2015年4月23日 星期四

2015-04-24 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బీఫ్ బర్గర్ ఇవ్వలేదని వెయిటర్‌పై కాల్పులు జరిపిన మహిళ!   
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే కాల్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అమెరికాలో తాజాగా మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తాను అడిగిన బీఫ్ బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళ వెయిటర్‌పై కాల్పులు జరిపి కలకలంరేపింది. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్‌ పెరిగిపోతుందని చెప్పడానికి మరో ఉదాహరణగా ...

మెక్ డోనాల్డ్ లో బర్గర్ తిన్నందుకు జైలు శిక్ష..!   Teluguwishesh
బేకన్ లేకుండా బర్గర్ ఇచ్చారని మెక్‌డొనాల్డ్స్‌పై మహిళ కాల్పులు: జైలు   Oneindia Telugu
బర్గర్ కోసం కాల్పులు.. మహిళ జైలు పాలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆఫ్రో-ఆసియా సదస్సులో కాశ్మీర్‌ను ప్రస్తావించిన పాక్   
Andhrabhoomi
జకార్తా, ఏప్రిల్ 23: ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా-ఆఫ్రో సదస్సులో పాకిస్తాన్ గురువారం కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ, అక్కడి ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కును నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే భారత్ వెంటనే పాకిస్తాన్ వాదనను గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌తో సహా ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ...

కశ్మీర్ ప్రజల హక్కులేవి?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రష్యాలో కుప్పకూలిన ఎయిర్ మిసైల్.. సైన్యానికాధికారులకు షాక్..!   
వెబ్ దునియా
రష్యా దేశంలో సైన్యానికాధికారులు ప్రయోగించిన క్షిపణి (ఎయిర్ మిసైల్) అతి దారుణంగా విఫలమై కుప్పకూలిపోయింది. ఈ క్షిపణి 2,500 కిలో మీటర్లు దూసుకు వెళుతుందని రష్యా సైనికాధికారులు భావించగా, అది కేవలం 7 కిలో మీటర్లకే కుప్పకూలిపోవడంతో షాక్‌కు గురయ్యారు. మాస్కోలోని ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ ప్రాంతంలో బుధవారం ఈ క్షిపణిని ...

రష్యాకు పెద్ద షాక్: కుప్పకూలిన క్షిపణి (ఫోటోలు)   Oneindia Telugu
రష్యా సైన్యానికి భంగపాటు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
100 నిమిషాలు బతికాడు.. గిన్నిస్ రికార్డులో హీరో అయిన చిన్నారి!   
వెబ్ దునియా
100 నిమిషాలు బతికిన ఓ చిన్నారి జీవితం చరితార్థకమైంది.అసలు విషయం ఏమిటంటే.. బ్రిటన్‌కు చెందిన జెన్ ఇవాన్స్, మైక్ హౌల్ స్టన్ దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 22న కవలలు జన్మించారు. వారిలో ఒకరు ఆరోగ్యంగా ఉండగా, మరొకరు నయం చేయలేని వ్యాధితో జన్మించారు. కేవలం రెండు గంటలు మాత్రమే బతుకుతాడని వైద్యులు స్పష్టం చేయడంతో, వేగంగా తల్లిదండ్రులు ...

చిన్నారి అవయవ దాత   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనాలోని బయటపడిన 47 డైనోసార్ గుడ్లు..! హేయువాన్ మ్యూజియం గిన్నీస్ రికార్డ్..!   
వెబ్ దునియా
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన రాక్షస బల్లులు, డైనోసార్‌ ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలోని హేయువాన్ అనే నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా, డైనోసార్ గుడ్లు శిలాజాల రూపంలో బయపడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికార న్యూ ఏజెన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. ఇక్కడ మొత్తం 43 గుడ్లు లభ్యంకాగా, ...

అమ్మో ఎన్ని డైనోసార్ గుడ్లో   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రధాని ఇంటిపై పడిన కెమెరా డ్రోన్.. అయినా ప్రమాదం కాదు..!   
వెబ్ దునియా
జపాన్ ప్రధాని షింజో అబె అధికారిక నివాసంపై కెమెరాతో కూడిన ఒక డ్రోన్ పడింది. అయితే ఎటువంటి పేలుడు ప్రమాదం సంభవించలేదు. అయినా ప్రధాని భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియరాలేదు. సుమారు 50 సెంటీమీటర్ల వింగ్ స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని ఇంటిపై పడిపోవడాన్ని ...

ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!   సాక్షి
జపాన్ ప్రధాని ఆఫీస్ పై డ్రోన్ కలకలం   TV5
జపాన్ ప్రధానికే భద్రత కరువు: ఇంటి మీద డ్రోన్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రైల్వే ట్రాక్‌పై కొత్త రికార్డులు సృష్టించిన... జపాన్‌కు చెందిన మాగ్నెటిక్‌ లెవిటేషన్‌ ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టోక్యో, ఏప్రిల్‌ 22 : జపాన్‌ రైలు రికార్డు సృష్టించింది. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాత రికార్డును తుడిచిపెట్టింది. ఆ పాత రికార్డులు సృష్టించింది కూడా ఆ రైలే కావడం విశేషం. జపనీస్‌ శాస్త్రవేత్తలు సృష్టించిన అత్యాధునిక సాంకేతిక అద్భుతం మాగ్నెటిక్‌ రైలు. ప్రస్తుతం ఈ రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. కళ్లు మూసి తెరిచేలోగా ...

గంటకు 603 కిమీ వేగంతో నడిచే రైలు   Vaartha
గంటకు 603 కిమీ రికార్డు వేగం సరే.. ఆ రైలు ఎలా ప్రయాణిస్తుంది?   వెబ్ దునియా
గంటకు 603 కిలోమీటర్ల వేగంతో రికార్డ్‌ బ్రేక్   TV5
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
17 మంది భారతీయుల మృతి   
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది భారత యాత్రికులు మృతిచెందగా, మరో 28 మంది గాయపడ్డారు. బుధవారం 45 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు దాండింగ్ జిల్లాలోని జాతీయ రహదారిపై నౌబిసే గ్రామం వద్ద 100 మీటర్లలోతు లోయలో పడిపోయింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఈ ...

నేపాల్‌లో బస్సు ప్రమాదం   Andhrabhoomi
నేపాల్‌లో బస్సు ప్రమాదం..17 మంది మృతి   TV5
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, 27 మందికి గాయాలు!   వెబ్ దునియా
Namasthe Telangana   
Vaartha   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోనున్న 'మెసెంజర్'.. నాసా వెల్లడి..!   
వెబ్ దునియా
2004లో కేప్ కెనవరాల్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మెసెంజర్ అనే వ్యోమనౌక మరో రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఈ విషయంపై నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనను వెల్లడించారు. ప్రస్తుతం రోదసిలో ఉన్న మెసెంజర్‌ వ్యోమనౌకలో ఇంధనం అయిపోవచ్చిందని తెలిపారు. ఏప్రిల్ ...

బుధగ్రహంపై కూలిపోనున్న నాసా వ్యోమనౌక మెసెంజర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబూ విదేశీ టూర్లు ఆపండి.. అప్పుడే ప్రజా సమస్యలు?: రోజా   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైకాపా మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నిత్యం సింగపూర్, మలేషియా టూర్లంటూ తిరిగే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ఆమె మండిపడ్డారు. విశాఖలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. అసలు సింగపూర్, మలేషియా, చైనాల్లో చంద్రబాబు ఎందుకు ...

మలేషియా, సింగపూర్, చైనా టూర్లు ఎందుకో?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言