ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
5కే రన్తో నిండు గర్భిణీ గిన్నిస్ రికార్డు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్, ఏప్రిల్ 26: అసలే నిండు గర్భిణీ. నేడో.. రేపో.. డెలివరీ కూడా అవుతుంది. కానీ మిషన్ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో.. 'గర్భంలో శిశువును.. గ్రామాల్లో చెరువులను కాపాడాలనే' నినాదంతో.. ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి గిన్నిస్ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు. కరీంనగర్కు చెందిన కామారపు లక్ష్మి ఆదివారం ఉదయం స్థానిక ...
9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగుసాక్షి
5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణిAndhrabhoomi
గిన్నిస్ కోసం పరుగుKandireega
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్, ఏప్రిల్ 26: అసలే నిండు గర్భిణీ. నేడో.. రేపో.. డెలివరీ కూడా అవుతుంది. కానీ మిషన్ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో.. 'గర్భంలో శిశువును.. గ్రామాల్లో చెరువులను కాపాడాలనే' నినాదంతో.. ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి గిన్నిస్ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు. కరీంనగర్కు చెందిన కామారపు లక్ష్మి ఆదివారం ఉదయం స్థానిక ...
9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగు
5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణి
గిన్నిస్ కోసం పరుగు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి: 'హోదా'పై శివాజీతో బీజేపీ గోదా!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి, ఏప్రిల్ 26: ఏపీకి ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ, బీజేపీ నాయకులు నేరుగా గోదాలోకి దిగారు. 'బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తున్నావు. క్షమాపణ చెప్పు'' అంటూ శివాజీని బీజేపీ శ్రేణులు నిలదీసే ప్రయత్నం చేయగా, శివాజీ ససేమిరా అన్నారు. దీంతో ఆదివారం రాజమండ్రిలో కొద్ది గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ...
మోడీ, వీర్రాజులపై వ్యాఖ్యలు: హీరో శీవాజీకి చేదు అనుభవంOneindia Telugu
నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్సాక్షి
నటుడు శివాజీకి ,బిజెపి కార్యకర్తలకు తగాదాNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి, ఏప్రిల్ 26: ఏపీకి ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ, బీజేపీ నాయకులు నేరుగా గోదాలోకి దిగారు. 'బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తున్నావు. క్షమాపణ చెప్పు'' అంటూ శివాజీని బీజేపీ శ్రేణులు నిలదీసే ప్రయత్నం చేయగా, శివాజీ ససేమిరా అన్నారు. దీంతో ఆదివారం రాజమండ్రిలో కొద్ది గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ...
మోడీ, వీర్రాజులపై వ్యాఖ్యలు: హీరో శీవాజీకి చేదు అనుభవం
నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్
నటుడు శివాజీకి ,బిజెపి కార్యకర్తలకు తగాదా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ: నాలుగేళ్లలో మెట్రో రైలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ను డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు ఆదివారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ...
జూన్ నుంచి 'మెట్రో' పనులుసాక్షి
కూతకొస్తున్న మెట్రోAndhrabhoomi
విజయవాడ మెట్రో రైలు.. ఢిల్లీకి అప్పగింత.. రూ.6823 కోట్లతో...వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ను డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు ఆదివారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ...
జూన్ నుంచి 'మెట్రో' పనులు
కూతకొస్తున్న మెట్రో
విజయవాడ మెట్రో రైలు.. ఢిల్లీకి అప్పగింత.. రూ.6823 కోట్లతో...
సాక్షి
ప్రేమ విఫలమై మెడికో బలవన్మరణం
సాక్షి
నార్కట్పల్లి/వనస్థలిపురం: ప్రేమ విఫలమై వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉండే తాడిచెర్ల సత్యనారాయణ పౌల్ట్రీ వ్యాపారి. ఇతనికి కుమారుడు రఘురామ్ (26), ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న ...
నల్లగొండ: మెడికో ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రఘురాం అనే మెడికో ఆత్మహత్య.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి..?వెబ్ దునియా
ప్రేమ వ్యవహారం -మెడికో ఆత్మహత్యNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
నార్కట్పల్లి/వనస్థలిపురం: ప్రేమ విఫలమై వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉండే తాడిచెర్ల సత్యనారాయణ పౌల్ట్రీ వ్యాపారి. ఇతనికి కుమారుడు రఘురామ్ (26), ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న ...
నల్లగొండ: మెడికో ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
రఘురాం అనే మెడికో ఆత్మహత్య.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి..?
ప్రేమ వ్యవహారం -మెడికో ఆత్మహత్య
Oneindia Telugu
ఎమ్మెల్యే డికె అరుణ కూతురు స్నిగ్ధారెడ్డిపై కేసు
Oneindia Telugu
మహబూబ్నగర్ : అనుమతులకు మించి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే ఆరోపణపై మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూతురు డీకే స్నిగ్ధారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ధరూర్ ఎస్ఐ అంజద్ఆలి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం శివారులో డీకే స్నిగ్ధారెడ్డికి సంబంధించిన క్రషర్ ప్లాంట్లో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ ...
డీకే స్నిగ్ధారెడ్డిపై కేసు నమోదుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
మహబూబ్నగర్ : అనుమతులకు మించి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే ఆరోపణపై మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూతురు డీకే స్నిగ్ధారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ధరూర్ ఎస్ఐ అంజద్ఆలి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం శివారులో డీకే స్నిగ్ధారెడ్డికి సంబంధించిన క్రషర్ ప్లాంట్లో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ ...
డీకే స్నిగ్ధారెడ్డిపై కేసు నమోదు
Teluguwishesh
మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఖరారు
Teluguwishesh
టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైందని సమాచారం. ఆయనను త్వరలోనే ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు సమాచారం. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం ...
మోత్కుపల్లికి బంపర్ ఆఫర్.. గవర్నర్ గిరి.. బాబుకు సమాచారం!వెబ్ దునియా
బాబు బంపర్ ఆఫర్: మోత్కుపల్లికి గవర్నర్ పదవి?Oneindia Telugu
మోత్కుపల్లి, రమేష్ రాధోడ్ లకు పదవులుNews Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైందని సమాచారం. ఆయనను త్వరలోనే ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు సమాచారం. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం ...
మోత్కుపల్లికి బంపర్ ఆఫర్.. గవర్నర్ గిరి.. బాబుకు సమాచారం!
బాబు బంపర్ ఆఫర్: మోత్కుపల్లికి గవర్నర్ పదవి?
మోత్కుపల్లి, రమేష్ రాధోడ్ లకు పదవులు
Oneindia Telugu
సెల్ టవర్పై 36 గంటలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెదకాకాని, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్చేస్తూ గుంటూరులో సెల్టవర్ ఎక్కిన సంజీవరావు.. 36 గంటల తర్వాత కిందికి దిగొచ్చాడు. శనివారం ఉదయం పది గంటలకు సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు ఆదివారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం పార్లపల్లికి చెందిన మామిడిపల్లి సంజీవరావు గుంటూరు ...
ప్రత్యేక హోదా: 36 గంటలు సెల్ టవర్పై అతనుOneindia Telugu
ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధంAndhrabhoomi
సెల్ టవర్ దిగిన సంజీవరావుNews Articles by KSR
వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెదకాకాని, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్చేస్తూ గుంటూరులో సెల్టవర్ ఎక్కిన సంజీవరావు.. 36 గంటల తర్వాత కిందికి దిగొచ్చాడు. శనివారం ఉదయం పది గంటలకు సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు ఆదివారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం పార్లపల్లికి చెందిన మామిడిపల్లి సంజీవరావు గుంటూరు ...
ప్రత్యేక హోదా: 36 గంటలు సెల్ టవర్పై అతను
ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం
సెల్ టవర్ దిగిన సంజీవరావు
సాక్షి
అఖిలపక్షాన్ని పిలవండి.. ప్రత్యేక హోదాపై మైసూరా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రత్యేకహోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే నీరుగార్చిందని వైసీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీపై ఒత్తిడి పెంచాల్సి ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరువు, వలసలు, తాగునీటి సమస్యలపై ...
హోదా కోసం కాదు, ప్యాకేజీ కోసమే: బాబుపై మైసూరాOneindia Telugu
ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎందుకు మౌనంగా వున్నారు..?Teluguwishesh
'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రత్యేకహోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే నీరుగార్చిందని వైసీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీపై ఒత్తిడి పెంచాల్సి ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరువు, వలసలు, తాగునీటి సమస్యలపై ...
హోదా కోసం కాదు, ప్యాకేజీ కోసమే: బాబుపై మైసూరా
ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎందుకు మౌనంగా వున్నారు..?
'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది'
Oneindia Telugu
శోభనం రాత్రే ఆ యువకుడికి కాళరాత్రి
Oneindia Telugu
కాకినాడ: తొలి రాత్రే ఓ యువకుడికి కాళరాత్రి అయింది. కారణం ఏమిటో తెలియదు గానీ శోభనం రోజునాడే వరుడు దారుణహత్యకు గురైన సంఘటన శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మన్యంలో చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పాత వెలగలపాలెంలో సోమాల రాజు(25) దారుణ హత్యకు గురయ్యాడు. గోకవరం మండలం ...
నవ వరుడు దారుణ హత్యAndhrabhoomi
నవ వరుడి అనుమానాస్పద మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాకినాడ: తొలి రాత్రే ఓ యువకుడికి కాళరాత్రి అయింది. కారణం ఏమిటో తెలియదు గానీ శోభనం రోజునాడే వరుడు దారుణహత్యకు గురైన సంఘటన శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మన్యంలో చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పాత వెలగలపాలెంలో సోమాల రాజు(25) దారుణ హత్యకు గురయ్యాడు. గోకవరం మండలం ...
నవ వరుడు దారుణ హత్య
నవ వరుడి అనుమానాస్పద మృతి
News Articles by KSR
హైదరాబాద్ లో అన్ని చోట్ల వైకాంగ్రెస్ పోటీ
News Articles by KSR
గ్రేటర్ హైదరాబాద్ కు జరిగే ఎన్నికలలో అన్ని డివిజన్ లలో పోటీచేస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. వైఎస్ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ అబివృద్ది చెందిందని తెలంగాణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.నారాయణగూడ వైఎమ్సిఎ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్కు ముందు, తర్వాత పాలనను.
వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
గ్రేటర్ హైదరాబాద్ కు జరిగే ఎన్నికలలో అన్ని డివిజన్ లలో పోటీచేస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. వైఎస్ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ అబివృద్ది చెందిందని తెలంగాణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.నారాయణగూడ వైఎమ్సిఎ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్కు ముందు, తర్వాత పాలనను.
వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి
沒有留言:
張貼留言