వెబ్ దునియా
కిలాడీ లేడీ..! ఆమె వలలో పడ్డారో.. బతుకు బ్లూ ఫిలిమే..!!
వెబ్ దునియా
అమ్మాయి నగ్నచిత్రాలను, లేదా విడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసే కేటుగాళ్లను చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్... రిచ్ పర్సనాలిటీలను తన అందంతో టచ్ లోకి తీసుకుని వారి నగ్న, అశ్లీల చేష్టలను కెమెరాలో బంధించే ఓ కిలాడీ లేడీ ఉదంతం బయటపడింది. ఆపై బ్లాక్ మెయిల్ చేసి లక్షలకు లక్షలు గుంజేస్తుంది. ఉదయపూర్ లో కిలాడీ లేడీ బారిన పడి లబోదిబో మంటున్న ...
డ్రగ్స్ ఇచ్చి.. అశ్లీల సీడీలతో బెదిరింపు!!సాక్షి
సంపన్నులే ఆమె టార్గెట్: డ్రగ్స్ ఇచ్చి అశ్లీల వీడియోలు, డబ్బు కోసం బ్లాక్ మెయిల్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమ్మాయి నగ్నచిత్రాలను, లేదా విడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసే కేటుగాళ్లను చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్... రిచ్ పర్సనాలిటీలను తన అందంతో టచ్ లోకి తీసుకుని వారి నగ్న, అశ్లీల చేష్టలను కెమెరాలో బంధించే ఓ కిలాడీ లేడీ ఉదంతం బయటపడింది. ఆపై బ్లాక్ మెయిల్ చేసి లక్షలకు లక్షలు గుంజేస్తుంది. ఉదయపూర్ లో కిలాడీ లేడీ బారిన పడి లబోదిబో మంటున్న ...
డ్రగ్స్ ఇచ్చి.. అశ్లీల సీడీలతో బెదిరింపు!!
సంపన్నులే ఆమె టార్గెట్: డ్రగ్స్ ఇచ్చి అశ్లీల వీడియోలు, డబ్బు కోసం బ్లాక్ మెయిల్
వెబ్ దునియా
సూసైడ్ నోట్ గజేంద్ర రాసింది కాదు: ఆప్ ప్రోద్భలమే.. పోలీసుల ఎఫ్ఐఆర్!
వెబ్ దునియా
రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా, ఈ రాజస్థాన్ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీవీ చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ క్రమంలో గజేంద్ర సూసైడ్ నోట్ అంటూ ఓ లేఖను కూడా క్లిప్పింగ్స్ ...
ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?సాక్షి
అది గజేంద్రుడి చేతిరాత కాదు.. సూసైడ్ నోట్ పై అనుమానాలు..Teluguwishesh
రాజస్థాన్ రైతుది ఆత్మహత్య కాదా?: అతని రాత కాదంటున్న ఫ్యామిలీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా, ఈ రాజస్థాన్ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీవీ చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ క్రమంలో గజేంద్ర సూసైడ్ నోట్ అంటూ ఓ లేఖను కూడా క్లిప్పింగ్స్ ...
ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?
అది గజేంద్రుడి చేతిరాత కాదు.. సూసైడ్ నోట్ పై అనుమానాలు..
రాజస్థాన్ రైతుది ఆత్మహత్య కాదా?: అతని రాత కాదంటున్న ఫ్యామిలీ
సాక్షి
క్లింటన్ కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!
సాక్షి
దౌసా : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా ...
కన్నీటితో గజేంద్రసింగ్ అంతిమయాత్రTV5
నాడు క్లింటన్కు తలపాగా చుట్టాడు.. నేడు ఆత్మహత్య చేసుకున్నాడు!వెబ్ దునియా
గజేంద్రసింగ్ ఆత్మహత్య- రాజ్ నాద్ వివరణNews Articles by KSR
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
దౌసా : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా ...
కన్నీటితో గజేంద్రసింగ్ అంతిమయాత్ర
నాడు క్లింటన్కు తలపాగా చుట్టాడు.. నేడు ఆత్మహత్య చేసుకున్నాడు!
గజేంద్రసింగ్ ఆత్మహత్య- రాజ్ నాద్ వివరణ
Andhrabhoomi
ఆత్మహత్యపై చర్చకు విపక్షం పట్టు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రాజస్థాన్కు చెందిన రైతు గజేంద్రసింగ్ ఢిల్లీలో ఉరివేసుకుని మరణించటంపై పార్లమెంటు ఉభయ సభలు, ముఖ్యంగా లోక్సభలో పెద్దఎత్తున గొడవ జరిగింది. రైతు ఆత్మహత్యపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ తదితర పార్టీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే స్పీకర్ సుమిత్రా ...
ఆత్మహత్యలను అడ్డుకుందాం!సాక్షి
రైతు ప్రాణం కన్నా విలువైనది లేదు: మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రిTV5
Vaartha
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రాజస్థాన్కు చెందిన రైతు గజేంద్రసింగ్ ఢిల్లీలో ఉరివేసుకుని మరణించటంపై పార్లమెంటు ఉభయ సభలు, ముఖ్యంగా లోక్సభలో పెద్దఎత్తున గొడవ జరిగింది. రైతు ఆత్మహత్యపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ తదితర పార్టీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే స్పీకర్ సుమిత్రా ...
ఆత్మహత్యలను అడ్డుకుందాం!
రైతు ప్రాణం కన్నా విలువైనది లేదు: మోదీ
అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి
వెబ్ దునియా
డర్టీ మాస్క్ వేసుకుని విమానాన్ని నడపను.., మొండికేసిన పైలెట్, 3 గంటలపాటు..
వెబ్ దునియా
విమానం లోపల కాక్ పిట్లో ఉన్న ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని విమానాన్ని నడిపేందుకు ఓ పైలెట్ నిరాకరించాడు. ఈ సంఘటనతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 467 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ విమానాశ్రయంలో బుధవారం ...
మాస్క్ బాగాలేదని ప్లేన్ నడపడానికి నిరాకరణVaartha
పైలెట్ తో పెట్టుకోకు: పరిస్థితి వేరుగా ఉంటుందిOneindia Telugu
మాస్క్ మురికిగా ఉందంటూ...సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విమానం లోపల కాక్ పిట్లో ఉన్న ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని విమానాన్ని నడిపేందుకు ఓ పైలెట్ నిరాకరించాడు. ఈ సంఘటనతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 467 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ విమానాశ్రయంలో బుధవారం ...
మాస్క్ బాగాలేదని ప్లేన్ నడపడానికి నిరాకరణ
పైలెట్ తో పెట్టుకోకు: పరిస్థితి వేరుగా ఉంటుంది
మాస్క్ మురికిగా ఉందంటూ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతు ఆత్మహత్యపై లోకసభలో విస్తత్ర చర్చ
Andhrabhoomi
న్యూఢిల్లీ:ఆప్ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేందర్ సింగ్ మృతిపై లోకసభలో విస్తత్ర చర్చ జరిగింది. రైతు కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారో చెప్పాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ పోలీసులు అంతమంది ఉండి కూడా రైతు ఆత్మహత్యను ఆపలేకపోయారని అన్నారు. తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ ...
లోక్సభ సమావేశాలు ప్రారంభం....అరగంట వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళంసాక్షి
డిల్లీలో రైతు ఆత్మహత్య- లోకసభలో చర్చకు పట్టుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ:ఆప్ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేందర్ సింగ్ మృతిపై లోకసభలో విస్తత్ర చర్చ జరిగింది. రైతు కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారో చెప్పాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ పోలీసులు అంతమంది ఉండి కూడా రైతు ఆత్మహత్యను ఆపలేకపోయారని అన్నారు. తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ ...
లోక్సభ సమావేశాలు ప్రారంభం....అరగంట వాయిదా
రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళం
డిల్లీలో రైతు ఆత్మహత్య- లోకసభలో చర్చకు పట్టు
సాక్షి
'మహా' మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం హవా!
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 23: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మజ్లిస్ ఇతేదుల్లా ముస్లిమీన్ (ఎంఐఎం) మహారాష్టల్రో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెల్చుకుని సంచలనం సృష్టించిన ఎంఐఎం తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటింది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25 ...
ఔరంగాబాద్లో సత్తా చాటిన మజ్లిస్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 23: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మజ్లిస్ ఇతేదుల్లా ముస్లిమీన్ (ఎంఐఎం) మహారాష్టల్రో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెల్చుకుని సంచలనం సృష్టించిన ఎంఐఎం తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటింది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25 ...
ఔరంగాబాద్లో సత్తా చాటిన మజ్లిస్
ఆఫ్రో-ఆసియా సదస్సులో కాశ్మీర్ను ప్రస్తావించిన పాక్
Andhrabhoomi
జకార్తా, ఏప్రిల్ 23: ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా-ఆఫ్రో సదస్సులో పాకిస్తాన్ గురువారం కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ, అక్కడి ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కును నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే భారత్ వెంటనే పాకిస్తాన్ వాదనను గట్టిగా తిప్పికొట్టింది. భారత్తో సహా ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ...
కశ్మీర్ ప్రజల హక్కులేవి?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
జకార్తా, ఏప్రిల్ 23: ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా-ఆఫ్రో సదస్సులో పాకిస్తాన్ గురువారం కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ, అక్కడి ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కును నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే భారత్ వెంటనే పాకిస్తాన్ వాదనను గట్టిగా తిప్పికొట్టింది. భారత్తో సహా ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ...
కశ్మీర్ ప్రజల హక్కులేవి?
మళ్లీ జైలుకు మసరత్ ఆలం
సాక్షి
శ్రీనగర్: వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఆలంపై గురువారం కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వెంటనే, కశ్మీర్లోయ నుంచి తరలించి జమ్మూ జైలుకు పంపించారు. ఆలం అరెస్ట్కు నిరసనగా హురియత్ కాన్ఫెరెన్స్ శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. టాగ్లు: Masarat Alam, jail, మసరత్ ఆలం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
శ్రీనగర్: వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఆలంపై గురువారం కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వెంటనే, కశ్మీర్లోయ నుంచి తరలించి జమ్మూ జైలుకు పంపించారు. ఆలం అరెస్ట్కు నిరసనగా హురియత్ కాన్ఫెరెన్స్ శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. టాగ్లు: Masarat Alam, jail, మసరత్ ఆలం ...
Oneindia Telugu
పాట పాడలేదని మహిళా సింగర్ను తుపాకీతో కాల్చేశాడు
Oneindia Telugu
లక్నో: ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని ఓ గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చౌబీస్ పరగణ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పియూ అనే ఆర్కెస్ట్రా గాయకురాలు ఉన్నారు. ఆమె బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చారు. అయితే, అభిమానులు ...
పాట పాడలేదని కాల్చేశాడుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని ఓ గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చౌబీస్ పరగణ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పియూ అనే ఆర్కెస్ట్రా గాయకురాలు ఉన్నారు. ఆమె బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చారు. అయితే, అభిమానులు ...
పాట పాడలేదని కాల్చేశాడు
沒有留言:
張貼留言