2015年4月21日 星期二

2015-04-22 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికా సైనిక దాడులు: ఐఎస్ఐఎస్ చీఫ్ బకర్‌కు తీవ్రగాయాలు!   
వెబ్ దునియా
అమెరికా సైనిక దళాల దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది తీవ్రంగా గాయపడ్డాడని తెలిసింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో ఐస్ఐఎస్ అధినేత తీవ్రంగా గాయపడ్డాడని ది గార్డియన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మోసుల్ పట్టణానికి 200 కి.మీ. దూరంలో అల్ బాజ్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆ ...

అమెరికా దాడులు: ఐఎస్ఐఎస్ అధినేత అబూ బాకర్‌కి తీవ్రగాయాలు   Oneindia Telugu
ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ అధినేతకు గాయాలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌లో నేడు ఇద్దరికి.. రేపు మరో ఇద్దరికి ఉరిశిక్షల అమలు!   
వెబ్ దునియా
కామాంధులపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా మంగళవారం ఇద్దరికీ.. రేపు మరో ఇద్దరికీ ఉరిశిక్షను అమలు చేయనుంది. అత్యాచారాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించే పాకిస్తాన్ నేడు ఇద్దరు రేపిస్టులకు ఉరిశిక్ష అమలు చేసింది. రేపు మరో ఇద్దరిని ఉరితీయనుంది. అత్యాచారం కేసులో దోషులుగా తేలిన పలువురికి పాకిస్థాన్ ...

నలుగురు రేపిస్టులకు ఉరిశిక్ష   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ ట్రైన్ స్పీడు గంటకు 600 కి.మీ!!   
సాక్షి
టోక్యో : హైస్పీడ్ రైళ్ల తయారీలో తిరుగులేని జపాన్ మరో అరుదైన ఘనత సాధించింది. గంటకు 600 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణించే లియో సిరీస్ మాగ్లేవ్ రైలును జపాన్ రైల్వేస్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. బయలుదేరిన 11 సెకన్లకే 603 కిలో మీటర్ల వేగాన్ని అందుకొని ప్రపంచంలోనే అత్యధిక వేగంతో పరుగెత్తిన రైలుగా రికార్డు సృష్టించింది లియో ...

చక్రాలు లేని రైలు గంటకు 603 కి.మీ వేగంతో ప్రయాణించింది.. ఎక్కడ?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యెమన్‌లో భారీ పేలుడు: 46 మంది మృతి, 300మందికి గాయాలు   
Oneindia Telugu
అదెన్: యెమెన్‌లో వైమానిక దాడుల కారణంగా దాదాపు 46 మంది మృతిచెందగా.. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. యెమెన్‌ దేశ రాజధాని సనాలో ఆత్మాహుతి ఉగ్రవాదులే లక్ష్యంగా సౌదీ అరేబియా ఆధ్వర్యంలో వైమానిక దాడులు నిర్వహిస్తున్నారు. యెమన్‌లో భారీ పేలుడు: 46 మంది మృతి, 300మందికి గాయాలు. సనా నగరం పశ్చిమ ...

ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
700 మంది గల్లంతు?   
Vaartha
హైదరాబాద్‌ : మధ్యధరా సముద్రంలో ఒక పెద్ద బోటు మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 700మంది గల్లంతయ్యారు. కడపటి వార్తలు అందే సమయానికి ఇటలీ కోస్ట్‌గార్డు బలగాలు 28 మందిని రక్షించారు. 23 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. మునిగిపోయిన బోటు పేరుకు బోటు అయినా నౌఖలలో లాగా అంతస్థులతో కూడిన ...

ఇంతకీ ఆ బోటులో ఎంతమంది? బాధితుల భిన్న కథనాలు   Andhrabhoomi
కూలిన పడవ..700 మంది గల్లంతు..   10tv
మధ్యదరాలో భారీ బోటు బోల్తా.. 700 మంది గల్లంతు   వెబ్ దునియా
సాక్షి   
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 19 వార్తల కథనాలు »   


Vaartha
   
మరో హిందూ దేవాలయం పై అమెరికాలో దాడి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లో కొలువై ఉన్న హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలను అతికించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం ...

టెక్సాస్ లో హిందూ ఆలయంపై దాడి   News Articles by KSR
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి   వెబ్ దునియా
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, అసభ్య చిత్రాలు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
బీరు తాగిన ఆస్ట్రేలియా ప్రధాని   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియాలో అమితంగా మద్యం సేవిస్తున్నారని విమర్శించిన ప్రధానే ఇలా అందరి ముందు జనాలతో కిక్కిరిసిన బార్ లో గ్లాసుని దించకుండా బీరుని తాగిన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్. రూల్స్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సిడ్ని పబ్ లో ఇచ్చిన విందులో అందరి హర్షధ్వానాల మధ్య టోనీ గ్లాసు దించకుండా ...

ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేసిన ఆసీస్ ప్రధాని టోనీ అబ్బాట్!   వెబ్ దునియా
దించకుండా బీరు తాగిన ప్రధాని టోనీ: ఏడు సెకన్లలోనే   Oneindia Telugu
దించకుండా బీరు తాగిన ప్రధాని   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!   
వెబ్ దునియా
ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న ...

30 మంది క్రైస్తవులను చంపిన ఉగ్రవాదులు   News Articles by KSR
30 మంది క్రైస్తవులను చంపేసిన ఐఎస్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
సునామీ హెచ్చరిక!   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మరోసారి జపాన్ లో సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసిన పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. తాజాగా చోటు చేసుకున్న భూకంప తీవ్రత మరోసారి సునామీకి దారి తీసే అవకాశం ఉన్నట్లు ఆ దేశా వాతావరణ ఏజెన్సీ స్పష్టం చేసింది. తైవాన్ కు సమీపంలోని హువాలియాన్ కు తూర్పు దిశగా సంభవించిన భూకంప తీవ్రత 6.6 గా ...

జపాన్ కు సునామీ హెచ్చరిక!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాస్‌వర్డులను కాప్సుల్లా మింగేయొచ్చు!   
సాక్షి
వాషింగ్టన్ : ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌ల పద్ధతి ఇక పాతబడిన విద్యే. మన కంప్యూటర్ మనల్ని గుర్తించేందుకు మన శరీరంలోనే పాస్‌వర్డ్‌లు దాగి ఉంటాయనేది రేపటి సాంకేతిక పరిణామం. ఆన్‌లైన్ చెల్లింపుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'పేపాల్' ఈ దిశగా కసరత్తును ప్రారంభించింది. కాప్సుల్స్ రూపంలో పాస్‌వర్డ్‌లను, ఇతర మైక్రోచిప్‌లను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言