వెబ్ దునియా
తమిళనాడులో ఆంధ్ర బస్సులపై దాడి.. అద్దాలు ధ్వంసం
వెబ్ దునియా
శేషాచల ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న రగడ ఇంకా చల్లారినట్లు లేదు. పదిరోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు తిరిగి ప్రారంభమైన రోజే వాటిపై తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ వర్షం కురిపించారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ...
చిత్తూరు - తమిళనాడు సరిహద్దులో టెన్షన్..10tv
ఏపీ, తమిళనాడు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తTV5
నాలుగు బస్సులపై తమిళ తంబీల దాడిసాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచల ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న రగడ ఇంకా చల్లారినట్లు లేదు. పదిరోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు తిరిగి ప్రారంభమైన రోజే వాటిపై తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ వర్షం కురిపించారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ...
చిత్తూరు - తమిళనాడు సరిహద్దులో టెన్షన్..
ఏపీ, తమిళనాడు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త
నాలుగు బస్సులపై తమిళ తంబీల దాడి
10tv
ఒడిశా మాజీ సీఎం పట్నాయక్ ఇకలేరు..
10tv
తిరుపతి : కాంగ్రెస్ కురువృద్ధ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జానకీ వల్లభ పట్నాయక్ కన్నుమూశారు. తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాయక్ ఒడిశా నుండి తిరుపతి వచ్చారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి పట్నాయక్ ...
ఒడిశా మాజీ సీఎం పట్నాయక్ కన్నుమూతNamasthe Telangana
తిరుపతిలో ఒడిషా మాజీ సిఎం పట్నాయక్ కన్నుమూతOneindia Telugu
అసోం మాజీ గవర్నర్ జేబీ పట్నాయక్ కన్నుమూతసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
10tv
తిరుపతి : కాంగ్రెస్ కురువృద్ధ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జానకీ వల్లభ పట్నాయక్ కన్నుమూశారు. తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాయక్ ఒడిశా నుండి తిరుపతి వచ్చారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి పట్నాయక్ ...
ఒడిశా మాజీ సీఎం పట్నాయక్ కన్నుమూత
తిరుపతిలో ఒడిషా మాజీ సిఎం పట్నాయక్ కన్నుమూత
అసోం మాజీ గవర్నర్ జేబీ పట్నాయక్ కన్నుమూత
వెబ్ దునియా
కృష్ణా జిల్లాలో కుప్పకూలిన ఆలయం
వెబ్ దునియా
నిత్యం భక్తులతో ఉండే ఆంజనేయ ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో విగ్రహం పూర్తిగా దెబ్బతింది. భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెన సెంటర్లో కాల్వ పనులు జరుగుతున్నాయి. కాల్వకు ఆనుకునే ...
కేఈబీ కెనాల్లో కుప్పకూలిన ఆలయం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిత్యం భక్తులతో ఉండే ఆంజనేయ ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో విగ్రహం పూర్తిగా దెబ్బతింది. భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెన సెంటర్లో కాల్వ పనులు జరుగుతున్నాయి. కాల్వకు ఆనుకునే ...
కేఈబీ కెనాల్లో కుప్పకూలిన ఆలయం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గులాబీ బాస్... ఏడోసారి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకూ మళ్లీమళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్న గులాబీ బాస్.. ఏడోసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం హోదాలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ప్రత్యేకత. 24న జరిగే పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. కాగా.. ప్లీనరీ ...
గులాబీ దళపతి...మళ్లీ కేసీఆరే..10tv
టీఆర్ ఎస్ చీఫ్ గా కేసీఆర్వెబ్ దునియా
గళాబీ దళపతి కెసీఆరే.. ఏకగ్రీవం.. ప్రకటనే తరువాయిTeluguwishesh
సాక్షి
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకూ మళ్లీమళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్న గులాబీ బాస్.. ఏడోసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం హోదాలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ప్రత్యేకత. 24న జరిగే పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. కాగా.. ప్లీనరీ ...
గులాబీ దళపతి...మళ్లీ కేసీఆరే..
టీఆర్ ఎస్ చీఫ్ గా కేసీఆర్
గళాబీ దళపతి కెసీఆరే.. ఏకగ్రీవం.. ప్రకటనే తరువాయి
వెబ్ దునియా
సోనియా జీ...మాఫ్ కీజియే..! : బీజేపీ ఎంపి క్షమాపణలు
వెబ్ దునియా
తెల్లతోలుతోనే అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. మనసు నొప్పించి ఉంటే క్షమించాలంటూ పార్లమెంటు సమావేశాలలో సోమవారం ఉదయం అన్నారు. మలివిడత సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ డిమాండ్ ...
సోనియాకు గిరిరాజ్ క్షమాపణAndhrabhoomi
లోక్సభలో గిరిరాజ్ వ్యాఖ్యల కలకలం క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెల్లతోలుతోనే అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. మనసు నొప్పించి ఉంటే క్షమించాలంటూ పార్లమెంటు సమావేశాలలో సోమవారం ఉదయం అన్నారు. మలివిడత సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ డిమాండ్ ...
సోనియాకు గిరిరాజ్ క్షమాపణ
లోక్సభలో గిరిరాజ్ వ్యాఖ్యల కలకలం క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి
సాక్షి
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారా ఏచూరికి కూడా కేసీఆర్ ...
చంద్రబాబుకు మోదీ, గవర్నర్, కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలుAndhrabhoomi
బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు.. ఫోన్ చేసిన తెలిపిన కేసీఆర్..!వెబ్ దునియా
చంద్రబాబుకు ఫోన్ చేసి కేసీఆర్ గ్రీటింగ్స్, బాలకృష్ణ ఇంట్లో కేక్ కట్Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారా ఏచూరికి కూడా కేసీఆర్ ...
చంద్రబాబుకు మోదీ, గవర్నర్, కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు.. ఫోన్ చేసిన తెలిపిన కేసీఆర్..!
చంద్రబాబుకు ఫోన్ చేసి కేసీఆర్ గ్రీటింగ్స్, బాలకృష్ణ ఇంట్లో కేక్ కట్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు విద్యార్థులు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్, ఏప్రిల్ 20 : బీహార్లోని శివాన్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను మినీ బస్సు ఢీకనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారికి చికిత్స అందించడంతో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఒక ఆస్పత్రి ఎదుట జనం విధ్వంసం సృష్టించారు. రెండు ఆంబులెన్స్లను ...
ఆటోను ఢీకొన్న మినీ బస్సు... ఆరుగురు విద్యార్థులు మృతి..!వెబ్ దునియా
బీహార్లో పాఠశాల బస్సు బోల్తా:ఆరుగురు విద్యార్థులు మృతిAndhrabhoomi
స్కూల్ బస్సు ప్రమాదంలో నలుగురు మృతిNamasthe Telangana
News Articles by KSR
Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్, ఏప్రిల్ 20 : బీహార్లోని శివాన్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను మినీ బస్సు ఢీకనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారికి చికిత్స అందించడంతో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఒక ఆస్పత్రి ఎదుట జనం విధ్వంసం సృష్టించారు. రెండు ఆంబులెన్స్లను ...
ఆటోను ఢీకొన్న మినీ బస్సు... ఆరుగురు విద్యార్థులు మృతి..!
బీహార్లో పాఠశాల బస్సు బోల్తా:ఆరుగురు విద్యార్థులు మృతి
స్కూల్ బస్సు ప్రమాదంలో నలుగురు మృతి
Oneindia Telugu
ఆ ఐదుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్రెడ్డి, వి.గంగాధర్గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ...
మండలి ఛైర్మన్ కు కోర్టు నోటీసుVaartha
స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులుAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్రెడ్డి, వి.గంగాధర్గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ...
మండలి ఛైర్మన్ కు కోర్టు నోటీసు
స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్లో ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 20 : నగరంలోని రామాంతపూర్లో రీతు అనే ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే రీతూ మృతి చెందింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించారు. రీతూ తలపై బలమైన గాయం వల్లే ఆమె చనిపోయినట్లు నిర్ధారించిన పోలీసులు ...
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతిAndhrabhoomi
ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!వెబ్ దునియా
ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 20 : నగరంలోని రామాంతపూర్లో రీతు అనే ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే రీతూ మృతి చెందింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించారు. రీతూ తలపై బలమైన గాయం వల్లే ఆమె చనిపోయినట్లు నిర్ధారించిన పోలీసులు ...
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!
ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!
Vaartha
బాంబు దాడి ఘటనలో ఐరాస సిబ్బంది మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : సోమాలియాలో షెబాబ్ తీవ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఐరాస సిబ్బంది ప్రయాణిస్తున్న మినీ బస్సును పేల్చి వేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు విదేశీయులు కాగా, ఇద్దరు స్థానికులు. గాయపడ్డ వారిలో ఇద్దరు విదేశీయులు . ఈ దుశ్చర్యను ఐరాస తీత్రంగా ఖండించింది.
సోమాలియాలో బాంబు దాడిAndhrabhoomi
ఐరాస బస్సుపై బాంబు దాడి: 6గురు మృతి, తమ పనేనన్న ఆల్ షబాబ్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : సోమాలియాలో షెబాబ్ తీవ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఐరాస సిబ్బంది ప్రయాణిస్తున్న మినీ బస్సును పేల్చి వేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు విదేశీయులు కాగా, ఇద్దరు స్థానికులు. గాయపడ్డ వారిలో ఇద్దరు విదేశీయులు . ఈ దుశ్చర్యను ఐరాస తీత్రంగా ఖండించింది.
సోమాలియాలో బాంబు దాడి
ఐరాస బస్సుపై బాంబు దాడి: 6గురు మృతి, తమ పనేనన్న ఆల్ షబాబ్
沒有留言:
張貼留言