడితో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. పంజాబ్లోని భటిండా సెంట్రల్ జైల్లో కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం భటిండా సెంట్రల్ జైలులో ...
భటిండా జైలు ఆవరణలో కాల్పులుAndhrabhoomi
సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: కాల్పులు జరిపిన ఖైదీలుOneindia Telugu
జైలు ఆవరణలో కాల్పులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అల్పాహారం తినడానికి ఖైదీలను వదలి పెట్టడం ఘర్షణకు దారితీసింది. పంజాబ్లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో కరుడుకట్టిన నేరస్తుడితో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. పంజాబ్లోని భటిండా సెంట్రల్ జైల్లో కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం భటిండా సెంట్రల్ జైలులో ...
భటిండా జైలు ఆవరణలో కాల్పులు
సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: కాల్పులు జరిపిన ఖైదీలు
జైలు ఆవరణలో కాల్పులు
వెబ్ దునియా
శశికుమార్ మృతదేహానికి రీపోస్టుమార్టం
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శేషాచలం ఎన్కౌంటర్లో మరణించిన కూలీ శశికుమార్ దేహానికి రీపోస్టుమార్టం జరపాలని హైకోర్టు ఆదేశించింది. నిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి గురువారం స్పష్టం చేసింది. డాక్టర్లు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్లో తమకే సమర్పించాలని స్పష్టం చేసింది.
తిరుపతి ఎన్కౌంటర్ - రీపోస్టుమార్టంకు ఆదేశం.. హైకోర్టు ఆదేశంవెబ్ దునియా
శశికుమార్ మృతదేహానికి రీపోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి ఎన్ కౌంటర్ -రీపోస్టుమార్టం ఆదేశంNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శేషాచలం ఎన్కౌంటర్లో మరణించిన కూలీ శశికుమార్ దేహానికి రీపోస్టుమార్టం జరపాలని హైకోర్టు ఆదేశించింది. నిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి గురువారం స్పష్టం చేసింది. డాక్టర్లు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్లో తమకే సమర్పించాలని స్పష్టం చేసింది.
తిరుపతి ఎన్కౌంటర్ - రీపోస్టుమార్టంకు ఆదేశం.. హైకోర్టు ఆదేశం
శశికుమార్ మృతదేహానికి రీపోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం
తిరుపతి ఎన్ కౌంటర్ -రీపోస్టుమార్టం ఆదేశం
సాక్షి
మురికి చేసి పెట్టారు!
సాక్షి
టొరంటో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ను వదల్లేదు. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ పాలనను కెనడాలోనూ ఎండగట్టారు. 'దేశాన్ని ఎంత మురికి చేయాలో అంత చేసి వెళ్లిపోయారు. ఇప్పుడిక నేను దాన్ని శుభ్రం చేయాలి' అంటూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. కెనడాలోని టొరంటోలో గురువారం భారీగా హాజరైన ప్రవాస ...
మోదీకి బ్రహ్మరథంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్-కెనడా అసాధారణ బంధంVaartha
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం:మోదీAndhrabhoomi
Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
టొరంటో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ను వదల్లేదు. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ పాలనను కెనడాలోనూ ఎండగట్టారు. 'దేశాన్ని ఎంత మురికి చేయాలో అంత చేసి వెళ్లిపోయారు. ఇప్పుడిక నేను దాన్ని శుభ్రం చేయాలి' అంటూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. కెనడాలోని టొరంటోలో గురువారం భారీగా హాజరైన ప్రవాస ...
మోదీకి బ్రహ్మరథం
భారత్-కెనడా అసాధారణ బంధం
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం:మోదీ
సాక్షి
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. కంపెనీలో మార్పు తీసుకురావడం, ఉద్యోగులకు ఉపయుక్తమైన పలు చర్యలను చేపట్టడం, ఉద్యోగులందరికీ సమాన వేతన చెల్లింపు, ఉద్యోగుల మధ్య వివక్ష లేకుండా అందరికీ సమాన గుర్తింపు ఇవ్వటం వంటి తదితర అంశాలకు ...
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవంAndhrabhoomi
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.525 కోట్లు!వెబ్ దునియా
సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్Oneindia Telugu
తెలుగువన్
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. కంపెనీలో మార్పు తీసుకురావడం, ఉద్యోగులకు ఉపయుక్తమైన పలు చర్యలను చేపట్టడం, ఉద్యోగులందరికీ సమాన వేతన చెల్లింపు, ఉద్యోగుల మధ్య వివక్ష లేకుండా అందరికీ సమాన గుర్తింపు ఇవ్వటం వంటి తదితర అంశాలకు ...
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవం
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.525 కోట్లు!
సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్
10tv
తలనొప్పిగా మారిన మస్రత్..
10tv
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వేర్పాటువాది మస్రత్ సమస్యగా మారాడు. పాక్ అనుకూల నినాదాలు చేసిన మస్రత్ను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. మస్రత్పై కేసు నమోదు చేసినా..అతన్ని అరెస్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై భారత్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కాశ్మీర్లో మస్రత్కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనVaartha
వేర్పాటువాది మస్రత్ ఆలమ్కు వ్యతిరేకంగాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మస్రత్కు వ్యతిరేకంగా కాశ్మీర్లో విపక్షాల ఆందోళనNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
10tv
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వేర్పాటువాది మస్రత్ సమస్యగా మారాడు. పాక్ అనుకూల నినాదాలు చేసిన మస్రత్ను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. మస్రత్పై కేసు నమోదు చేసినా..అతన్ని అరెస్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై భారత్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కాశ్మీర్లో మస్రత్కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన
వేర్పాటువాది మస్రత్ ఆలమ్కు వ్యతిరేకంగా
మస్రత్కు వ్యతిరేకంగా కాశ్మీర్లో విపక్షాల ఆందోళన
సాక్షి
అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
సాక్షి
బాలాసోర్: అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్నుంచి ఉదయం 09.55 గంటలకు ...
దూసుకెళ్లిన అగ్ని-3ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతంAndhrabhoomi
మూడోసారి: అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
బాలాసోర్: అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్నుంచి ఉదయం 09.55 గంటలకు ...
దూసుకెళ్లిన అగ్ని-3
అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతం
మూడోసారి: అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
沒有留言:
張貼留言