సాక్షి
బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ రద్దు
సాక్షి
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన ...
ఛాలెంజర్స్ Vs రాయల్స్: ర్యాంకింగ్స్లో చెన్నై టాప్!వెబ్ దునియా
ఐపిఎల్లో రాయల్ ఛాలెంజర్స్బెంగళూరు వెర్సస్ రాజసVaartha
ఐపీఎల్ డైలీ గైడ్: మ్యాచ్ 29 - గ్రీన్ సిటీలో బెంగుళూరు Vs రాజస్ధాన్Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన ...
ఛాలెంజర్స్ Vs రాయల్స్: ర్యాంకింగ్స్లో చెన్నై టాప్!
ఐపిఎల్లో రాయల్ ఛాలెంజర్స్బెంగళూరు వెర్సస్ రాజస
ఐపీఎల్ డైలీ గైడ్: మ్యాచ్ 29 - గ్రీన్ సిటీలో బెంగుళూరు Vs రాజస్ధాన్
TV5
పొలం తగాదాల వల్ల కత్తులతో దాడులు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలంల బోడిగూడెంలో బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం తగాదాల కారణంగా ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న ...
ముగ్గురిని వెంటాడి కత్తులతో నరికి...TV5
భూవివాదంతో కత్తులు దూసుకున్నారుసాక్షి
పొలం తాగాదాల వల్ల కత్తులతో దాడులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలంల బోడిగూడెంలో బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం తగాదాల కారణంగా ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న ...
ముగ్గురిని వెంటాడి కత్తులతో నరికి...
భూవివాదంతో కత్తులు దూసుకున్నారు
పొలం తాగాదాల వల్ల కత్తులతో దాడులు
సాక్షి
నరైన్కు బీసీసీఐ షాక్!
సాక్షి
న్యూఢిల్లీ: వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ ...
నరేన్ మళ్లీ వెంటాడిన నిషేధం..Teluguwishesh
కోల్కతాకు షాక్: నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగుపై నిషేధంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ ...
నరేన్ మళ్లీ వెంటాడిన నిషేధం..
కోల్కతాకు షాక్: నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగుపై నిషేధం
Vaartha
రాష్ట్రంలో ఆసుపత్రుల స్థాయి పెంపు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఆరు పడకల ఆసుపత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను వెయ్యి పడకల ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ ...
'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'సాక్షి
నిర్మల్లో వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఆరు పడకల ఆసుపత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను వెయ్యి పడకల ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ ...
'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'
నిర్మల్లో వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం
వెబ్ దునియా
మితిమీరిన వేగం... పర్యావసానం ఇద్దరి మృతి
వెబ్ దునియా
మితిమీరిన వేగం.. పైగా వాహనం నిండూ జనం.. రయ్.. రయ్..మంటూ నడుపుతున్నాడు డ్రైవర్. ఇంతలోనే టైరు పంక్షరు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది ఆ వాహనం. ప్రయాణీకులంతా కకావికలులయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పది మంది గాయపడ్డారు. తెనాలి-విజయవాడ రహదారిలో ఆటోనగర్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాద సంఘటన ...
రహదారి రక్తసిక్తం....Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మితిమీరిన వేగం.. పైగా వాహనం నిండూ జనం.. రయ్.. రయ్..మంటూ నడుపుతున్నాడు డ్రైవర్. ఇంతలోనే టైరు పంక్షరు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది ఆ వాహనం. ప్రయాణీకులంతా కకావికలులయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పది మంది గాయపడ్డారు. తెనాలి-విజయవాడ రహదారిలో ఆటోనగర్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాద సంఘటన ...
రహదారి రక్తసిక్తం....
thatsCricket Telugu
టాప్ గేర్లో చెన్నై
ప్రజాశక్తి
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై 2 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు చేయాల్సిన కోల్కతా 14 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికి వరకు ఏడు మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన ...
చెన్నైకి దెబ్బ: చేతి గాయంతో అశ్విన్ దూరంthatsCricket Telugu
చెన్నైఆరోవిజయం తో అగ్రస్థానంTV5
చెన్నైకి 'సూపర్' విక్టరీAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై 2 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు చేయాల్సిన కోల్కతా 14 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికి వరకు ఏడు మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన ...
చెన్నైకి దెబ్బ: చేతి గాయంతో అశ్విన్ దూరం
చెన్నైఆరోవిజయం తో అగ్రస్థానం
చెన్నైకి 'సూపర్' విక్టరీ
సాక్షి
మెరుపులు... ఉరుములు
సాక్షి
బెంగళూరు: ఐపీఎల్లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్కు భారీ వర్షం అడ్డంకిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. డివిలియర్స్ (45 బంతుల్లో 57; ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బెంగళూరు: ఐపీఎల్లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్కు భారీ వర్షం అడ్డంకిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. డివిలియర్స్ (45 బంతుల్లో 57; ...
సాక్షి
హఫీజ్ సెంచరీ
సాక్షి
కుల్నా: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (179 బంతుల్లో 137 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. హఫీజ్తో పాటు అజహర్ అలీ (65 బ్యాటింగ్) ...
హఫీజ్ అజేయ శతకంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కుల్నా: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (179 బంతుల్లో 137 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. హఫీజ్తో పాటు అజహర్ అలీ (65 బ్యాటింగ్) ...
హఫీజ్ అజేయ శతకం
దెబ్బమీద దెబ్బ
సాక్షి
సాక్షి, కడప: జిల్లాలోని పులివెందుల ప్రాంతంలోని లింగాల మండలంలో బుధవారం రాత్రి వీచిన గాలులకు తమలపాకు తోటలతోపాటు అరటి తోటలు నిలువునా నేలకూలాయి. గెలలు వేసిన సమయంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో పెనుగాలుల ధాటికి మామిడికాయలు నిలువునా రాలిపోయాయి. ఇక్కడ కూడా భారీ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, కడప: జిల్లాలోని పులివెందుల ప్రాంతంలోని లింగాల మండలంలో బుధవారం రాత్రి వీచిన గాలులకు తమలపాకు తోటలతోపాటు అరటి తోటలు నిలువునా నేలకూలాయి. గెలలు వేసిన సమయంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో పెనుగాలుల ధాటికి మామిడికాయలు నిలువునా రాలిపోయాయి. ఇక్కడ కూడా భారీ ...
Vaartha
మోతె గ్రామానికి ముడుపు విప్పేందుకు వస్తున్నా: కేసీఆర్
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సీఎం కేసీఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ...
మోతె గ్రామానికి వస్తాAndhrabhoomi
'సారూ... జర రారూ'సాక్షి
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శనVaartha
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సీఎం కేసీఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ...
మోతె గ్రామానికి వస్తా
'సారూ... జర రారూ'
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శన
沒有留言:
張貼留言