2015年4月17日 星期五

2015-04-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
రాజేంద్రప్రసాద్ కే మా కిరీటం   
వెబ్ దునియా
ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన మా అసోసియేషన్ ఎన్నికలలో హీరో రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ పర్యాయం సినీ నటులు పాతకాపుల మద్దతుదారులను పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే, సహజనటి జయసుధపై రాజేంద్రప్రసాద్ 83 ఓట్ల తేడాదో గెలిచింది. ఈ ఎన్నికలతో మా అసోసియేషన్లో స్పష్టమైన ఇరువర్గాల మధ్య స్పష్టమైన గీ కనిపిస్తోంది. మా అధ్యక్ష ...

ఆ నలుగురితో గట్టెక్కిన మీ శ్రేయోభిలాషి..   ప్రజాశక్తి
'మా' ఎన్నికల ఫలితాలను వెల్లడించిన మురళీమోహన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 70 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కూతురిపై ప్రేమోన్మాది దాడి... ప్రేమోన్మాదిని మట్టుబెట్టిన తండ్రి   
వెబ్ దునియా
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇల్లంతా రక్తసిక్తమయ్యింది. అందులో నివసిస్తున్న వారంత గాయాలపాలయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి ఆ ఇంటి యజమాని ఓ ప్రేమోన్మాదిని హత్య చేయాల్సిన స్థితి ఏర్పండింది. రెండు గంటల తేడాతో ఆ ఇల్లు గందరగోళంగా తయారయ్యింది. తన కూతురిపై దాడి చేస్తున్న ప్రేమోన్మాదిపై తండ్రి తిరుగుబాటు చేసి అతనిని ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మిషన్ కాకతీయపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి : మంత్రి హరీష్   
వెబ్ దునియా
తెలంగాణ రైతాంగానికి మేలు చేసే మిషన్ కాకతీయ కార్యక్రమంపై బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారనీ, కేవలం రాజకీయాల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ మంచి కనిపిస్తున్న ఆ ప్రాజెక్టులో కిషన్ రెడ్డికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్ విలేకరులతో ...

'మిషన్ కాకతీయ'పై విష ప్రచారం   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సుప్రీం కోర్టు నుంచి జయలలితకు ఊరట   
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పీకల్లోతుకు కూరుకుపోయి ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. తన బెయిలును మే 12 వరకూ పొడిగించింది. దీంతో ఆమెకు ఊరట లభించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు ...

సుప్రీంలో జయకు ఊరట   సాక్షి
జయకు స్వల్ప ఊరట   Andhrabhoomi
జయకు బెయిల్ పొడిగింపు   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏకగ్రీవం చేయాలనుకున్నాం: నాగబాబు   
సాక్షి
హైదరాబాద్ : మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ...

సినీ పరిశ్రమకు ఆయన సేవలు ఎంతో అవసరం : నాగబాబు   Andhrabhoomi
'అందుబాటులో ఉండే వ్యక్తి రాజేంద్రప్రసాద్'   Namasthe Telangana
అలాగని జయసుధకు మేం వ్యతిరేకం కాదు : నాగబాబు   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
FIlmiBeat Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


TV5
   
గే వివాహంలో ఒకటైన సందీప్‌, కార్తీక్‌   
TV5
ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ సంతతికి చెందిన వీరు స్వలింగ సంపర్కులు. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలైన సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయం ఏర్పాడింది. ప్రేమపక్షులుగా ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ...

సందీప్ వెడ్స్ కార్తీక్.. వైభవంగా ఎన్‌ఆర్ఐ 'గే'ల పెళ్లి..!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇది తేలిన తరువాతే... సచివాలయ నిర్మాణం   
వెబ్ దునియా
కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నారు... ఒకే అసలు నిర్మాణం చేపట్టదలుచుకున్న స్థలంలో ఉన్న భవనాల పరిస్థితి ఏమిటి? అసలు అవి వారసత్వ సంపది పరిధిలోకి వస్తాయా..? రావా..? అది తేల్చండి. తరువాత దానిని అనుసరించి ఏమి చేయాలనేది ఉంటుందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఆరువారాల్లో కమిటీ ద్వారా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ...

ఎర్రగడ్డ సెక్రటేరియట్ - హైకోర్టు ఆదేశం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు   
TV5
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత సింహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు..33 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. జరిమానా వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జరిమానా మీరు వసూలు చేస్తారా.. లేక మమ్మల్ని వసూలు చేయమంటారా అంటూ హైకోర్టు ...

డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానా   Namasthe Telangana
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు షాక్!   వెబ్ దునియా
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్‌నగర్‌లో క్వారీలపై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాహుల్ వ్యవహారం ఆ పార్టీ అంతర్గతం'   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహారం ఆ పార్టీ అంతర్గతం అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ... అకాల వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు బాగా నష్టపోయారని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి నివేదిక అందగానే ...

రాహుల్ వ్యవహారంతో సంబంధం లేదు.. అది పార్టీ అంతర్గతం: వెంకయ్య   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


కోర్టు సమీపంలో న్యాయవాది హత్య   
సాక్షి
కేసులో ఒక వ్యక్తి అరెస్ట్.. మరో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు సాక్షి, న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగంలో ఓ న్యాయవాది వృతదేహం శుక్రవారం రక్తం మడుగులో లభించింది. తమ సహచరుడు కోర్టు ఆవరణలోనే హత్యకు గురికావడం న్యాయవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. న్యాయవాది హత్యకు నిరసనగా వారు పనులు నిలిపివేసి ధర్నా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言