వెబ్ దునియా
నేపాల్ ప్రజలకు బీఫ్ మసాలా: సాయం పేరుతో పాకిస్థాన్ పాపం చేసిందా..?
వెబ్ దునియా
భూకంపంతో కంపించిపోయిన నేపాల్కు ప్రపంచ దేశాలు అండగా నిలవడమే గాకుండా ఏదో రకంగా సాయం చేస్తున్నాయి. చాలా దేశాలు తిండితిప్పలు లేకుండా నిరసించిన నేపాళీలకు ఆహారాన్ని పంపుతూ ఆకలిని తీర్చుతున్నాయి. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా ఆహార పదార్థాలను పంపించింది. అయితే సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. అందులోనూ ...
సాయంలో వక్ర బుద్ధి... బీఫ్ పంపి పాక్ పాపం!Palli Batani
వివాదం: నేపాల్ భూకంప బాధితులకు 'బీఫ్ మసాల' పంపిన పాక్Oneindia Telugu
నేపాల్ కు పాకిస్తాన్ మోసంDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూకంపంతో కంపించిపోయిన నేపాల్కు ప్రపంచ దేశాలు అండగా నిలవడమే గాకుండా ఏదో రకంగా సాయం చేస్తున్నాయి. చాలా దేశాలు తిండితిప్పలు లేకుండా నిరసించిన నేపాళీలకు ఆహారాన్ని పంపుతూ ఆకలిని తీర్చుతున్నాయి. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా ఆహార పదార్థాలను పంపించింది. అయితే సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. అందులోనూ ...
సాయంలో వక్ర బుద్ధి... బీఫ్ పంపి పాక్ పాపం!
వివాదం: నేపాల్ భూకంప బాధితులకు 'బీఫ్ మసాల' పంపిన పాక్
నేపాల్ కు పాకిస్తాన్ మోసం
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్: 103 ఏట పేస్ మరణం.. 2006లో గిన్నిస్ పుస్తకంలో చోటు!
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్ కలిగివున్న ఓ వృద్ధుడు.. 95 ఏళ్ల పాటు బతికాడు. 1917 అక్టోబర్లో విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుని మరీ ఆడుకున్నారు. అంతే క్షణాల్లో ''.22 రైఫిల్'' తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.
తలలో బుల్లెట్ 95 ఏళ్లు!Telangana99
95 ఏళ్లుగా తలలో బుల్లెట్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్ కలిగివున్న ఓ వృద్ధుడు.. 95 ఏళ్ల పాటు బతికాడు. 1917 అక్టోబర్లో విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుని మరీ ఆడుకున్నారు. అంతే క్షణాల్లో ''.22 రైఫిల్'' తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.
తలలో బుల్లెట్ 95 ఏళ్లు!
95 ఏళ్లుగా తలలో బుల్లెట్
వెబ్ దునియా
నేపాల్లో భారత్ సాయం భేష్: పాక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇటీవలి భూకంపానికి భారత్లోని వివిధ ప్రాంతాలలో సంభవించిన ప్రాణ నష్టంపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. తనకు షరీఫ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి సంతాపం తెలిపినట్లు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. నేపాల్లో భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ చొరవ తీసుకుని ...
హలో మోదీగారూ.. నేను షరీఫ్ నిసాక్షి
మోడీకి నవాజ్ షరీఫ్ సర్ ప్రైజ్ ఫోన్ కాల్: నేపాల్కు సాయం భేష్ అంటూ కితాబు!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇటీవలి భూకంపానికి భారత్లోని వివిధ ప్రాంతాలలో సంభవించిన ప్రాణ నష్టంపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. తనకు షరీఫ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి సంతాపం తెలిపినట్లు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. నేపాల్లో భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ చొరవ తీసుకుని ...
హలో మోదీగారూ.. నేను షరీఫ్ ని
మోడీకి నవాజ్ షరీఫ్ సర్ ప్రైజ్ ఫోన్ కాల్: నేపాల్కు సాయం భేష్ అంటూ కితాబు!
వెబ్ దునియా
మలాలాపై కాల్పులు : టెర్రరిస్టులకు కఠిన శిక్ష.. 10 మందికి 25 ఏళ్ల జైలుశిక్ష!
వెబ్ దునియా
పాకిస్థానీ సాహస బాలిక మలాలా యూసుఫ్ రజాయ్పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు కఠిన శిక్ష పడింది. ఈ కేసులో నిందితులైన 10 మంది దోషులకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పాక్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు చెప్పింది. ఆడపిల్లలు చదువుకోవద్దని తాము హెచ్చరించినా బడికి వెళ్లినందుకు మలాలాపై తాలిబన్ ముష్కరులు కాల్పులు జరిపిన సంగతి ...
మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదులకు కఠిన శిక్షTV5
మలాలాపై కాల్పుల కేసులో కఠిన శిక్షలుNews Articles by KSR
మలాలాపై దాడి: 10 మందికి 25 ఏళ్ల జైలు శిక్షOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థానీ సాహస బాలిక మలాలా యూసుఫ్ రజాయ్పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు కఠిన శిక్ష పడింది. ఈ కేసులో నిందితులైన 10 మంది దోషులకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పాక్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు చెప్పింది. ఆడపిల్లలు చదువుకోవద్దని తాము హెచ్చరించినా బడికి వెళ్లినందుకు మలాలాపై తాలిబన్ ముష్కరులు కాల్పులు జరిపిన సంగతి ...
మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదులకు కఠిన శిక్ష
మలాలాపై కాల్పుల కేసులో కఠిన శిక్షలు
మలాలాపై దాడి: 10 మందికి 25 ఏళ్ల జైలు శిక్ష
TV5
నేపాల్ నుంచి ఇంటికి చేరిన కరీంనగర్ జిల్లా వాసులు
సాక్షి
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. గురువారం ఉదయం ఈ బృందం గోరక్పూర్ ...
ప్రాణాలతో వస్తామనుకోలేదు!Andhrabhoomi
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...TV5
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. గురువారం ఉదయం ఈ బృందం గోరక్పూర్ ...
ప్రాణాలతో వస్తామనుకోలేదు!
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...
వెబ్ దునియా
నేపాల్ లో భూమి మీటరు పైకి లేచిందట.
వెబ్ దునియా
భూగర్భంలో జరిగే మార్పులను గుర్తించడం అంత సులువుకాదు. భూకిందకు ఒకే ఒక నిర్ధిష్ట ప్రాంతంలో కిందకు దిగితే కనుక్కోగలమేమో కానీ, భూమి పైకి పెరిగితే గుర్తించడం అంత సులువుకాదు. కానీ భూకంప ధాటికి నేపాల్ లో నేల ఏకంగా ఒక్క మీటరు పైకి లేచింది. ఇది నిజం శాస్త్రవేత్తులు ఈ నగ్న సత్యాన్ని విశ్లేషిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్లో ...
మీటరు పైకి లేచిన నేల!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూగర్భంలో జరిగే మార్పులను గుర్తించడం అంత సులువుకాదు. భూకిందకు ఒకే ఒక నిర్ధిష్ట ప్రాంతంలో కిందకు దిగితే కనుక్కోగలమేమో కానీ, భూమి పైకి పెరిగితే గుర్తించడం అంత సులువుకాదు. కానీ భూకంప ధాటికి నేపాల్ లో నేల ఏకంగా ఒక్క మీటరు పైకి లేచింది. ఇది నిజం శాస్త్రవేత్తులు ఈ నగ్న సత్యాన్ని విశ్లేషిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్లో ...
మీటరు పైకి లేచిన నేల!
Andhrabhoomi
రవాణా బంద్..పాక్షికం
సాక్షి
సాక్షి, కడప : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనబాట పట్టారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు ఆందోళనలలో పాల్గొన్నాయి. జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ పాక్షికంగా కొనసాగింది. రాయచోటి ...
'రవాణా'బంద్ పాక్షికంAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, కడప : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనబాట పట్టారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు ఆందోళనలలో పాల్గొన్నాయి. జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ పాక్షికంగా కొనసాగింది. రాయచోటి ...
'రవాణా'బంద్ పాక్షికం
వెబ్ దునియా
ఇకపై బ్లడ్ గ్రూప్ ఒకటే.. పాజిటివ్.. నెగటివ్ లేనట్టే: బ్రిటన్ సైంటిస్టులు
వెబ్ దునియా
ఇకపై బ్లడ్ గ్రూప్ ఒకటే కానుంది. అలాగే పాజిటివ్.. నెగటివ్ అనేవి ఇకపై ఉండవేమో. ఎందుకంటే.. ఎవరి నుంచీ రక్తం తీసుకున్నా ఏ రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చడంలో సైంటిస్టులు విజయం సాధించారు. బ్రిటన్లోని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఓ ఎంజైమ్ పూర్తి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటివరకూ 'ఓ' గ్రూపు రక్తాన్ని మాత్రమే ...
ఏ గ్రూపు రక్తమైనా ఇక ఒక్కటే!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇకపై బ్లడ్ గ్రూప్ ఒకటే కానుంది. అలాగే పాజిటివ్.. నెగటివ్ అనేవి ఇకపై ఉండవేమో. ఎందుకంటే.. ఎవరి నుంచీ రక్తం తీసుకున్నా ఏ రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చడంలో సైంటిస్టులు విజయం సాధించారు. బ్రిటన్లోని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఓ ఎంజైమ్ పూర్తి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటివరకూ 'ఓ' గ్రూపు రక్తాన్ని మాత్రమే ...
ఏ గ్రూపు రక్తమైనా ఇక ఒక్కటే!
Oneindia Telugu
బాంబు పేలుళ్లు: ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతం
Oneindia Telugu
డెమాస్కస్: సిరియాలో 25 మంది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అంతం అయ్యారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో బుధవారం జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది మరణించగా 20 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు చెందిన ఆయుధగారం ఉంది. బుధవారం ఆయుధగారంలో ఒక్కసారిగా ...
సిరియాలో 25 ఉగ్రవాదులు హతంNews Articles by KSR
ఆయుధగారంలో పేలుళ్లు : ఐఎస్ తీవ్రవాదులు హతంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
డెమాస్కస్: సిరియాలో 25 మంది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అంతం అయ్యారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో బుధవారం జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది మరణించగా 20 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు చెందిన ఆయుధగారం ఉంది. బుధవారం ఆయుధగారంలో ఒక్కసారిగా ...
సిరియాలో 25 ఉగ్రవాదులు హతం
ఆయుధగారంలో పేలుళ్లు : ఐఎస్ తీవ్రవాదులు హతం
వెబ్ దునియా
భూమిపైకి దూసుకొస్తున్న రష్యా స్పేస్ క్రాఫ్ట్... పొంచి ఉన్న ప్రమాదం..!
వెబ్ దునియా
రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఒక స్పేస్క్రాఫ్ట్ భూమిపైకి దూసుకొస్తోంది. భూమి తిరుగుతుండడంతో అది ఏ దేశంపైకి విరుచుకుపడుతుందో తెలియక ఆయా దేశాధినేతలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ రాకెట్ వివరాల్లోకి వెళితే.. ఐఎస్ఎస్ కు సామాన్లు అందించేందుకు బయల్దేరిన ఎం-27ఎం స్పేస్ క్రాఫ్ట్ ను తీసుకుని సోయుజ్ రాకెట్ వెళ్లడానికి ...
స్పేస్క్రాఫ్ట్ దూసుకొచ్చేస్తోంది...తెలుగువన్
భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్ క్రాఫ్ట్సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఒక స్పేస్క్రాఫ్ట్ భూమిపైకి దూసుకొస్తోంది. భూమి తిరుగుతుండడంతో అది ఏ దేశంపైకి విరుచుకుపడుతుందో తెలియక ఆయా దేశాధినేతలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ రాకెట్ వివరాల్లోకి వెళితే.. ఐఎస్ఎస్ కు సామాన్లు అందించేందుకు బయల్దేరిన ఎం-27ఎం స్పేస్ క్రాఫ్ట్ ను తీసుకుని సోయుజ్ రాకెట్ వెళ్లడానికి ...
స్పేస్క్రాఫ్ట్ దూసుకొచ్చేస్తోంది...
భూమ్మీదకు దూసుకొస్తున్న స్పేస్ క్రాఫ్ట్
沒有留言:
張貼留言