2015年4月19日 星期日

2015-04-20 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మధ్యదరాలో భారీ బోటు బోల్తా.. 700 మంది గల్లంతు   
వెబ్ దునియా
బతుకుతెరువుకోసం దేశం కాని దేశం వెళ్లుతున్న వారు ప్రమాదానికి లోనయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 700 మందితో వెళ్ళుతున్న భారీ బోటు మధ్యదరా సముద్రంలో బోల్తా పడింది. వారిలో చాలా మంది గల్లంతయ్యారు. పక్కనే వెళ్ళుతున్న భారీ వాణిజ్య పడవను చూసే క్రమంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. లిబియాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మృతి?   సాక్షి
మధ్యధరాలో మహా విషాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పడవ మునిగి 700 మంది గల్లంతు   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనా, సింగపూర్ ల కు వెళ్తే ఏం లాభం?   
సాక్షి
తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసిన బాబు.. తరుచూ విదేశాలకు వెళ్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలను పట్టించుకోకుండా చైనా, సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని చెవిరెడ్డి ...

బాబు చైనా పర్యటనతో ఒరిగిందేమిటి!   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఒబామా నుంచి మలాలా దాకా..   
సాక్షి
'భారతదేశపు సంస్కరణల సారథి'గా ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా 'టైమ్ మేగజీన్'లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాసం రాయటం.. భారత ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా పరిగణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ప్రచురితమవుతున్న ప్రఖ్యాత అంతర్జాతీయ వారపత్రిక టైమ్ మేగజీన్. 1923 లో మొదలైన ఈ ...


ఇంకా మరిన్ని »   


TV5
   
ఆఫ్ఘనిస్థాన్‌లోని బాంబు పేలుళ్లు..37 మంది మృతి   
TV5
ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో జంట బాంబు పేలుళ్లు. ఈ సం ఘటనలో 37 మంది మృతిచెందారు. జలాలాబాద్‌లోని ప్రైవేటు కాబూల్ బ్యాంకు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకోగా, సమీపంలోని మున్సిపల్ భవనాల వద్ద మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనల్లో 40మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణం ఆఫ్ఘనిస్థాన్ తాలిబనలై ఉండొచ్చని పోలీసులు ...

ఆత్మాహుతి దాడిలో 37 మంది మృతి   సాక్షి
37కు చేరిన అఫ్ఘానిస్థాన్ పేలుళ్ల మృతుల సంఖ్య   Namasthe Telangana
ఆఫ్ఘనిస్థాన్‌లో జంట పేలుళ్లు : 37మంది మృతి   Andhrabhoomi
వెబ్ దునియా   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


TV5
   
ఇండోనేషియా విమానానికి బాంబ్ కాల్   
TV5
ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని సౌత్ సులవేసి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు స్వ్కాడ్ బృందం విసృతంగా తనిఖీలు చేసింది. చివరికి అటువంటిది ఏదీ లేదని తేలడంతో అధికారులు బెదిరింపు కాల్‌పై దృష్టిసారించారు.
ఇండోనేషియా విమానానికి బాంబు బెదిరింపు   Vaartha
ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!   వెబ్ దునియా
బాంబు బెదిరింపు: విమానం అత్యవసర ల్యాండింగ్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జలోత్సవంలో దారుణం.. మయన్మార్ లో 11 మంది మృతి   
వెబ్ దునియా
ఏడాకోమారు వచ్చే సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉత్సాహంగా ఆనందంగా ఆడే ఆటకు జనప్రవాహం కదలి వచ్చింది. మయన్మార్ లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరో 134 మంది గాయపడ్డారు. విషాదకరమైన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ లో ప్రతియేటా నాలుగు రోజుల పాటు జరిగే నీటి ఉత్సవంలో 11 మంది మరణించగా, 134 మంది గాయపడ్డారు.
మయన్మార్‌లో నీళ్ల ఉత్సవంలో తొక్కిసలాట : 11మంది మృతి   Andhrabhoomi
జలోత్సవాలకు వెళ్లి 11 మంది దుర్మరణం   Oneindia Telugu
నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రాఫిక్ పోలీసులపై నైజీరియన్ల దాడి   
సాక్షి
లంగర్‌హౌస్ : నగరంలో నైజీరియన్లు మరోసారి టై పుట్టించారు. డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై మద్యం మత్తులో ఉన్న నైజీరియన్లు దాడికి దిగారు. దీంతో వారు స్థానికుల సహాయంతో ఒక నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు ...

పెచ్చరిల్లిపోతున్న నైజీరియన్ల ఆగడాలు.. ఎస్‌ఐపై దాడి!   వెబ్ దునియా
వ్యక్తిపైకి దూసుకెళ్లిన బస్సు: మృతి, ఉద్రిక్తత   Oneindia Telugu
ఎస్ఐ పై నైజీరియన్ల దాడి   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
సంస్కరణల అమలులో జాప్యం సరికాదు   
Andhrabhoomi
వాషింగ్టన్, ఏప్రిల్ 19: బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తమ దేశ సామర్థ్యానికి అనుగుణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ప్రాధాన్యతకు వీలు కల్పించే ఐఎంఎఫ్ కోటాలు, పరిపాలనకు సంబంధించిన సంస్కరణలు అమలుకాకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 'సంస్కరణలకు ప్రపంచ దేశాలన్నిటినుంచి బలమైన మద్దతు లభించినప్పటికీ 2010 నాటి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అజ్మీర్‌ దర్గాకు ఒబామా కానుక   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అజ్మీర్‌, ఏప్రిల్‌ 19 : అమెరికా అధ్యక్షుడు ప్రేమతో ఓ కానుక పంపించారు. ఎవరికి.. ఏంటి ఆ కానుక అంటే.. అజ్మీర్‌ దర్గా 803వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా బరాక్‌ ఒ బామా.. ఎర్రటి 'చాదర్‌' (పవిత్ర వస్త్రం) పంపించారు. సోమవారం నుంచి అజ్మీర్‌ దర్గాలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా పంపిన వస్త్రం ప్రత్యేకత సంతరించుకుంది.
అజ్మీర్ దర్గాకు ఒబామా కానుక   Andhrabhoomi
రేపటి నుంచి అజ్మీర్ దర్గా ఉర్పు ఉత్సవాలు.. ఒబామా కానుక   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నాం : హఫీజ్ సయీద్   
వెబ్ దునియా
కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నట్టు జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటున్నారు. ముఖ్యంగా.. కాశ్మీర్ వేర్పాటువాద నేత మసారత్ ఆలం అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. కాశ్మీరీల కోసం ఆలం ఎంతో చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. ముంబై దాడుల కేసుల్లో పాకిస్థాన్ సరైన సాక్ష్యాధారాలను సమర్పించక పోవడంతో ఆయనను విడుదల ...

పాక్ సైన్యంతో కలిసి కాశ్మీర్ జిహాద్: హఫీజ్ సయీద్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言