ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అద్దె ఇంటికి మారిన సీఎం చంద్రబాబు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 18 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కొత్త ఇంట్లోకి మారారు. ఇప్పుడు ఉన్న ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 24లో అద్దె నివాసానికి మారారు. ఏడాదిన్నరలో సొంతింటి నిర్మాణం పూర్తి చేసి తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65కు చంద్రబాబు రానున్నారు. అక్కడి నుంచే సీఎం ...
కొత్త ఇంట్లోకి మారిన చంద్రబాబుAndhrabhoomi
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు: అద్దె ఇంట్లోకి ఎంట్రీ!వెబ్ దునియా
అద్దె ఇంట్లోకి మారిన చంద్రబాబు ఫ్యామిలీOneindia Telugu
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 18 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కొత్త ఇంట్లోకి మారారు. ఇప్పుడు ఉన్న ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 24లో అద్దె నివాసానికి మారారు. ఏడాదిన్నరలో సొంతింటి నిర్మాణం పూర్తి చేసి తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65కు చంద్రబాబు రానున్నారు. అక్కడి నుంచే సీఎం ...
కొత్త ఇంట్లోకి మారిన చంద్రబాబు
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు: అద్దె ఇంట్లోకి ఎంట్రీ!
అద్దె ఇంట్లోకి మారిన చంద్రబాబు ఫ్యామిలీ
సాక్షి
ముడుపుల మూటకే 'పట్టిసీమ': అంబటి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. చివరకు అదే ఆయన మెడకు శనిలాగా చుట్టుకుంటుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమకు వేసే పునాదిరాయి ...
పట్టిసీమతో తెలుగుదేశం పార్టీకి సమాధి : అంబటి రాంబాబువెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. చివరకు అదే ఆయన మెడకు శనిలాగా చుట్టుకుంటుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమకు వేసే పునాదిరాయి ...
పట్టిసీమతో తెలుగుదేశం పార్టీకి సమాధి : అంబటి రాంబాబు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెగాస్టార్ను కలిసిన 'మా' కిరీటి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 18: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు ...
చిరంజీవి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ : మెగాస్టార్ అభినందనలు!వెబ్ దునియా
రాజేంద్రునికే పట్టాబిషేకంVaartha
చిరు ను కలసిన 'మా'రాజేంద్రుడి బృందంPalli Batani
సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 83 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 18: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు ...
చిరంజీవి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ : మెగాస్టార్ అభినందనలు!
రాజేంద్రునికే పట్టాబిషేకం
చిరు ను కలసిన 'మా'రాజేంద్రుడి బృందం
TV5
జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై హైకోర్టు సీరియస్
TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా.. తమను జోక్యం చేసుకొమ్మంటారాని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆరు నెలల గడువు కోరగా.. . హైకోర్టు ...
గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కంఠ తొలగేనా..?10tv
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్వెబ్ దునియా
సాక్షి
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా.. తమను జోక్యం చేసుకొమ్మంటారాని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆరు నెలల గడువు కోరగా.. . హైకోర్టు ...
గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కంఠ తొలగేనా..?
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై ...
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్
వెబ్ దునియా
మిషన్ కాకతీయపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి : మంత్రి హరీష్
వెబ్ దునియా
తెలంగాణ రైతాంగానికి మేలు చేసే మిషన్ కాకతీయ కార్యక్రమంపై బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారనీ, కేవలం రాజకీయాల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ మంచి కనిపిస్తున్న ఆ ప్రాజెక్టులో కిషన్ రెడ్డికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్ విలేకరులతో ...
మేము పొగుడుతుంటే..మీరు ఇలా....హరీష్ బాధNews Articles by KSR
'మిషన్ కాకతీయ'పై విష ప్రచారంAndhrabhoomi
'ఆయనది విష ప్రచారం'సాక్షి
Vaartha
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రైతాంగానికి మేలు చేసే మిషన్ కాకతీయ కార్యక్రమంపై బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారనీ, కేవలం రాజకీయాల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ మంచి కనిపిస్తున్న ఆ ప్రాజెక్టులో కిషన్ రెడ్డికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్ విలేకరులతో ...
మేము పొగుడుతుంటే..మీరు ఇలా....హరీష్ బాధ
'మిషన్ కాకతీయ'పై విష ప్రచారం
'ఆయనది విష ప్రచారం'
సాక్షి
ఏకగ్రీవం చేయాలనుకున్నాం: నాగబాబు
సాక్షి
హైదరాబాద్ : మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ...
సినీ పరిశ్రమకు ఆయన సేవలు ఎంతో అవసరం : నాగబాబుAndhrabhoomi
'అందుబాటులో ఉండే వ్యక్తి రాజేంద్రప్రసాద్'Namasthe Telangana
అలాగని జయసుధకు మేం వ్యతిరేకం కాదు : నాగబాబువెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
FIlmiBeat Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ...
సినీ పరిశ్రమకు ఆయన సేవలు ఎంతో అవసరం : నాగబాబు
'అందుబాటులో ఉండే వ్యక్తి రాజేంద్రప్రసాద్'
అలాగని జయసుధకు మేం వ్యతిరేకం కాదు : నాగబాబు
వెబ్ దునియా
తెలంగాణ నుంచి ఢిల్లీకి తొలి మహిళ డ్రైవర్గా వెళ్లిన సరిత
వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా డ్రైవర్ను ఎంపికయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్ను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని ఢిల్లీలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా నియమితురాలయ్యారు. సొంత ఊళ్లో ఆటో, ఓ మినీ బస్సు ...
తెలంగాణ బిడ్డ: ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్Oneindia Telugu
హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డసాక్షి
ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్ తెలంగాణ బిడ్డDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా డ్రైవర్ను ఎంపికయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్ను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని ఢిల్లీలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా నియమితురాలయ్యారు. సొంత ఊళ్లో ఆటో, ఓ మినీ బస్సు ...
తెలంగాణ బిడ్డ: ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్
హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డ
ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్ తెలంగాణ బిడ్డ
వెబ్ దునియా
తెలంగాణలో నువ్వా... నేనా.. తలపడుతున్న పొన్నం, మంత్రి జగదీష్
వెబ్ దునియా
తెలంగాణాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మరోమారు తలపడ్డాయి. ఇదే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కాదు. బహిరంగంగా సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసురుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ల మధ్య పరువునష్టం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరుకావడానికి సూర్యాపేట ...
పొన్నం డిఫెన్స్ లో పడ్డారా!News Articles by KSR
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డిసాక్షి
పుట్టగతులుండవనే అసత్య ఆరోపణలుNamasthe Telangana
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మరోమారు తలపడ్డాయి. ఇదే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కాదు. బహిరంగంగా సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసురుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ల మధ్య పరువునష్టం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరుకావడానికి సూర్యాపేట ...
పొన్నం డిఫెన్స్ లో పడ్డారా!
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
పుట్టగతులుండవనే అసత్య ఆరోపణలు
TV5
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా మంత్రి
TV5
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు ఉపందుకున్నాయి. ఈ నెల24న జరగనున్న ప్లీనరీకి 36 వేల మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు .ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో కూర్చొనేందుకు సభావేదిక ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు .వీరందరికి నిజాం కళాశాల మైదానంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. మంత్రి పద్మారావు ఏర్పాట్లను దగ్గరుండి ...
జీహెచ్ఎంసీ పీఠం తెరాసదే : మంత్రి పద్మారావు జోస్యంవెబ్ దునియా
'కోర్టు వివాదాల వల్లే గ్రేటర్ ఎన్నికలు ఆలస్యం'సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
TV5
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు ఉపందుకున్నాయి. ఈ నెల24న జరగనున్న ప్లీనరీకి 36 వేల మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు .ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో కూర్చొనేందుకు సభావేదిక ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు .వీరందరికి నిజాం కళాశాల మైదానంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. మంత్రి పద్మారావు ఏర్పాట్లను దగ్గరుండి ...
జీహెచ్ఎంసీ పీఠం తెరాసదే : మంత్రి పద్మారావు జోస్యం
'కోర్టు వివాదాల వల్లే గ్రేటర్ ఎన్నికలు ఆలస్యం'
వెబ్ దునియా
ఫ్రీ వైఫై సేవలు ట్యాంక్ బండ్పై పొందడం ఎలా?
వెబ్ దునియా
హైదరాబాద్ ట్యాంగ్ బండ్పై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉచిత వైఫై సేవలను ప్రవేశపెట్టింది. అయితే, ఈ సేవలు ఉచితంగా పొందడమెలాగో ఓ సారి తెలుసుకుందాం. తొలుత వైఫై ఆప్షన్పై క్లిక్ చేయాలి. దీంతో వైఫై లిస్ట్లో క్యూఫై/బీఎస్ఎస్ఎల్ అని డిస్ప్లే అవుతుంది. ఇందులో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది.
ఉచిత వైఫై పొందాలంటేతెలుగువన్
హుస్సేన్సాగర్ రింగ్లో వైఫై ఆ..న్.. 40 హాట్ స్పాట్లు..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక వైఫైకి సైసైAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ ట్యాంగ్ బండ్పై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉచిత వైఫై సేవలను ప్రవేశపెట్టింది. అయితే, ఈ సేవలు ఉచితంగా పొందడమెలాగో ఓ సారి తెలుసుకుందాం. తొలుత వైఫై ఆప్షన్పై క్లిక్ చేయాలి. దీంతో వైఫై లిస్ట్లో క్యూఫై/బీఎస్ఎస్ఎల్ అని డిస్ప్లే అవుతుంది. ఇందులో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది.
ఉచిత వైఫై పొందాలంటే
హుస్సేన్సాగర్ రింగ్లో వైఫై ఆ..న్.. 40 హాట్ స్పాట్లు..
ఇక వైఫైకి సైసై
沒有留言:
張貼留言