ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్సభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేAndhrabhoomi
ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై నీళ్లు?సాక్షి
10tv
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్సభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!
ప్రత్యేక హోదాపై నీళ్లు?
TV5
ఆగ్రా చర్చ్ ధ్వంసం వెనుక ప్రేమ కథా..!
TV5
ఏప్రిల్ 16న ఆగ్రాలో ప్రతాప్పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. చర్చ్లో ఉన్న ప్రతిమలను ధ్వంసం చేశారు. ఇక కేసు డిటేల్స్లోకి వెళ్తే ఊహించని విధంగా ఈ ధ్వంసంలో ప్రేమ కోణం బయటపడింది. ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం(హైదర్ ఆలీ). నాలుగు నెలల కిందట ఓ చర్చిలో హైదర్ ఆలీ , ఆమెను చూసి మనసు పారేసుకున్నడు.
ఆగ్రాలోని చర్చిపై దాడి ఎందుకు జరిగిందో తెలుసా?వెబ్ దునియా
ప్రేయసి పై కోపంతో చర్చి ధ్వంసంVaartha
ప్రేయసిపై కోపంతోనే చర్చిని ధ్వసం చేశాడుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
TV5
ఏప్రిల్ 16న ఆగ్రాలో ప్రతాప్పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. చర్చ్లో ఉన్న ప్రతిమలను ధ్వంసం చేశారు. ఇక కేసు డిటేల్స్లోకి వెళ్తే ఊహించని విధంగా ఈ ధ్వంసంలో ప్రేమ కోణం బయటపడింది. ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం(హైదర్ ఆలీ). నాలుగు నెలల కిందట ఓ చర్చిలో హైదర్ ఆలీ , ఆమెను చూసి మనసు పారేసుకున్నడు.
ఆగ్రాలోని చర్చిపై దాడి ఎందుకు జరిగిందో తెలుసా?
ప్రేయసి పై కోపంతో చర్చి ధ్వంసం
ప్రేయసిపై కోపంతోనే చర్చిని ధ్వసం చేశాడు
సాక్షి
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని ...
టీఆర్ఎస్లోకి జంపైన నేతల ఇళ్ల ముందు టీడీపీ ధర్నాTV5
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని ...
టీఆర్ఎస్లోకి జంపైన నేతల ఇళ్ల ముందు టీడీపీ ధర్నా
Oneindia Telugu
మహానాడుకు రమ్మని పవన్కు టిడిపి ఆహ్వానం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఒక పక్క టిడిపి నేతల తీరుతోనూ, మరో పక్క బిజెపి అగ్ర నాయకత్వంపై అలక వహించిన జనసేన నేత పవన్కళ్యాణ్ను మహానాడుకు హాజరుకావల్సిందిగా టిడిపి నేతలు ఆహ్వానించారు. టిడిపి ప్రతినిధి బృందం వెళ్లి ఇప్పటికే పవన్కళ్యాణ్ను కలిసి ప్రత్యేక అతిథిగా మహానాడులో పాల్గొనాలని కోరినట్టు సమాచారం. వచ్చే నెల 27 నుండి 29వ తేదీ వరకూ ...
పిలుపు వచ్చిందిKandireega
టీడీపీ మహానాడుకు ఆహ్వానం.. పవన్ కల్యాణ్కు పిలుపు అందిందా?వెబ్ దునియా
మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందిందా?Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఒక పక్క టిడిపి నేతల తీరుతోనూ, మరో పక్క బిజెపి అగ్ర నాయకత్వంపై అలక వహించిన జనసేన నేత పవన్కళ్యాణ్ను మహానాడుకు హాజరుకావల్సిందిగా టిడిపి నేతలు ఆహ్వానించారు. టిడిపి ప్రతినిధి బృందం వెళ్లి ఇప్పటికే పవన్కళ్యాణ్ను కలిసి ప్రత్యేక అతిథిగా మహానాడులో పాల్గొనాలని కోరినట్టు సమాచారం. వచ్చే నెల 27 నుండి 29వ తేదీ వరకూ ...
పిలుపు వచ్చింది
టీడీపీ మహానాడుకు ఆహ్వానం.. పవన్ కల్యాణ్కు పిలుపు అందిందా?
మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందిందా?
వెబ్ దునియా
నల్లగా ఉన్నాడంటూ భర్తనే చంపేసింది... జైలుకెళ్లింది..!
వెబ్ దునియా
నల్లగా ఉన్నాడంటూ భర్తను ఓ భార్య చంపేసింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో సుందరానా గ్రామానికి చెందిన ఫర్జానాబానోకు ఫారూఖ్(22)తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఫారూఖ్ నల్లగా ఉండటంతో ఫర్జానా అతనితో సఖ్యతగా ఉండకపోవడంతో పాటు తరచూ భార్యభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారు. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన ...
అందంగాలేడని భర్తను హతమార్చిన భార్యTV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్లగా ఉన్నాడంటూ భర్తను ఓ భార్య చంపేసింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో సుందరానా గ్రామానికి చెందిన ఫర్జానాబానోకు ఫారూఖ్(22)తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఫారూఖ్ నల్లగా ఉండటంతో ఫర్జానా అతనితో సఖ్యతగా ఉండకపోవడంతో పాటు తరచూ భార్యభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారు. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన ...
అందంగాలేడని భర్తను హతమార్చిన భార్య
వెబ్ దునియా
తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స: మెదడులో పిండం తొలగింపు!
వెబ్ దునియా
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు ...
షాక్: హైదరాబాద్ యువతి మెదడులో పిండస్థ కవలOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు ...
షాక్: హైదరాబాద్ యువతి మెదడులో పిండస్థ కవల
సాక్షి
కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శుక్రవారం ...
కెసిఆర్ -నిజాం- మోత్కుపల్లిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శుక్రవారం ...
కెసిఆర్ -నిజాం- మోత్కుపల్లి
వెబ్ దునియా
ముంబై మోడల్పై పోలీసుల దాష్టీకం: పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం!
వెబ్ దునియా
పోలీసులే పోకిరీలయ్యారు. ప్రజలను కాపాడాల్సిన వారే మృగాలయ్యారు. ఆడిషన్ నిమిత్తం ఓ హోటల్కు వెళ్లి వస్తున్న ముంబై మోడల్ (29) వారి కంట పడింది. ఇక అంతే సంగతులు ఆమెను బలవంతంగా అంధేరీలోని సాకినాక పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లిన వారు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం రూ. 4.5 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక ...
స్టేషన్లోనే మోడల్పై అత్యాచారం చేసిన పోలీసులుNamasthe Telangana
పోలీసుల దురాగతం- మోడల్ పై అత్యాచారంNews Articles by KSR
పోలీస్ స్టేషన్ లో మోడల్ పై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసులే పోకిరీలయ్యారు. ప్రజలను కాపాడాల్సిన వారే మృగాలయ్యారు. ఆడిషన్ నిమిత్తం ఓ హోటల్కు వెళ్లి వస్తున్న ముంబై మోడల్ (29) వారి కంట పడింది. ఇక అంతే సంగతులు ఆమెను బలవంతంగా అంధేరీలోని సాకినాక పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లిన వారు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం రూ. 4.5 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక ...
స్టేషన్లోనే మోడల్పై అత్యాచారం చేసిన పోలీసులు
పోలీసుల దురాగతం- మోడల్ పై అత్యాచారం
పోలీస్ స్టేషన్ లో మోడల్ పై గ్యాంగ్ రేప్
సాక్షి
జోహార్ శోభమ్మ
సాక్షి
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.
శోభానాగిరెడ్డికి నివాళిAndhrabhoomi
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.
శోభానాగిరెడ్డికి నివాళి
Oneindia Telugu
పొరపాటే... క్షమించండి!
Andhrabhoomi
న్యూఢిల్లీ/జైపూర్, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన రైతుల ర్యాలీలో రాజస్థాన్కు చెందిన రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో దాన్ని గ్రహించి తాను ఉపన్యసించకుండా ఉండాల్సిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ర్యాలీలో తాను గంటసేపు ఉపన్యసించాల్సి ఉండిందని, అయితే ఈ సంఘటనతో 10నుంచి ...
తప్పు జరిగింది.. క్షమించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 50 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ/జైపూర్, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన రైతుల ర్యాలీలో రాజస్థాన్కు చెందిన రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో దాన్ని గ్రహించి తాను ఉపన్యసించకుండా ఉండాల్సిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ర్యాలీలో తాను గంటసేపు ఉపన్యసించాల్సి ఉండిందని, అయితే ఈ సంఘటనతో 10నుంచి ...
తప్పు జరిగింది.. క్షమించండి
沒有留言:
張貼留言