2015年4月19日 星期日

2015-04-20 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
గిరిజన తెగలోకి మేదరులను చేర్చుతాం : ఈటెల   
వెబ్ దునియా
దాదాపు కొండ ఉత్పత్తులపైనే ఆధారపడి బుట్టలు, గంపలు అల్లుకుంటూ జీవనం సాగించే మేదరులను గిరిజన తెగలలోకి చేర్చుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి టి. రాజేంద్ర అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సామాజిక వర్గ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేదర సామాజిక ...

ఎస్టీల్లో మేదరులు: ఈటెల హామీ   Andhrabhoomi
హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం   సాక్షి
'మేదరులను ఎస్టీలో చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది'   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెల్ ఫోన్ల ఆధారంగా స్మగ్లర్లను పట్టుకుంటాం : బొజ్జల   
వెబ్ దునియా
శేషాచల ఎన్ కౌంటర్ సందర్భంగా చనిపోయిన వారి నుంచి కొన్ని సెల్ ఫోన్లు లభ్యమయ్యాయని వాటి నుంచి స్మగ్లర్లను గుర్తించే పనిలో పడ్డామని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణా రెడ్డి అన్నారు. వారిని పట్టుకుని తీరుతామని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. రాష్ట్రంలో అడవులను రక్షించేందుకు ...

బొజ్జల గొంతు సవరించుకుంటున్నారా   News Articles by KSR
ఇలాగే ఉంటాం, అలా అన్లేదు: బొజ్జల, ఎర్రచందనం కీలక అనుమానితుల అరెస్ట్!   Oneindia Telugu
'నా వ్యాఖ్యలు వక్రీకరించారు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కళాభారతికి సమ్మతించిన సిఎం కేసీఆర్   
వెబ్ దునియా
వారసత్వ కట్టడాలకు అద్దం పట్టేలా రూపొందించిన కళాభారతికు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సమ్మతి తెలియజేశారు. దీనిని ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కళాభారతి కోసం డిజైన్ రూపొందించారు 14 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కట్టడానికి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం పౌర సంబంధాల విభాగం ఒక ...

కళాభారతి డిజైన్‌కు సీఎం ఆమోదం   సాక్షి
తెలంగాణ కళాభారతి నమూనాకు సిఎం ఆమోదం   Andhrabhoomi
ఇందిరాపార్క్‌ దగ్గర తెలంగాణ కళాభారతి నిర్మాణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప.గోజిల్లా, ఏప్రిల్‌ 19 : తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం, కోరుమామిడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ, భార్య గౌరమ్మ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భర్త రామకృష్ణ ...

పిల్లలకు విషం కలిపిన అన్నం తినిపించిన తల్లి ఆత్మహత్యా యత్నం..!   వెబ్ దునియా
తల్లి అన్నంలో విషం కలిపి...   TV5
విభేదాలు: అన్నంలో విషం కలిపి కుమార్తెలకు తినిపించిన తల్లి, ఒకరు మృతి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


10tv
   
రక్తమోడిన రహదారులు..   
10tv
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ఎంతో మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అతి వేగంగా ప్రయాణీస్తూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రహదారులు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో ...

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
సీపీఎం జాతీయ మహాసభల ముగింపు ర్యాలీ   
TV5
సీపీఎం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ... అశీలు మెట్ల, సంపత్‌ వినాయక టెంపుల్‌, టైకూన్‌ మీదుగా ఆర్కే బీచ్‌ వరకు సాగింది. ర్యాలీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. Read Also. సీపీఎం జాతీయ ప్రధాన ...

విశాఖ: ఆర్కేబీచ్‌లో సీపీఎం భారీ ర్యాలీ.. సాయంత్రం బహిరంగ సభ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేటితో ముగియనున్న సీపీఎం మహాసభలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
తెలంగాణా ప్లీనరీ ఏర్పాటు   
Kandireega
KTR at MOU with NASSCOM తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి వార్షికోత్సవ సభ, ప్లీనరీకి ఏర్పాట్లన్నీ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో మంత్రులు, ముఖ్యనాయకులతోనే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా మాట్లాడుతూ కేటీఆర్ స్వయంగా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో యువడిపై దాడి... సినీ నటుడు ఉదయ్ కిరణ్ అరెస్టు..!   
వెబ్ దునియా
మద్యం సేవించిన మత్తులో యువకిడిపై దాడి చేసిన సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎంవీఎస్ ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఎయిర్ పబ్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో మద్యం తాగి ఎయిర్ పబ్ నుంచి కిందకు దిగిన ఉదయ్ కిరణ్ ప్రవీణ్‌ను ...

యువకుడిపై దాడి కేసు: రిమాండ్‌కు సినీ నటుడు ఉదయ్ కిరణ్   Oneindia Telugu
యువకునిపై దాడి కేసు   Andhrabhoomi
టాలీవుడ్ హీరో అరెస్ట్   సాక్షి
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
సంక్షేమమే అజెండా   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ కోసం ఎల్.బి. స్టేడియంలో ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14న ప్లీనరీ జరుగుతున్న సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న సందర్భంగా పాలనపై ప్లీనరీలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ...

ప్లీనరీలో 11 తీర్మానాలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మిషన్ కాకతీయను వ్యతిరేకించలేదు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మిషన్ కాకతీయను తాను వ్యతిరేకించలేదని, ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వం భాగస్వాములను చేయాలని కోరానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం పార్టీ నేతలు చింత సాంబమూర్తి, కృష్ణసాగర్, శివాజీ రాజాలతో కలిసి ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
'మా' గెలుపు: నటుడు శివాజీ రాజాకు బీజేపీ సన్మానం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言