2015年4月29日 星期三

2015-04-30 తెలుగు (India) ప్రపంచం


News Articles by KSR
   
పరిశ్రమలకోసం కెటిఆర్ అమెరికా యాత్ర   
News Articles by KSR
తెలంగాణ ఐటి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా వెళుతున్నారు. అమెరికా నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా ఆయన మే లో పదిహేను రోజుల పాటు పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్.పి కవిత అమెరికా యాత్ర చేపట్టగా ,ఇప్పుడు కెటిఆర్ వెళుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి ...

అమెరికాకు మంత్రి కేటీఆర్   Namasthe Telangana
మే 2వ వారంలో కేటీఆర్ అమెరికా పర్యటన   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మతి పోయిన రాకెట్... గతి తప్పింది... ఎవరి మీద కూలుతుందో..?   
వెబ్ దునియా
రష్యా ప్రయోగించిన ఓ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత తాను ఎటువెళ్ళాలో మరచిపోయింది. గతి తప్పి వెళ్లిన దారిలోనే తిరిగి వస్తోంది. ప్రయోగించిన దిశలోనే భూమివైపు దూసుకు వస్తోంది. దానికి మతి మరుపు రావడంతో తన యజమాని నియంత్రణ కూడా కోల్పోయింది. భూభ్రమణం జరుగుతోంది కనుక ప్రపంచంలో ఏ దేశంపైనైనా కూలిపోవచ్చు. మతి తప్పిన ఆ స్పేస్ ...

ఎక్కడైనా కూలొచ్చు: గతి తప్పిన రష్యా స్పేస్ క్రాఫ్ట్ భూమివైపు దూసుకొస్తోంది   Oneindia Telugu
నియంత్రణ కోల్పోయి భూమ్మిదకు దూసుకొస్తున్న స్పేస్ క్రాప్ట్   Teluguwishesh
భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్ క్రాఫ్ట్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బతకడానికి మూత్రం తాగాను   
Andhrabhoomi
ఖాట్మండు, ఏప్రిల్ 29: భూకంప విలయానికి అల్లకల్లోలంగా మారిన నేపాల్‌లో వ్యధాభరిత గాథలు ఎనె్నన్నో బయటపడుతున్నాయి. చుట్టూ శవాల గుట్టలు.. తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితిలో ఓ వ్యక్తికి మూత్రమే ప్రాణాధారమైంది. శిథిలాల కింద నుంచి మూడు రోజుల తరువాత బయటపడిన రిషీ ఖనల్ (27) చెబుతున్న అనుభవాలు గుండెలను పిండేస్తున్నాయి.
మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నా.. శవాల మధ్య బిక్కు బిక్కుమంటూ..   వెబ్ దునియా
'మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నా'   సాక్షి
మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్నా: భూకంప బాధితుడి ఆవేదన   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నేపాల్‌కు మరో ముప్పు   
Andhrabhoomi
వాషింగ్టన్, ఏప్రిల్ 29: నేపాల్‌కు మరో ముప్పు పొంచి ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క భూకంపంతో ఛిద్రమైన నేపాల్‌లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు వర్షాలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. శిథిలాల కింద సమాధిగా మారిన వారిని వెలికి తీయడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. శనివారం నాటి భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 7.9 ...

కొండచరియల రూపంలో పొంచి ఉన్న ముప్పు!   సాక్షి
భూకంపం: ముందుకు జరిగిన భారత్, కదిలిన ఖాట్మాండ్, ఎవరెస్ట్ అలాగే   Oneindia Telugu
పది మీటర్ల మేర ఉత్తర ధిశగా జరిగిన భారత్ భూభాగం   Teluguwishesh

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిండుగా బురఖా వేసుకుందని..   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: 15 ఏళ్ల ముస్లిం బాలిక బురఖా వేసుకుందనే కారణంతో పాఠశాల అధికారులు తరగతులకు హాజరుకావొద్దన్నారు. రెండుసార్లు ఇదే విధంగా జరగడంలో ఆ బాలిక చదువుకు దూరమై ఇంటివద్దనే ఉండిపోవాల్సి వచ్చింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన అంశాలకు ప్రత్యేకతను ఇవ్వడం జరగదు. ఈ విషయం వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా ...

బాలికలు కురచ దుస్తుల్లోనే స్కూల్‌కు రావాలి... పాఠశాల హుకుం..!   వెబ్ దునియా
స్కూల్ కు లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చిందని...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్‌కు తమిళనాడు రూ.5 కోట్ల ఆర్థిక సాయం   
Andhrabhoomi
చెన్నై: నేపాల్ బాధితుల సహాయార్థం రూ.5 కోట్ల ఆర్థిక సాయం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Related Article. రాహుల్ వ్యాఖ్యలపై రగడ, లోక్ సభ వాయిదా · హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు · జమ్మూకాశ్మీర్‌లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం · సల్మాన్‌కేసు విచారణ మే 4కు వాయిదా ...

నేపాల్‌కు ఆర్థికసాయం ప్రకటించిన తమిళనాడు   Vaartha
నేపాల్‌కు రూ.5 కోట్లు సాయం ప్రకటించిన తమిళనాడు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సౌదీలో కంపించిన భూమి.. భవనం కూలి పది మంది మృతి..!   
వెబ్ దునియా
నేపాల్ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో మంగళవారం భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని పది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు పాకిస్థాన్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ...

పౌదీలో కూడా భవనం కూలి పది మంది మృతి   News Articles by KSR
కూలీన భవనం : ఆరుగురు మృతి   సాక్షి
భవనం కూలి 10 మంది మృతి   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
డ్రగ్స్ మీద పోరాటం కోసమే ఉరితీత!   
సాక్షి
సిలకేప్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎనిమిది మందిని ఇండోనేషియా ప్రభుత్వం ఈ తెల్లవారుజామున ఉరితీసింది. వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి. అయితే ఇండోనేషియా అటార్నీజనరల్ ఈ చర్యను సమర్ధించుకున్నారు. తమ దేశం మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించిందని, అందులో భాగంగానే మాదకద్రవ్యల ...

చాన్ ప్రేమ పెళ్లి విషాదాంతం: నూతన వరుడితోపాటు 8మంది ఉరితీత   Oneindia Telugu
వరుడిని ఉరితీశారు   Vaartha
పైకి పోయేముందు పెళ్ళి   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు.. రేపిస్టుకి ఉరి..!   
వెబ్ దునియా
అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన నిందితుడు అబ్దుల్ గఫుర్ ను పాకిస్థాన్‌ కోర్టు బుధవారం వేకువజామున ఉరి తీశారు. వివరాళ్లోకి వెళితే.. 1991లో అబ్దుల్ గఫుర్ ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం చేశాడు. దీంతో అతడికి కోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. కానీ దేశంలో ఉరిశిక్షపై నిషేధం ఉన్న కారణంగా అతడు ...

రేపిస్టుకి ఉరిశిక్ష   సాక్షి
బాలికపై అత్యాచారం: రేపిస్టును ఉరి తీశారు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
వారసుడిని మార్చిన సౌదీ రాజు   
సాక్షి
రియాద్: సౌదీ అరేబియా రాజు తన వారసుడిని మార్చేశారు. తన అంతర్గత వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ నయీప్ ను రాజుగా ప్రకటించి సొంతకుమారుడికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న తనకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ ను నయీఫ్ తర్వాతి స్థానంలో చేర్చారు. ఇక నుంచి మహ్మద్ నయీఫ్ రాజుగా కొనసాగుతారని, తన కుమారుడు ...

సొంత కుమారుడికే సౌదీ రాజు షాక్: బిన్ నయూఫ్‌ను రాజుగా..!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言