2015年4月18日 星期六

2015-04-19 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మే 2న 'ఆంధ్రాపోరి' ఆడియో విడుదల   
వెబ్ దునియా
ప్రసాద్ ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం 'ఆంధ్రాపోరి'. ర‌మేష్ ప్రసాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శకుడు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డాక్టర్ జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మే 2న విడుదల చేయాలని ...

'ఆంధ్రాపోరి' ఆడియో రిలీజ్ డేట్   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత, నేడు అంత్యక్రియలు   
TV5
ఎన్ని యజ్ఞాలు చేసినా..యాగాలు చేసినా తెలుగు సినీ పరిశ్రమలో అకాల మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సంగీత దర్శకుడు శ్రీ మృతిచెందడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి కుమారుడైన శ్రీ.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అటు శ్రీ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. అంతిమయాత్రకు ...

సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత   News Articles by KSR
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత   సాక్షి
ప్రముఖ సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత   Namasthe Telangana
Palli Batani   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓకే బంగారం రివ్యూను ఓసారి పరిశీలిస్తే....   
వెబ్ దునియా
ఓకే బంగారం రివ్యూను ఓసారి పరిశీలిస్తే... ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, లీలా సామ్సన్, ప్రకాశ్‌రాజ్, ప్రభూ లక్ష్మణన్, రమ్యా సుబ్రమణియమ్, కణిక, బి.వి. దోషీలు నటించారు. ఈ చిత్రానికి మాటలు - కిరణ్, పాటలు - సీతారామశాస్త్రి, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, కొరియోగ్రఫీ - బృంద, కూర్పు - ఏ. శ్రీకర్‌ప్రసాద్, నిర్మాత - 'దిల్' ...

'ఓకే బంగారం' వీడియో రివ్యూ   తెలుగువన్
సినిమా రివ్యూ : ఓ.కె. బంగారం   సాక్షి
రివ్యూ : ఓకే బంగారం సమీక్ష   Palli Batani
FIlmiBeat Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


Vaartha
   
భీమవరం టాకీస్‌   
Vaartha
'ఓకె ఓకె' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌-నయనానందకర తార నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం 'ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌'. తమిళంలో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని 'శీనుగాడి లవ్‌స్టోరి పేరుతో తెలుగు ...

శీను ప్రేయసిగా...   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
శృతిహాసన్‌ను వేధించేందుకే అలా చేశారట!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 17: నటి శృతిహాసన్‌పై పిక్చర్‌హౌస్‌ మీడియా సంస్థ వేసిన పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శ్రుతిహాసన్ నిబంధనలు ఉల్లంఘించారని పిక్చర్‌హౌస్‌ మీడియా సంస్థ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్త సినిమాలు ఒప్పుకోవద్దని శృతికి గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా విధితమే. అయితే ఈ ...

శృతి హాసన్ తప్పు లేదట   Kandireega
శ్రుతి హాసన్‌ కేసు ఈ నెల 20కి వాయిదా!! : కాల్షీట్లతో తలనొప్పి!   వెబ్ దునియా
'వేధించడానికే శృతిహాసన్‌ పై కేసు '   Namasthe Telangana
FIlmiBeat Telugu   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మే డే గిఫ్ట్‌గా బాలకృష్ణ ''లయన్'' విడుదల..!   
వెబ్ దునియా
"భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది.. విని మారకపోతే చచ్చాక వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా.. చచ్చాక వింటావా..". "నేను ఒకడ్ని కలవాలని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మొరిగే కుక్కైనా... వాడి చుట్టూ వాడ్ని కాపలా కాస్తున్న వాళ్ళైనా, వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా.. నా కంట్రోల్‌లోకి రావాల్సిందే.. డోంట్ ...

బాలయ్య-త్రిష లిప్ లాక్ ముద్దు సీన్, నిజమా?   FIlmiBeat Telugu
బాలయ్య వందో టైటిల్ చరిత్రకు ఒక్కడు... అదిరింది   Palli Batani
బాలకృష్ణ 'చరిత్రకు ఒక్కడు'   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మా ఎన్నికల ఫలితాలు.. వారికి గుణపాఠం : రోజా స్పందన   
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఎన్నిక కావడంపై సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాజేంద్రుడి విజయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు ఓ గుణపాఠమని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆమె స్పందిస్తూ పేదకళాకారుడు ...

రోజా కోపం ఎవరిపైన   News Articles by KSR
తిరగబడితే ఇలాగే: రాజేంద్రప్రసాద్ గెలుపుపై రోజా, మురళీ మోహన్‌కేనా   Oneindia Telugu
కొందరు పెద్దలకు ఇదో గుణపాఠం: రోజా   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారు.. అర్జునుడిలా గెలిచా!   
వెబ్ దునియా
తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ''మా'' అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నో పరీక్షలు దాటుకుని ఈ ఎన్నికల్లో విజయం ...

అభిమన్యుడిననుకున్నారు.. అర్జునుడిలా గెలిచా.. రాజేంద్రప్రసాద్   Palli Batani
'అభిమన్యుడిని కాదు..అర్జునుడిని'   సాక్షి
అభిమన్యుడిని కాదు..అర్జునుడిని-రాజేంద్రప్రసాద్   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''మా'' గెలుపులో మీడియాదే ప్రధాన పాత్ర: శివాజీ   
వెబ్ దునియా
''మా'' గెలుపు మీడియాతో ప్రధాన పాత్ర అని నటుడు శివాజీ రాజా అన్నారు. మా కార్యదర్శిగా శివాజీరాజా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా సహకారం మరవలేనిదని చెప్పారు. గెలిచిన వారందరికీ శివాజీ అభినందనలు తెలియజేశారు. తమ ప్యానల్‌లో నలుగురూ గెలిచారన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని శివాజీరాజా స్పష్టం చేశారు.
మా గెలుపులో మీడియాదే ప్రధాన పాత్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలీపై శివాజీ రాజా గెలుపు   Namasthe Telangana
అలీపై శివాజీరాజా గెలుపు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
500 థియేటర్లలో 25న 'తిమ్మిరి'   
Vaartha
'మన్మథ', 'వల్లభ' వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కథానాయకుడు శింబు ఇప్ఞడు 'తిమ్మిరి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. బాలాజీ రియల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రమేష్‌ తాండ్ర, గ్రిహీత్‌ తాండ్ర నిర్మించిన ఈ చిత్రానికి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'బంగారం చిత్ర దర్శకుడు ఎస్‌.ధరణి దర్శకత్వం వహించారు.
తిమ్మిరి తిమ్మిరిగా..   Andhrabhoomi
శింబు, రిచా తిమ్మిరి ఎక్కించేందుకు డేట్ ఫిక్స్   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言