2015年4月18日 星期六

2015-04-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అద్దె ఇంటికి మారిన సీఎం చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కొత్త ఇంట్లోకి మారారు. ఇప్పుడు ఉన్న ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 24లో అద్దె నివాసానికి మారారు. ఏడాదిన్నరలో సొంతింటి నిర్మాణం పూర్తి చేసి తిరిగి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 65కు చంద్రబాబు రానున్నారు. అక్కడి నుంచే సీఎం ...

కొత్త ఇంట్లోకి మారిన చంద్రబాబు   Andhrabhoomi
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు: అద్దె ఇంట్లోకి ఎంట్రీ!   వెబ్ దునియా
అద్దె ఇంట్లోకి మారిన చంద్రబాబు ఫ్యామిలీ   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
రోటీ.. కపడా... ఔర్ ఇంటర్నెట్   
సాక్షి
ఉచితం పేరిట కంపెనీల ఆధిపత్య యత్నాలు.. తమ సైట్లు, యాప్స్‌నే వాడేలా టెలికం సంస్థలతో ఒప్పందాలు ఫేస్‌బుక్ సారథ్యంలో 'ఇంటర్నెట్.ఆర్గ్' ఉచిత సేవలు ఇలా కొన్నిటినే ఇవ్వడంపై మండిపడ్డ నెటిజన్లు సమాన సేవల కోసం 'నెట పూర్తి న్యూట్రాలిటీ ఇక్కడ అసాధ్యమంటున్న నిపుణులు గుత్తాధిపత్యానికి మాత్రం అవకాశమివ్వరాదని సూచనలు ఇపుడో పెద్ద యుద్ధం ...

ఇంటర్నెట్ స్వేచ్ఛకు తూట్లు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో ఆందోళనలు.. కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు   
వెబ్ దునియా
కాశ్మీర్ లో వేర్పాటువాదులతో తలనొప్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా వేర్పాటువాద నాయకుడు ఆలం అరెస్టును నిరసిస్తూ కొందరు యువకులు జమ్మూ కాశ్మీర్ లో ఆందోళనలకు దిగారు. ఇక్కడ తలెత్తిన ఘర్షణలలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. మళ్ళీ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వివరాలిలా ఉన్నాయి. భద్రతా బలగాలు ...

మళ్లీ రగిలిన జమ్మూ కశ్మీర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కశ్మీర్ కాల్పుల్లో ఒకరి మృతి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముడుపుల మూటకే 'పట్టిసీమ': అంబటి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. చివరకు అదే ఆయన మెడకు శనిలాగా చుట్టుకుంటుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమకు వేసే పునాదిరాయి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
తెలంగాణ నుంచి ఢిల్లీకి తొలి మహిళ డ్రైవర్‌గా వెళ్లిన సరిత   
వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా డ్రైవర్‌ను ఎంపికయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్‌ను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని ఢిల్లీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా నియమితురాలయ్యారు. సొంత ఊళ్లో ఆటో, ఓ మినీ బస్సు ...

తెలంగాణ బిడ్డ: ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్   Oneindia Telugu
హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డ   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
రైతులతో ఢిల్లీకి వెళ్లిన టి.నేతలు..   
10tv
ఢిల్లీ : తెలంగాణ నేతలందరూ రైతులతో ఢిల్లీ బాట పట్టారు. ఎఐసిసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కిసాన్ ర్యాలీని విజయవంతం చేసేందుకు నేతలు కృషి చేస్తున్నారు. పనిలో పనిగా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ఇది మంచి అవకాశమని నేతలు భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా రాహుల్ ను కలిసేందుకు ఉపయోగపడుతుందని టి.కాంగ్రెస్ నేతలు ...

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ కిసాన్ ర్యాలీ   Namasthe Telangana
ఒక ర్యాలీ.. రెండు లక్ష్యాలు   Andhrabhoomi
భూబిల్లుపై పోరాటం   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మెగాస్టార్‌ను కలిసిన 'మా' కిరీటి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 18: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు ...

చిరంజీవి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ : మెగాస్టార్ అభినందనలు!   వెబ్ దునియా
రాజేంద్రునికే పట్టాబిషేకం   Vaartha
చిరు ను కలసిన 'మా'రాజేంద్రుడి బృందం   Palli Batani
సాక్షి   
అన్ని 83 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిన్న దాడిలో గాయపడ్డ యువతి పరిస్థితి విషమం   
Namasthe Telangana
హైదరాబాద్: నిన్న యువతిపై ప్రేమోన్మాది రాజు కొడవలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో యువతిని ఆసుపత్రిలో చేర్చారు. యువతికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించామని, యువతిని ...

'దృశ్యం' సినిమాలోలా: యువతి పరిస్థితి విషమం   Oneindia Telugu

అన్ని 24 వార్తల కథనాలు »   


TV5
   
జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై హైకోర్టు సీరియస్   
TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా.. తమను జోక్యం చేసుకొమ్మంటారాని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆరు నెలల గడువు కోరగా.. . హైకోర్టు ...

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కంఠ తొలగేనా..?   10tv
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్‌ఎంసీ ఎన్నికల జాప్యంపై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిషన్ కాకతీయపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి : మంత్రి హరీష్   
వెబ్ దునియా
తెలంగాణ రైతాంగానికి మేలు చేసే మిషన్ కాకతీయ కార్యక్రమంపై బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారనీ, కేవలం రాజకీయాల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ మంచి కనిపిస్తున్న ఆ ప్రాజెక్టులో కిషన్ రెడ్డికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్ విలేకరులతో ...

మేము పొగుడుతుంటే..మీరు ఇలా....హరీష్ బాధ   News Articles by KSR
'మిషన్ కాకతీయ'పై విష ప్రచారం   Andhrabhoomi

అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言