Namasthe Telangana
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...
నీతూ అగర్వాల్, మస్తాన్ కాల్ లిస్టుల పరిశీలన: గుట్టు తెలిసేనా?Oneindia Telugu
పోలీసు కస్టడీకి నీతూ అగర్వాల్Andhrabhoomi
పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...
నీతూ అగర్వాల్, మస్తాన్ కాల్ లిస్టుల పరిశీలన: గుట్టు తెలిసేనా?
పోలీసు కస్టడీకి నీతూ అగర్వాల్
పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్
సాక్షి
మాజీ కేంద్ర మంత్రి కృపారాణి భర్తపై కేసు
సాక్షి
భీమునిపట్నం: మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ ...
మాజీ మంత్రి కృపారాణి భర్తపై దౌర్జన్యం కేసుAndhrabhoomi
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భర్త అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావువెబ్ దునియా
Oneindia Telugu
Vaartha
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
భీమునిపట్నం: మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ ...
మాజీ మంత్రి కృపారాణి భర్తపై దౌర్జన్యం కేసు
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భర్త అరెస్ట్
కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావు
వెబ్ దునియా
కుంతియా జీ... రేణుకా సే బచావో... సోనియా దృష్టికి మాజీ మంత్రి అక్రమాలు
వెబ్ దునియా
కుంతియా జీ.. రేణుక మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మా దగ్గర నుంచి కోట్టు కొట్టేసింది. మాకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదుపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి స్పందించారు. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రేణుకా చేసిన మోసంపై జిల్లా కమిటీలోనూ ఆరా తీసినట్లు ...
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదుసాక్షి
రేణుకాచౌదరిని సస్పెండ్చేయాలిNamasthe Telangana
ఖమ్మంలో ఎంపీ రేణుకాచౌదరికి వ్యతిరేకంగా నిరసనలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కుంతియా జీ.. రేణుక మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మా దగ్గర నుంచి కోట్టు కొట్టేసింది. మాకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదుపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి స్పందించారు. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రేణుకా చేసిన మోసంపై జిల్లా కమిటీలోనూ ఆరా తీసినట్లు ...
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదు
రేణుకాచౌదరిని సస్పెండ్చేయాలి
ఖమ్మంలో ఎంపీ రేణుకాచౌదరికి వ్యతిరేకంగా నిరసనలు
Andhrabhoomi
ఇక ప్రజాప్రతినిధులకు శిక్షణపై దృష్టి
సాక్షి
హైదరాబాద్: సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ సభ్యులుగా వారికి అన్ని రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో వారిని సుశిక్షితులను చేసేందుకు పార్టీ ...
పదండి సాగర్కు..Andhrabhoomi
'కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ సభ్యులుగా వారికి అన్ని రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో వారిని సుశిక్షితులను చేసేందుకు పార్టీ ...
పదండి సాగర్కు..
'కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు'
Namasthe Telangana
సంపత్, పొన్నంలకు కోర్టు ఆదేశం
News Articles by KSR
కాంగ్రెస్ మాజీ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ , కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ లకు మంత్రి జగదీష్ రెడ్డి కేసులో ఇబ్బంది వస్తుందా? మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆయన పరువుకు భంగం కలిగించేలా వీరిద్దరూ మాట్లాడరాదని ఆదేశించింది. ఈ కేసులో పొన్నం, సంపత్ లకు నోటీసులు ఇచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి రెండు కోట్ల పరువు నష్టం కోసు ...
పొన్నం ప్రభాకర్ ఎక్కడా మాట్లాడొద్దని కోర్టు ఆదేశంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
కాంగ్రెస్ మాజీ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ , కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ లకు మంత్రి జగదీష్ రెడ్డి కేసులో ఇబ్బంది వస్తుందా? మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆయన పరువుకు భంగం కలిగించేలా వీరిద్దరూ మాట్లాడరాదని ఆదేశించింది. ఈ కేసులో పొన్నం, సంపత్ లకు నోటీసులు ఇచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి రెండు కోట్ల పరువు నష్టం కోసు ...
పొన్నం ప్రభాకర్ ఎక్కడా మాట్లాడొద్దని కోర్టు ఆదేశం
సాక్షి
కరీంనగర్: ఏసీబీ వలలో ఎక్సైజ్ డీసీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 28 : మద్యం వ్యాపారి నుంచి 25 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివనాయక్ మంగళవారం కరీంనగర్ ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. సిరిసిల్లలోని మద్యం దుకాణాలను ని ర్వహిస్తున్న పృధ్వీధర్రావు నుంచి లంచం తీసుకుంటుండగా డీసీ శివనాయక్ ను కరీంనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుకున్నారు. ఏసీబీకి ...
ఏసీబీకి చిక్కిన వీఆర్వోసాక్షి
ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులుNamasthe Telangana
ఎసిబి వలలో ఆబ్కారీ చేపAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 28 : మద్యం వ్యాపారి నుంచి 25 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివనాయక్ మంగళవారం కరీంనగర్ ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. సిరిసిల్లలోని మద్యం దుకాణాలను ని ర్వహిస్తున్న పృధ్వీధర్రావు నుంచి లంచం తీసుకుంటుండగా డీసీ శివనాయక్ ను కరీంనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుకున్నారు. ఏసీబీకి ...
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
ఎసిబి వలలో ఆబ్కారీ చేప
సాక్షి
మెమోరీ కార్డు ఇవ్వలేదని...
సాక్షి
వీపనగండ్ల : ఫోన్లో ఉపయోగించే మెమోరీకార్డు కోసం తండ్రికొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. ఇంతలో కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు వదలిలాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలోని సంగినేనిపల్లిలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికిచెందిన గోవుల హన్మంతు అలియాస్ ...
మొబైల్ మెమరీ కార్డు ఇవ్వలేదనీ తండ్రిని చంపేసిన కొడుకు!వెబ్ దునియా
దారుణం: మెమోరీ కార్డు కోసం తండ్రిని చంపిన కొడుకుOneindia Telugu
మహబూబ్నగర్: మెమరి కార్డు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వీపనగండ్ల : ఫోన్లో ఉపయోగించే మెమోరీకార్డు కోసం తండ్రికొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. ఇంతలో కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు వదలిలాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలోని సంగినేనిపల్లిలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికిచెందిన గోవుల హన్మంతు అలియాస్ ...
మొబైల్ మెమరీ కార్డు ఇవ్వలేదనీ తండ్రిని చంపేసిన కొడుకు!
దారుణం: మెమోరీ కార్డు కోసం తండ్రిని చంపిన కొడుకు
మహబూబ్నగర్: మెమరి కార్డు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నన్ను ఉండొద్దనడానికి కేసీఆర్ ఎవరు?: చంద్రబాబు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇక్కడేం పని అని టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు స్పందించారు. 'ఆ మాట అనడానికి కేసీఆర్ ఎవరు? తెలంగాణతో నాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. తెలంగాణలో ఒక స్పష్టమైన అభివృద్ధికి పునాదులు వేసింది నేనే. రోడ్లు ...
నాపై ఏడుపెందుకు, నాకన్నా బాగా చేయి: కెసిఆర్పై చంద్రబాబు మండిపాటుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇక్కడేం పని అని టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు స్పందించారు. 'ఆ మాట అనడానికి కేసీఆర్ ఎవరు? తెలంగాణతో నాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. తెలంగాణలో ఒక స్పష్టమైన అభివృద్ధికి పునాదులు వేసింది నేనే. రోడ్లు ...
నాపై ఏడుపెందుకు, నాకన్నా బాగా చేయి: కెసిఆర్పై చంద్రబాబు మండిపాటు
సాక్షి
హరీశ్ చాకు కాదు... చురకత్తి: రేవంత్రెడ్డి
సాక్షి
హైదరాబాద్: తన అల్లుడు హరీశ్రావు చాకు లాంటివాడని టీఆర్ఎస్ సభలో కేసీఆర్ వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత ఎ.రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్ చాకు కాదు.. చురకత్తి అని, ఏదో ఓరోజు కేసీఆర్ను వెన్నుపోటు పొడుస్తాడని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహబూబ్నగర్ టీడీపీ సభకు వచ్చిన జనం బఠానీలు ...
సంక్షేమం, అభివృద్ధిపై సవాల్ను స్వీకరిస్తున్నాం అల్లుడు హరిష్రావు చాకు కాదు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హరీష్ చాకు కాదు, చురకత్తి: రేవంత్, బాబుపై జగదీష్ ఫైర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తన అల్లుడు హరీశ్రావు చాకు లాంటివాడని టీఆర్ఎస్ సభలో కేసీఆర్ వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత ఎ.రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్ చాకు కాదు.. చురకత్తి అని, ఏదో ఓరోజు కేసీఆర్ను వెన్నుపోటు పొడుస్తాడని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహబూబ్నగర్ టీడీపీ సభకు వచ్చిన జనం బఠానీలు ...
సంక్షేమం, అభివృద్ధిపై సవాల్ను స్వీకరిస్తున్నాం అల్లుడు హరిష్రావు చాకు కాదు ...
హరీష్ చాకు కాదు, చురకత్తి: రేవంత్, బాబుపై జగదీష్ ఫైర్
ఆధార్ అనుసంధానంపై దృష్టి సారించండి
సాక్షి
అనంతపురం అర్బన్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల డీఆర్ఓలు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కలెక ్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఎన్నికల ...
మే 15 లోగా ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం అర్బన్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల డీఆర్ఓలు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కలెక ్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఎన్నికల ...
మే 15 లోగా ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలి
沒有留言:
張貼留言