2015年4月20日 星期一

2015-04-21 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
మరో హిందూ దేవాలయం పై అమెరికాలో దాడి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లో కొలువై ఉన్న హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలను అతికించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం ...

టెక్సాస్ లో హిందూ ఆలయంపై దాడి   News Articles by KSR
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి   వెబ్ దునియా
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, అసభ్య చిత్రాలు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
బీరు తాగిన ఆస్ట్రేలియా ప్రధాని   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియాలో అమితంగా మద్యం సేవిస్తున్నారని విమర్శించిన ప్రధానే ఇలా అందరి ముందు జనాలతో కిక్కిరిసిన బార్ లో గ్లాసుని దించకుండా బీరుని తాగిన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్. రూల్స్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సిడ్ని పబ్ లో ఇచ్చిన విందులో అందరి హర్షధ్వానాల మధ్య టోనీ గ్లాసు దించకుండా ...

ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేసిన ఆసీస్ ప్రధాని టోనీ అబ్బాట్!   వెబ్ దునియా
దించకుండా బీరు తాగిన ప్రధాని టోనీ: ఏడు సెకన్లలోనే   Oneindia Telugu
దించకుండా బీరు తాగిన ప్రధాని   Telangana99

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరో శిరచ్ఛేదన వీడియో విడుదల చేసిన ఐసిస్   
Namasthe Telangana
ట్రిపోలీ: రెండు నెలల క్రితం 21 మంది ఈజిప్టు క్రిస్టియన్లను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు తల నరికి చంపిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి మరో ఘాతుకానికి పాల్పడింది ఐఎస్‌ఐఎస్. దీనికి సంబంధించిన 30 నిమిషాల నిడివి గల ఓ వీడియోను ఐసిస్ విడుదల చేసింది. దానిలో డజన్ల కొద్ది క్రిస్టియన్లను ఐసిస్ తీవ్రవాదులు లిబియా బీచ్‌లో తల నరికి చంపారు. అయితే చనిపోయిన ...

28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!   వెబ్ దునియా
30 మంది క్రైస్తవులను చంపిన ఉగ్రవాదులు   News Articles by KSR
30 మంది క్రైస్తవులను చంపేసిన ఐఎస్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
700 మంది గల్లంతు?   
Vaartha
హైదరాబాద్‌ : మధ్యధరా సముద్రంలో ఒక పెద్ద బోటు మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 700మంది గల్లంతయ్యారు. కడపటి వార్తలు అందే సమయానికి ఇటలీ కోస్ట్‌గార్డు బలగాలు 28 మందిని రక్షించారు. 23 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. మునిగిపోయిన బోటు పేరుకు బోటు అయినా నౌఖలలో లాగా అంతస్థులతో కూడిన ...

ఇంతకీ ఆ బోటులో ఎంతమంది? బాధితుల భిన్న కథనాలు   Andhrabhoomi
కూలిన పడవ..700 మంది గల్లంతు..   10tv
మధ్యదరాలో భారీ బోటు బోల్తా.. 700 మంది గల్లంతు   వెబ్ దునియా
సాక్షి   
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 19 వార్తల కథనాలు »   


Vaartha
   
సునామీ హెచ్చరిక!   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మరోసారి జపాన్ లో సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసిన పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. తాజాగా చోటు చేసుకున్న భూకంప తీవ్రత మరోసారి సునామీకి దారి తీసే అవకాశం ఉన్నట్లు ఆ దేశా వాతావరణ ఏజెన్సీ స్పష్టం చేసింది. తైవాన్ కు సమీపంలోని హువాలియాన్ కు తూర్పు దిశగా సంభవించిన భూకంప తీవ్రత 6.6 గా ...

జపాన్ కు సునామీ హెచ్చరిక.. వణుకుతున్న జనం   వెబ్ దునియా
జపాన్ కు సునామీ హెచ్చరిక!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కత్తులతో భయపెట్టిన పైలట్   
సాక్షి
లండన్: జర్మన్‌వింగ్స్ విమానాన్ని కో-పైలట్ కూల్చేసిన ఘటన మర్చిపోకుండానే మరో పైలట్ ప్రయాణికులను భయపెట్టాడు. లండన్ నుంచి హాంగ్ కాంగ్ కు 260 మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన పైలట్ కత్తులతో పట్టుబడి కలకలం రేపాడు. కత్తులు కలిగివున్న పైలట్ ను లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విమాన సిబ్బందిని ...

పైలట్ చెంత కత్తులు.. పోలీసులకు అప్పగింత   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనా విమానాశ్రయ నిర్మాణం?   
TV5
ఒక వైపు చీనీ భారత్ భాయి..భాయి అంటూ మన రాజకీయ నాయకులు చైనాతో మైత్ర్రీ బంధం కోసం చేతులుచాస్తుంటే... చైనా తను తయారు చేస్తున్న ఎలక్రిక్టల్ వస్తువులమ్మేందుకు ఇండియాను అతి పెద్ద మార్కెట్ గా చేసుకుని తన వ్యాపారం సాగిస్తుంది. చైనా ఒక వైపు కోణం ఇది. కానీ చైనా మరో కోణం భారత్ ఎప్పడూ స్వయం సంవృద్ధి సాంధించకూడదు. నిరంతరం సమస్యలతో ...

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా విమానాశ్రయం.. భారత్ ఆందోళన!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్   
Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10.25 గంటల సమయంలో ఓ వ్యక్తి కత్తితో వైట్ హౌస్ చుట్టూ ఉన్న కంచెను దాటి ప్రవేశించగా..అతన్ని అరెస్ట్ చేశామని వైట్‌హౌస్ భద్రతా అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షభవనంలోకి ఇలా ఆగంతకుడు ప్రవేశించిన ఘటనలు గతేడాది ఆరు ...


ఇంకా మరిన్ని »   


10tv
   
ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార   
10tv
హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్‌పై.. ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. స్మగ్లర్ల మూలాలపై కన్నేసి.. వారి ఆటకట్టించేందుకు ఆపరేషన్‌ ఎక్కుపెట్టారు. సెల్‌ఫోన్లు.. కాల్‌ డేటా ఆధారంగా అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర, దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి అణువణువు శోధిస్తున్నారు.
తమిళనాడులో చిత్తూరు పోలీసులు దాడులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కలకత్తాలో రూ.16 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం   TV5
ఎర్రచందనం స్మగ్లర్లపై ఎపి కొరడా: చెన్నైలో దాడులు, శరవణన్ అరెస్టు?   Oneindia Telugu
Teluguwishesh   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీఓకే మీదుగా చైనా-పాక్ బంధం   
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తో పొరుగు దేశం చైనా మరింత దృఢ బంధాన్ని ఏర్పరచుకుంది. భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను తోసిపుచ్చి మరీ పాక్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్) నిర్మాణానికి సమాయత్తమైంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ. 2.89 లక్షల కోట్లు ఖర్చు ...

పాక్ పర్యటనకు చైనా అధ్యక్షుడు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言