వెబ్ దునియా
అక్రమాస్తుల కేసు.. జయకు చుక్కెదురు.. త్వరలో తుదితీర్పు..!
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టుకు తుది తీర్పుకు అనుమతి...TV5
జయలలితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయంసాక్షి
Kandireega
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టుకు తుది తీర్పుకు అనుమతి...
జయలలితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం
వెబ్ దునియా
సిబిఐ విచారణ ఉండదు... శేషాచల ఎన్ కౌంటర్ పై సుప్రీం ఆదేశం
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్కౌంటర్పై సీబీఐకి సుప్రీం నోNamasthe Telangana
శేషాచలంఎన్కౌంటర్ పిటిషన్ సుప్రీంలో తిరస్కరణ హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'శేషాచలం' విచారణకు సుప్రీంకోర్టు నోసాక్షి
Andhrabhoomi
News Articles by KSR
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్కౌంటర్పై సీబీఐకి సుప్రీం నో
శేషాచలంఎన్కౌంటర్ పిటిషన్ సుప్రీంలో తిరస్కరణ హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన
'శేషాచలం' విచారణకు సుప్రీంకోర్టు నో
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: త్వరలో రాహుల్ పాదయాత్ర - వీహెచ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, రైతులు తీవ్ర సంక్షోభానికి గురి కావడం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిచి వేసింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే కిసాన్ పాదయాత్రను తెలంగాణనుంచే ప్రారంభిస్తానని తనతో చెప్పారని సోమవారం రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ...
త్వరలో రాహుల్ రైతు పాదయాత్రసాక్షి
త్వరలో రాహుల్ కిసాన్ పాదయాత్ర!Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, రైతులు తీవ్ర సంక్షోభానికి గురి కావడం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిచి వేసింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే కిసాన్ పాదయాత్రను తెలంగాణనుంచే ప్రారంభిస్తానని తనతో చెప్పారని సోమవారం రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ...
త్వరలో రాహుల్ రైతు పాదయాత్ర
త్వరలో రాహుల్ కిసాన్ పాదయాత్ర!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తానా పునాదులు బలోపేతమయ్యేందుకు కృషి ఏ పార్టీ అయినా అందరితో సఖ్యంగా ఉంటా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఏప్రిల్ 27 : తానా రాజ్యాంగంలో పెద్దలు చెప్పిన వాటిని అనుసరించి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తానా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. తానా కార్యనిర్వహక ఉపాధ్యక్ష ఎన్నికల్లో సతీష్ వేమన భారీ వెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యమిస్తూ సంస్థ ...
సతీష్ వేమనకే తానా అధ్యక్ష పీఠంOneindia Telugu
తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరేTeluguwishesh
తానా ఎన్నికలలో వేమన సతీష్ గెలుపుNews Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఏప్రిల్ 27 : తానా రాజ్యాంగంలో పెద్దలు చెప్పిన వాటిని అనుసరించి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తానా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. తానా కార్యనిర్వహక ఉపాధ్యక్ష ఎన్నికల్లో సతీష్ వేమన భారీ వెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యమిస్తూ సంస్థ ...
సతీష్ వేమనకే తానా అధ్యక్ష పీఠం
తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరే
తానా ఎన్నికలలో వేమన సతీష్ గెలుపు
సాక్షి
కొత్త మద్యం పాలసీ సిద్ధం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 27: కొత్త మద్యం పాలసీపై రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, మే 1వ తేదీలోగా దానిని ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మే 4,5 తేదీల్లో తాము కేరళ వెళ్లి అక్కడి పద్ధతులను కూడా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. పాత పద్ధతినే కొనసాగించాలా లేదా ప్రభుత్వమే మద్యం దుకాణాలను ...
కేరళ మద్యం పాలసీ అధ్యయననానికి...TV5
మే 15 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మే 1 లోపు కొత్త మద్యం పాలసీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 27: కొత్త మద్యం పాలసీపై రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, మే 1వ తేదీలోగా దానిని ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మే 4,5 తేదీల్లో తాము కేరళ వెళ్లి అక్కడి పద్ధతులను కూడా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. పాత పద్ధతినే కొనసాగించాలా లేదా ప్రభుత్వమే మద్యం దుకాణాలను ...
కేరళ మద్యం పాలసీ అధ్యయననానికి...
మే 15 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ
మే 1 లోపు కొత్త మద్యం పాలసీ
వెబ్ దునియా
గంగానదిలో ఎదురీత.. 14 ఏళ్ల బాలుడే హీరో.. మిగతా ఇద్దరు..!?
వెబ్ దునియా
గంగానదిలో ఎదురీదిన 14 బాలుడే హీరో అయిపోయాడు. అంతేకాదు.. ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ 14 ఏళ్ల బాలుడు ముగ్గురిని కాపాడాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఐదుగురు యువతులు కొట్టుకుపోతుండటం చూసి.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిన గొర్రెల కాపరి అయిన ముస్లింఖాన్ అత్యంత సాహసంతో ముగ్గురిని కాపాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాస్ గంజ్ ...
కొట్టుకుపోతున్న ముగ్గుర్ని కాపాడాడుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గంగానదిలో ఎదురీదిన 14 బాలుడే హీరో అయిపోయాడు. అంతేకాదు.. ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ 14 ఏళ్ల బాలుడు ముగ్గురిని కాపాడాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఐదుగురు యువతులు కొట్టుకుపోతుండటం చూసి.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిన గొర్రెల కాపరి అయిన ముస్లింఖాన్ అత్యంత సాహసంతో ముగ్గురిని కాపాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాస్ గంజ్ ...
కొట్టుకుపోతున్న ముగ్గుర్ని కాపాడాడు
Namasthe Telangana
చమురు ధరల తగ్గుదల వల్ల ప్రయోజనం: జైట్లీ
Andhrabhoomi
ఢిల్లీ: చమురు ధరల తగ్గుదల వల్ల మనకు ప్రయోజనం చేకూరిందని దేశ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మౌలిక వసతుల రంగం ఇప్పటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చమురు ధరల తగ్గుదల మనకు ప్రయోజనం: జైట్లీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఢిల్లీ: చమురు ధరల తగ్గుదల వల్ల మనకు ప్రయోజనం చేకూరిందని దేశ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మౌలిక వసతుల రంగం ఇప్పటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చమురు ధరల తగ్గుదల మనకు ప్రయోజనం: జైట్లీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్ భూకంపం ధాటికి ఎవరెస్ట్ అతలాకుతలం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్, ఏప్రిల్ 27 : నేపాల్ భూకంపం ధాటికి ఎవరెస్ట్ శిఖరం సయితం కదిలిపోయింది. జర్మనీకి చెందిన జోష్ కబూస్ అనే పర్వతారోహకుడు తమ శిబిరం దగ్గర అవలాంఛ ఘటనను చిత్రీకరించారు. భూమి కంపించడం, మంచు చర్యలు విరిగిపడడంతో అ శిబిరంలో ట్రెక్కర్లు భయభ్రాంతులయ్యారు. నేపాల్ భూకంప ప్రభావం ఎవరెస్ట్ పర్వతారోహకులపై కూడా పడింది. మంచు పెళ్లలు ...
భూకంపం: ఎంపీల విరాళం, ఎవరెస్ట్ షాకింగ్ వీడియోను తీసిన జర్మన్Oneindia Telugu
ఎవరెస్టు బేస్ క్యాంపు ధ్వంసంAndhrabhoomi
ఎవరెస్ట్ పై చిక్కుకున్న పర్వతారోహకులుసాక్షి
Namasthe Telangana
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 28 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్, ఏప్రిల్ 27 : నేపాల్ భూకంపం ధాటికి ఎవరెస్ట్ శిఖరం సయితం కదిలిపోయింది. జర్మనీకి చెందిన జోష్ కబూస్ అనే పర్వతారోహకుడు తమ శిబిరం దగ్గర అవలాంఛ ఘటనను చిత్రీకరించారు. భూమి కంపించడం, మంచు చర్యలు విరిగిపడడంతో అ శిబిరంలో ట్రెక్కర్లు భయభ్రాంతులయ్యారు. నేపాల్ భూకంప ప్రభావం ఎవరెస్ట్ పర్వతారోహకులపై కూడా పడింది. మంచు పెళ్లలు ...
భూకంపం: ఎంపీల విరాళం, ఎవరెస్ట్ షాకింగ్ వీడియోను తీసిన జర్మన్
ఎవరెస్టు బేస్ క్యాంపు ధ్వంసం
ఎవరెస్ట్ పై చిక్కుకున్న పర్వతారోహకులు
వెబ్ దునియా
విజయవాడ మెట్రో రైల్.. నాలుగేళ్లలో పూర్తి!
వెబ్ దునియా
విజయవాడ మెట్రో ప్రాజెక్టు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సీఎం ...
జూన్లో షురూ: 2019కల్లా బెజవాడలో మెట్రో రన్Oneindia Telugu
విజయవాడ: నాలుగేళ్లలో మెట్రో రైలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ మెట్రో వ్యయం 6823 కోట్లుNews Articles by KSR
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విజయవాడ మెట్రో ప్రాజెక్టు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సీఎం ...
జూన్లో షురూ: 2019కల్లా బెజవాడలో మెట్రో రన్
విజయవాడ: నాలుగేళ్లలో మెట్రో రైలు
విజయవాడ మెట్రో వ్యయం 6823 కోట్లు
వెబ్ దునియా
'మోడీ జీ బహుత్ ధన్యవాద్..' మనీషా కోయిరాల
వెబ్ దునియా
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు.
మోడీకి కృతజ్ఞతలు చెప్పిన మనీషా కోయిరాలాNamasthe Telangana
మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాలFIlmiBeat Telugu
మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు.
మోడీకి కృతజ్ఞతలు చెప్పిన మనీషా కోయిరాలా
మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాల
మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీ
沒有留言:
張貼留言