2015年4月21日 星期二

2015-04-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కారాకు జాతీయ పురస్కారం..   
వెబ్ దునియా
కాళీపట్నం రామారావు.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది కారా మాష్టారు. ఆయనే కాళీపట్నం రామారావు. ఆయనను ఎన్టీయార్ జాతీయ పురస్కారం వరించనున్నది. ఆయన ప్రతిభాపాటవాలకు నిర్వాహకులు ఆయనను ఈ ఆవార్డుకు ఎంపిక చేశారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని ...

కారా మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం   Andhrabhoomi
కాళీపట్నంకు ఎన్టీఆర్‌ అవార్డు   Vaartha
ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు కాళీపట్నం ఎంపిక   Oneindia Telugu
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


TV5
   
ఐఏఎస్‌లకు మేనేజ్‌మెంట్ పాఠాలు బోధించిన బాబు..   
TV5
సంపద సృష్టి, మెరుగైన పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ముస్సోరీలోని ట్రైనీ IASలకు మేనేజ్‌మెంట్ పాఠాలు బోధించిన బాబు.. ఉత్తమ విద్యార్థులంతా సివిల్స్‌కి పోటీ పడడం శుభ పరిణామమన్నారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్‌కి వస్తున్న వారిని అభినందించారు. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా తరహాలో భారత్ కూడా ...

మీతోనే అభివృద్ధి   Andhrabhoomi
ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్‌కు వస్తారు డబ్బు సంపాదన కష్టమేం కాదు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేను లేకుంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వచ్చేది కాదు : చంద్రబాబు   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హైదరాబాద్‌లోని 11 కార్పొరేట్‌ ఆస్పత్రులపై   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 : హైదరాబాద్‌లోని 11 కార్పొరేట్‌ ఆస్పత్రులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌ లేకుండా మందులు అమ్ముతున్న రెండు గోడౌన్లు సీజ్‌ చేశారు. అధిక బిల్లులు, గడువు దాటిన మందులు విక్రయిస్తున్నారని అధికారులు ...

చెల్లని మందులకు కార్పొ'రేట్'   Andhrabhoomi
11 కార్పొరేట్ ఆస్పత్రులపై మెరుపు దాడులు: 2 గోడౌన్లు సీజ్!   వెబ్ దునియా
కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ పంజా   సాక్షి
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాలమూరు సభపై టీడీపీ మల్లగుల్లాలు   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, జి.సాయన్న, గోపీనాథ్, వివేకానంద, కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇజ్రాయెల్ టూర్..రాజకీయ రగడ   TV5
ఎమ్మెల్యేలు ఆదర్శ రైతులా?   Andhrabhoomi
ఆదర్శ రైతులు కారు.. వారు వ్యాపారులు   News Articles by KSR
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వాటర్‌ గ్రిడ్‌కు కేంద్రం అభినందన   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ పథకాన్ని మిగతా రాష్ర్టాలు కూడా అధ్యయనం చేయాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు... వాటర్‌ గ్రిడ్‌ కార్యక్రమ వివరాలను ఇతర ...

ముందుగా నల్లగొండ వాటర్‌గ్రిడ్ పనులే !   Andhrabhoomi
తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం అభినందన   సాక్షి
వాటర్ గ్రిడ్‌ పథకాన్ని కేంద్రం అభినందనలు   TV5
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చాలాకాలం తర్వాత కేసీఆర్‌ను కలిసిన కోదండరాం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చాలా కాలం తర్వాత సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన కుమారుడి వివాహానికి కేసీఆర్‌ను పిలవడం కోసం సీఎం క్యాంప్‌ ఆఫీసుకు కోదడంరాం వెళ్లారు. అక్కడ కేసీఆర్‌ను కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికిను అందించారు. దాదాపు గంటసేపు ఇద్దరు ముచ్చించినట్లు తెలిసింది.
సీఎం కేసీఆర్ తో కోదండరామ్ భేటీ   సాక్షి
సీఎం కేసీఆర్‌తో కోదండరాం భేటీ   Namasthe Telangana
కెసిఆర్ తో కోదంరామ్ భేటీ- సత్సంబంధం!   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కూలిన ఆంజనేయస్వామి గుడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కృష్ణా, ఏప్రిల్‌ 21: అవనిగడ్డలో ఆంజనేయస్వామి దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో విగ్రహంతో పాటు ఆలయమంతా పూర్తిగా ధ్వంసమైంది. 20 రోజులుగా డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నీరు వదలడంతో తడిసిన ఆంజనేయస్వామి ఆలయం కూలిపోయింది. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ...

అవనిగడ్డలో కూలిన ఆంజనేయ ఆలయం! కాలువలో పడిన విగ్రహం..!   వెబ్ దునియా
కృష్ణా జిల్లా అవనిగడ్డ‌లో కూలిన ఆలయం   TV5
అవనిగడ్డలో కూలిన ఆలయం   News Articles by KSR
Oneindia Telugu   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


10tv
   
టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు   
10tv
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీకి ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రతి గ్రామం నుంచి కార్యకర్త స్థాయి నుంచి నేతలందరూ హాజరుకానున్న నేపథ్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ అనుసరించాల్సిన విధానాలు, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు ...

ప్రతిష్ఠాత్మకంగా టిఆర్‌ఎస్ ప్లీనరీ   Andhrabhoomi
నగరం గులాబీమయం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధానిలో కారు కలకలం.. ముగ్గురికి గాయాలు   
వెబ్ దునియా
రాత్రంతా మందుకొట్టారు. పబ్బుల్లో తాగి తందనాలాడారు. తెల్లవారుతుండగా కూడా మద్యం మత్తులోనే కారెక్కారు.. అతి వేగంగా కారు నడుపుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కలకలం సృష్టించారు. ఓ బైకును ఢీకొట్టారు. ముగ్గురిని గాయపరిచారు. ఇంత పనీ చేసింది అబ్బాయిలు కాదు. అమ్మాయిలు. బుధవారం ఉదయం జూబ్లీ హిల్స్ ఏరియాలో జరిగిన సంఘటన వివరాలిలా ...

కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
23న తెరాసలోకి మంచిరెడ్డి?   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 21: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాసలో చేరడానికి రంగం సిద్ధమైంది. టిడిపి చెందిన ముగ్గురు శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లోకి వెళ్తారని వార్తలొచ్చిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి చేరికకు రంగం సిద్ధమైంది. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలను అంచనా వేస్తున్న ఇరుపార్టీలు తమతమ ...

పార్టీ మారొద్దని మీ నాన్నకు చెప్పవా..   సాక్షి
చంద్రబాబుకు షాక్: కిషన్‌రెడ్డి పావుగా టీఆర్ఎస్ ప్లాన్!   వెబ్ దునియా
హైదరాబాద్‌: ఎమ్మెల్యే 'మంచిరెడ్డి'.. ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言