వెబ్ దునియా
పోలీసు స్టేషన్ లో దొంగలు పడ్డారు... ఎక్కడ?
వెబ్ దునియా
పోలీసు స్టేష్టన్ అయితే ఏంటి? దొంగలించడానికి వస్తువులు ఉన్నాయా.. లేవా.. దొంగలించడానికి అవకాశం ఉందా.. లేదా అనుకున్నట్లున్నారు. ఆ జాదు దొంగలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందులో ప్రవేశించి చేతికందిన వస్తువునల్లా ఎత్తుకెళ్ళారు. ఇంతకీ ఎక్కడా.. అనేగా మీ అనుమానం.. ఇంకెక్కడ? మెట్రోపాలిటన్ సిటీ చెన్నై నగరంలోనే... మంగళవారం తెల్లవారుజామున ...
పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసు స్టేష్టన్ అయితే ఏంటి? దొంగలించడానికి వస్తువులు ఉన్నాయా.. లేవా.. దొంగలించడానికి అవకాశం ఉందా.. లేదా అనుకున్నట్లున్నారు. ఆ జాదు దొంగలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందులో ప్రవేశించి చేతికందిన వస్తువునల్లా ఎత్తుకెళ్ళారు. ఇంతకీ ఎక్కడా.. అనేగా మీ అనుమానం.. ఇంకెక్కడ? మెట్రోపాలిటన్ సిటీ చెన్నై నగరంలోనే... మంగళవారం తెల్లవారుజామున ...
పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు!
సాక్షి
సామాన్యులకు నిజాయితీగా సేవలందించడమే అంబేద్కర్కు నివాళి
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 14: ఎలాంటి ప్రత్యేక వసతులు లేని సామాన్యులకు ఉత్తమ సేవలు అందించడమే అంబేద్కర్కు నిజమైన నివాళి అని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని మంగళవారం ఉదయం టిటిడి పరిపాలనాభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇఓ సాంబశివరావు ప్రసంగిస్తూ ...
లండన్లో అంబేద్కర్, పూలే జయంతి వేడుకలుNamasthe Telangana
అంబేద్కర్కు ప్రముఖుల నివాళిప్రజాశక్తి
ఆర్టీసీ కళాభవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
TV5
సాక్షి
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 14: ఎలాంటి ప్రత్యేక వసతులు లేని సామాన్యులకు ఉత్తమ సేవలు అందించడమే అంబేద్కర్కు నిజమైన నివాళి అని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని మంగళవారం ఉదయం టిటిడి పరిపాలనాభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇఓ సాంబశివరావు ప్రసంగిస్తూ ...
లండన్లో అంబేద్కర్, పూలే జయంతి వేడుకలు
అంబేద్కర్కు ప్రముఖుల నివాళి
ఆర్టీసీ కళాభవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు
వెబ్ దునియా
కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..!
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పలు కార్ల చోరీ కేసుల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కార్ల చోరీ కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రూమీనాథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ...
కార్ల చోరీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్Namasthe Telangana
కార్ల చోరి కేసులో మహిళా ఎమ్మెల్యే!News Articles by KSR
కరుడుగట్టిన కారు దొంగల ముఠాతో సంబంధాలు: లేడీ ఎమ్మెల్యే అరెస్ట్Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పలు కార్ల చోరీ కేసుల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కార్ల చోరీ కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రూమీనాథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ...
కార్ల చోరీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
కార్ల చోరి కేసులో మహిళా ఎమ్మెల్యే!
కరుడుగట్టిన కారు దొంగల ముఠాతో సంబంధాలు: లేడీ ఎమ్మెల్యే అరెస్ట్
Namasthe Telangana
తాళి తీసేసిన 25 మంది మహిళలు
Namasthe Telangana
చెన్నై, ఏప్రిల్ 14: తాళి బానిసత్వానికి చిహ్నమని, దాన్ని తొలగించాలని అంటున్న తమిళనాడుకు చెందిన హేతువాత సంస్థ ద్రవిడర్ కళగం (డీకే) అనుకున్నట్లుగానే మంగళవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 6.45 గంటలకే ప్రారంభమైన తాళి తొలగింపు కార్యక్రమంలో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని తమ మెడలోని మంగళసూత్రాలను తీసివేశారు. వాటికి ...
బానిసత్వ చిహ్నాలంటూ తాళి తెంచేసిన తమిళ మహిళలుTeluguwishesh
హిందూ మహిళల మెడలో తాళి బానిసత్వమాNews Articles by KSR
25 మంది మహిళలు 'తాళి' తెంచేశారుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
చెన్నై, ఏప్రిల్ 14: తాళి బానిసత్వానికి చిహ్నమని, దాన్ని తొలగించాలని అంటున్న తమిళనాడుకు చెందిన హేతువాత సంస్థ ద్రవిడర్ కళగం (డీకే) అనుకున్నట్లుగానే మంగళవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 6.45 గంటలకే ప్రారంభమైన తాళి తొలగింపు కార్యక్రమంలో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని తమ మెడలోని మంగళసూత్రాలను తీసివేశారు. వాటికి ...
బానిసత్వ చిహ్నాలంటూ తాళి తెంచేసిన తమిళ మహిళలు
హిందూ మహిళల మెడలో తాళి బానిసత్వమా
25 మంది మహిళలు 'తాళి' తెంచేశారు
వెబ్ దునియా
లఖ్వీ విడుదలపై పాక్ పంజాబ్ సర్కార్ సవాలు
Andhrabhoomi
లాహోర్, ఏప్రిల్ 14: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్ల కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ విడుదల తమ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించిందని పేర్కొంటూ పాక్ పంజాబ్ ప్రభుత్వం అతని నిర్బంధాన్ని రద్దు చేస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మంగళవారం సవాలు చేసింది. లఖ్వీకి వ్యతిరేకంగా కీలక ...
లఖ్వీ విడుదలపై పాక్ సుప్రీంలో పంజాబ్ ప్రభుత్వం పిటిషన్..!వెబ్ దునియా
లఖ్వీ విడుదల: సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పాక్ పంజాబ్ ప్రభుత్వంOneindia Telugu
లఖ్వీ విడుదలను సవాల్ చేసిన పంజాబ్ ప్రభుత్వంTV5
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
లాహోర్, ఏప్రిల్ 14: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్ల కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ విడుదల తమ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించిందని పేర్కొంటూ పాక్ పంజాబ్ ప్రభుత్వం అతని నిర్బంధాన్ని రద్దు చేస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మంగళవారం సవాలు చేసింది. లఖ్వీకి వ్యతిరేకంగా కీలక ...
లఖ్వీ విడుదలపై పాక్ సుప్రీంలో పంజాబ్ ప్రభుత్వం పిటిషన్..!
లఖ్వీ విడుదల: సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పాక్ పంజాబ్ ప్రభుత్వం
లఖ్వీ విడుదలను సవాల్ చేసిన పంజాబ్ ప్రభుత్వం
Vaartha
మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: 2009లో సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి కల్రాజ్మిశ్రాకు స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఈ కేసులో వచ్చే నెల 21 న జరుపనున్న విచారణకు హాజరుకావాలని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అబ్ధుల్ కయ్యూమ్ మిశ్రాను ఆదేశించారు. మిశ్రాపై 2009 మార్చి 28న ఎన్నికల నియమావళి ...
కేంద్రమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: 2009లో సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి కల్రాజ్మిశ్రాకు స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఈ కేసులో వచ్చే నెల 21 న జరుపనున్న విచారణకు హాజరుకావాలని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అబ్ధుల్ కయ్యూమ్ మిశ్రాను ఆదేశించారు. మిశ్రాపై 2009 మార్చి 28న ఎన్నికల నియమావళి ...
కేంద్రమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ
Namasthe Telangana
రాహుల్ చురుకైన పాత్ర పోషించాలి
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మరింత చురుకైన పాత్ర పోషించాలని, రాజకీయాలు పార్ట్టైం ఉద్యోగం కాదని ఆ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి అనంతరం రాహుల్పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన సెలవుపై వెళ్తున్నానంటూ ...
సోనియా నాయకత్వమే కావాలిAndhrabhoomi
'నో ఐడియా.. మాకేం తెలియదు'సాక్షి
రాహుల్ సామర్థ్యంపై అనుమానాలు: షీలా దీక్షిత్TV5
Oneindia Telugu
Vaartha
అన్ని 16 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మరింత చురుకైన పాత్ర పోషించాలని, రాజకీయాలు పార్ట్టైం ఉద్యోగం కాదని ఆ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి అనంతరం రాహుల్పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన సెలవుపై వెళ్తున్నానంటూ ...
సోనియా నాయకత్వమే కావాలి
'నో ఐడియా.. మాకేం తెలియదు'
రాహుల్ సామర్థ్యంపై అనుమానాలు: షీలా దీక్షిత్
Namasthe Telangana
నేడు ఆరు జనతాపరివార్ పార్టీల విలీనం
Namasthe Telangana
ఢిల్లీ: నేడు ఆరు జనతాపరివార్ పార్టీల విలీనం జరగనుంది. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎస్జేటీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐన్ఎల్డీ పార్టీల భేటీ జరగనుంది. సమావేశంలో కొత్త కూటమి పేరు, గుర్తును ఖారారు చేసే అవకాశం. కొత్త పార్టీకి సమాజ్వాదీ జనతా పార్టీ లేదా సమాజ్వాదీ జనతాదళ్ పేరును ఖరారు చేయనున్నట్లు ...
జనతా పరివార్ ఆవిర్భావం నేడేAndhrabhoomi
'జనతా పరివార్' పార్టీల విలీనం నేడేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఢిల్లీ: నేడు ఆరు జనతాపరివార్ పార్టీల విలీనం జరగనుంది. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎస్జేటీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐన్ఎల్డీ పార్టీల భేటీ జరగనుంది. సమావేశంలో కొత్త కూటమి పేరు, గుర్తును ఖారారు చేసే అవకాశం. కొత్త పార్టీకి సమాజ్వాదీ జనతా పార్టీ లేదా సమాజ్వాదీ జనతాదళ్ పేరును ఖరారు చేయనున్నట్లు ...
జనతా పరివార్ ఆవిర్భావం నేడే
'జనతా పరివార్' పార్టీల విలీనం నేడే
సాక్షి
ఆర్నెళ్ల తర్వాత కొత్త పార్టీ!
సాక్షి
న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా 'స్వరాజ్ అభియాన్' గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని ...
తిరుగుబాటు నేతల స్వరాజ్ సంవాద్ సదస్సుTV5
ఆప్ రెబల్స్ కీలక సమావేశంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా 'స్వరాజ్ అభియాన్' గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని ...
తిరుగుబాటు నేతల స్వరాజ్ సంవాద్ సదస్సు
ఆప్ రెబల్స్ కీలక సమావేశం
'రక్షణ ఇస్తేనే బస్సులు తిప్పుతాం'
సాక్షి
చిత్తూరు: సరైన రక్షణ కల్పిస్తేనే తమిళనాడులో బస్సులు తిప్పుతామంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను నిరసనగా తమిళనాడులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యం లో ఆర్టీసీ ఈ నిర్ణయం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
చిత్తూరు: సరైన రక్షణ కల్పిస్తేనే తమిళనాడులో బస్సులు తిప్పుతామంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను నిరసనగా తమిళనాడులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యం లో ఆర్టీసీ ఈ నిర్ణయం ...
沒有留言:
張貼留言